కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

 Key Comments Of Congress Mlc Jeevan Reddy-TeluguStop.com

ఇప్పటివరకు స్థానిక నేతలను కొనుగోలు చేశారన్న ఆయన ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.ఇది రాజకీయ వికృత క్రీడకు పరాకాష్ట అని వ్యాఖ్యనించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ బాటలో బీజేపీ నడుస్తోందని విమర్శించారు.ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube