ఏపీ సీఎం జగన్‎తో కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ ను కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె కలిశారు.1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఏపీ కేడర్ కు చెందిన వ్యక్తి.కొత్త సీఎస్ ఎంపిక సమయంలో సీఎంతో గిరిధర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఏపీ తదుపరి సీఎస్ గా జవహార్ రెడ్డిని నియమిస్తారంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది.

 Union Defense Secretary Giridhar Met With Ap Cm Jagan..!-TeluguStop.com

సినియార్టీలో గిరిధర్ అరమణె ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆయన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

సీఎం జగన్ తో గిరిధర్ అరమణె భేటీపై ఐఏఎస్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube