ఈనెల 14 నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.మణిపుర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కొనసాగనుంది.

 Rahul Gandhi's Nyaya Yatra From 14th Of This Month-TeluguStop.com

ఈ యాత్ర సుమారు 6,700 కిలో మీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర చేయనున్నారు.యాత్రలో భాగంగా వంద లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ఈ యాత్ర కోసం కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ నేతలు సూచించిన సంగతి తెలిసిందే.కాగా భారత్ న్యాయ యాత్రలో దేశంలోని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అంశాలను ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube