ఏపీ హైకోర్టులో గంటా శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ..!

ఏపీ హైకోర్టులో( AP High Court ) టీడీపీ నేత గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) పిటిషన్ పై విచారణ జరిగింది.తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా పిటిషన్ దాఖలు చేసింది.

 Hearing On Ganta Srinivas Petition In Ap High Court Details, Tdp Leader Ganta Sr-TeluguStop.com

పిటిషన్ పై( Petition ) విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2022లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.దీనికి దాదాపు మూడు సంవత్సరాలు తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం( Speaker Tammineni Sitaram ) ఆమోదం తెలిపారు.ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై రాజకీయ కోణం ఉందని గంటా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube