బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీసిన వర్మ.. వైరల్ అవుతున్న ట్వీట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ అయినటువంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదాస్పద ట్వీట్లు చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తుంటారు.ఇక ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారంటే ఏదో ఒక వివాదం తలెత్తినట్లేనని అందరూ భావిస్తారు.

 Ram Gopal Varma Controversial Tweet On Karthikeya 2 Movie Details ,bollywood Sta-TeluguStop.com

ఇకపోతే తాజాగా రామ్ గోపాల్ వర్మ కార్తికేయ 2 సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల బాటలో పరుగులు పెడుతుంది.ఇలా ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఎంతోమంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా విజయం పై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోల పరువు మొత్తం తీశారు.

ఈ సందర్భంగా వర్మ ఈ సినిమా విజయం గురించి మాట్లాడుతూ…నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రెండవ శుక్రవారం రోజున అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అలాగే రాజమౌళి త్రిబుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా కంటే నిఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఈయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఏది ఏమైనా బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ పేర్లను ప్రస్తావిస్తూ ఈయన ట్విట్ చేయడంతో వారి పరువు తీసినంత పని చేశారు.

మొత్తానికి వర్మ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube