సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోప్రారంభమైన చందన దీక్షలు...

ఈరోజు నుంచి డిసెంబర్ 29 వ తేదీ వరకు అప్పన్న భక్తులు చందన దీక్షలు చేపడతారు .ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం తో పాటు ఒడిస్సా భక్తులు కూడా చందన మాల లు ధరిస్తారు.

 Chandana Dikshas Started At The Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy T-TeluguStop.com

ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భక్తులు చందన మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాల ధారణ నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube