అగనంపూడి ఆర్ఈసిఎస్ కార్యలయంలో ఏసిబి అధికారులు దాడులు...

విశాఖ గాజువాక: అగనంపూడి ఆర్ఈసిఎస్ కార్యలయంలో ఏసిబి అధికారులు దాడులు.అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో ఒక అపార్టమెంట్ కు ఎలక్ట్రికల్ అనుమతులు కొరుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఈసిఎస్ ఏఈ ప్రసాద్, లైన్ మెన్ రమేష్.

 Acb Officers Raids At Aganampudi Recs Office Details, Acb Officers Raids ,aganam-TeluguStop.com

80 వేలు లంచం తీసుకోని ఏసిబి అధికారులకు పట్టుబడ్డ ఏఈ ప్రసాద్, లైన్ మెన్ రమేష్.కార్యలయం దర్యాప్తు చేస్తున్న ఏసిబి అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube