ఏపీ సీఎం జగన్‎తో కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ ను కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె కలిశారు.

1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఏపీ కేడర్ కు చెందిన వ్యక్తి.

కొత్త సీఎస్ ఎంపిక సమయంలో సీఎంతో గిరిధర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా ఏపీ తదుపరి సీఎస్ గా జవహార్ రెడ్డిని నియమిస్తారంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది.

సినియార్టీలో గిరిధర్ అరమణె ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం ఆయన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.

సీఎం జగన్ తో గిరిధర్ అరమణె భేటీపై ఐఏఎస్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చింత‌పండు జ్యూస్‌తో మ‌తిపోయే ఆరోగ్య లాభాలు.. అవేంటో తెలిస్తే రోజూ తాగేస్తారు!