బొప్పాపూర్ లో ఘనంగా శ్రీ మడేలయ్య కళ్యాణోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం రాచర్ల బోప్పాపూర్ గ్రామంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలయ్యా కళ్యాణోత్సవం ఆదివారం కన్నుల పండుగ గా జరిగింది.రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటి కి బోనమెత్తారు.

 Shree Madelayya Kalyanotsavam In Boppapur, Boppapur ,sri Madelayya Kalyanotsavam-TeluguStop.com

వారి.వారి ఇంటి నుంచి గ్రామ దేవత పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు తీశారు.

అక్కడి నుంచి శ్రీ మడేలయ్యా ఆలయం( Sri Madelayya temple ) వరకు ఊరేగింపు తీశారు.అనంతరం ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కళ్యాణోత్సవం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, బండారి బాల్ రెడ్డి రజక సంఘం ప్రతినిధులు మహిళలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మడేలయ్యా కృపకు పాత్రులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube