Sports News క్రీడలు

Telugu India National International World Sports News Coverage-Cricket ,Kabbadi,Tennis,Chess Breaking News updates

ఐపీఎల్ లో బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...!

దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదికగా జ‌రిగిన ఐపీఎల్ 13 (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్) మ్యాచ్ ‌లో రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై 10 ప‌రు‌గుల తేడాతో విజ‌య దుందుభి మ్రోగించింది.టాస్‌ గెలవడంతో సన్ ‌రైజర్స్‌ టీమ్...

Read More..

Ipl 2020: Delhi Capitals Defeats Kingsxipunjab In A Thrilling Super Over.

KINGSXIPUNJAB also struggled on the Dubai pitch but Mayank Agarwal was playing beautifully and looked like taking his team to victory.The saga of the last over just could not finish without...

Read More..

ఆ షార్ట్ రన్ నిర్ణయం తనని తీవ్రంగా దెబ్బతీసిందంటూ ఫైర్ అయిన ప్రీతిజింటా...!

నిన్న ఎంతో రసవత్తరంగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తప్పుడు నిర్ణయం కారణంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓడింది అనే చెప్పవచ్చు.ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత...

Read More..

Ipl 2020 Southern Derby: Sunrisers Vs Royal Challenges. Who\'s Going The Win The Epic Clash.

With a strengthened and a much more balanced squad this time around, Virat Kohli-led RCB will be itching to break the jinx of the last three years and their journey...

Read More..

సమఉజ్జీలలో ఢిల్లీ క్యాపిటల్స్ ' సూపర్' విజయం...!

ఐపీఎల్ 2020 సీజన్మొదలైన రెండో రోజే మంచి కిక్ ఇచ్చే గేమ్ జరిగింది.ఈ సీజన్ లో రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో మొదటగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు...

Read More..

బెంగళూరు బ్యాటింగ్ జోరుకు సన్ రైజర్స్ బౌలింగ్ కళ్లెం వేయగలదా...?

నేడు ఐపీఎల్ 2020 సీజన్ లో మూడో మ్యాచ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో సన్ రైజర్స్ జట్లు హైదరాబాద్ సమరానికి సిద్ధమవుతున్నాయి.టోర్నీలో మొదటి విజయాన్ని అందుకోవాలని ఇరు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి.ఇక రెండు టీమ్స్ లో స్టార్ క్రికెటర్లకు...

Read More..

ఆర్చర్‌ కు సవాలు విసిరిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.

కరోనా కారణంగా ఎన్ని రోజులు బ్రేక్ పడిన ఐపిఎల్ ఎట్టకేలకు స్టార్ అయ్యింది.ఇక ఈ విషయంపై రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలను చేపడుతున్న వార్నర్ ను ఈ నెల 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆడనున్న తొలి మ్యాచ్...

Read More..

హీరో సూర్య‌ను ఫాలో అవుతున్న ధోనీ.. ఎందులోనో తెలుసా?

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.ఈ పేరు వింటేనే క్రికెట్ ప్రియులు ఆనందంతో ఊగిపోతారు.ఎన్నో రికార్డు, అవార్డులు సొంతం చేసుకున్న ధోనీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ప్ర‌స్తుతం ఈయ‌న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020లో టైటిల్...

Read More..

15 నెలల తరువాత నేడు మైదానంలో కనపడబోతున్న ధోని... నేటి నుంచే మొదలు కానున్న ఐపీఎల్...!

అసలు ఈ సంవత్సరం ఐపీఎల్ భారతదేశంలో జరుగుతుందో జరగదు అని చాలామంది భావించారు.కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో మొదలు కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి యూఏఈ దేశంలో మొదలు కాబోతోంది.ఇక ఇందుకు సంబంధించి అన్ని...

Read More..

ఐపీఎల్ 2020 టీం కెప్టెన్స్ చార్జెస్ ఎంతనో తెలుసా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్… ఈ టోర్నమెంట్ భారత్ లో మొదలు అయిన తర్వాత క్రికెట్ పూర్తి స్వభావమే మారిపోయింది.ఇక భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంలా మారిపోయిందంటే నమ్మాల్సిందే.అంతలా క్రికెట్ భారతీయులలో పాతుకుపోయింది.ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన...

Read More..

చైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ధోని!

వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా టింలోకి అడుగుపెట్టిన మహేంద్రసింగ్ ధోని అతి తక్కువ టైంలో కెప్టెన్ స్థాయికి ఎదిగారు.ఆయన సారధ్యంలో భారత్ అన్ని ఐసీసీ ట్రోఫీలను సాధించి రికార్డులను తిరగరాసింది.మరి అలాంటి ధోని సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కు...

Read More..

ఐపీఎల్ మిస్ అవుతున్నా అంటున్న మాయంతి లాంగర్!

క్రికెట్ ఫాన్స్ కు యాంకర్ మాయంతి లాంగర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మరి అలాంటి మాయంతి ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా మాయాంతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.మరి దానికి గల కారణమేంటో ఇప్పుడు...

Read More..

అతడి నుంచి అద్భుతాలు చూడబోతానంటున్న బ్రెట్ లీ...!

రేపటి నుండే అనగా… సెప్టంబరు 19వ తేదీ నుండి దుబాయ్ వేదికగా IPL పండగ మొదలు కాబోతోంది.13వ సీజన్ ఆరంభానికి రంగం సర్వత్రా సిద్ధమైంది.కరోనా కాలంలో ఇంటి దగ్గర ఖాళీగా వున్న క్రికెట్ అభిమానులకు లభించిన గొప్ప ఉపశమనం ఈ IPL....

Read More..

వామ్మో.. ఒక సెంచరీ చేస్తే బీసీసీఐ అంత డబ్బు ఇస్తుందా?

క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.క్రికెట్ గల్లీ ఆట అయిన స్టేడియంలో ఆట అయిన చూసే ప్రేక్షకులకు ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.అందుకే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు...

Read More..

మన్కడింగ్‌ ట్వీట్ పై గట్టిగా కౌంటర్ ఇచ్చిన అశ్విన్...!

సెప్టెంబర్ 19 నుండి మొదలు కాబోతోంది ఐపీఎల్ 2020 సీజన్.ఇప్పటికే ఇందుకోసం అన్ని జట్టు సభ్యులు యూఏఈ కి చేరుకొని కూడా క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ లో పాల్గొంటున్నారు.ఇకపోతే మరోవైపు ఐపీఎల్ సంబంధించిన సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ పెరిగిపోయింది.ఆటగాళ్ళ అభిమానులు...

Read More..

కెప్టెన్ గా మారిన చాహల్... ఎలానో తెలుసా...?

ఐపీఎల్ టీమ్స్ లో బాగా ఎంటర్టైన్మెంట్ చేసే టీం ఏది అంటే టక్కున వచ్చే సమాధానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోలేకపోయినా వారి జట్టు అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం ఎప్పుడు...

Read More..

ఐపీఎల్ 2020 విన్నర్ ఎవరో తేల్చేసిన సునీల్ గవాస్కర్...!

సెప్టెంబర్ 19 నుండి మొదలు కాబోతున్న ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఐపీఎల్ టీం సభ్యులు చేరుకొని క్వారంటైన్ సమయాన్ని కూడా పూర్తి చేసుకొని ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ ను ముమ్మరంగా చేస్తున్నారు.ఇకపోతే ఈసారి కప్ ఎవరు గెలుస్తారు...

Read More..

ఈసారి చరిత్ర తిరగ రాస్తాం అంటున్న శ్రేయాస్ అయ్యర్...!

సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 2020 సీజన్ లో ఎవరికి వారు తాము ఈసారి ఐపీఎల్ టైటిల్ ను సాధిస్తామని ప్రతి జట్టు భావిస్తుంది.అయితే పూర్తిగా యువకులతో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఫామ్ లో ఉన్నట్టు...

Read More..

వైరల్ గా మారిన రోనాల్డో ఫోటో...!

క్రిస్టియానో రోనాల్డో… ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరిగా పేరు పొందిన వ్యక్తి ఇతడు.సోషల్ మీడియాలో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ పరంగా అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిఉన్న వ్యక్తిగా ఇతడు రికార్డు సృష్టించాడు.ఇకపోతే ఫోర్బ్స్ సంస్థ తాజాగా వెల్లడించిన జాబితా...

Read More..

ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ... కాకపోతే...?!

భారతదేశంలో క్రికెట్ గురించి మాట్లాడితే అందులో తప్పకుండా మాట్లాడే వ్యక్తి సచిన్ టెండూల్కర్.భారతదేశంలో ఆయనను క్రికెట్ దేవుడిగా పరిగణిస్తారు.ఎన్నో సాధ్యం కాని రికార్డ్ లను సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ లో సాధించారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టు...

Read More..

ఐపీఎల్ 2020 లో ఆడబోతున్న అమెరికా క్రికెటర్...!

భారతదేశంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అన్న పరిస్థితుల నడుమ ఎట్టకేలకు యూఏఈ దేశంలో పూర్తి ఐపీఎల్ ను నిర్వహించబోతున్నారు.సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 2020 సీజన్...

Read More..

షార్జాలో సందడి చేసిన దాదా!

రోజుల వ్యవధిలో ఐపీఎల్ మొదలవ్వనున్నడంతో మ్యాచ్ జరిగే పరిసరాలలో భద్రతా చర్యలపై దృష్టి సారించింది.అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మ్యాచ్ లు జరిగే షార్జా, అబుదాబి, దుబాయ్‌ స్టేడియం లను ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు.అలాగే కోవిడ్ నేపథ్యంలో...

Read More..

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మాస్టర్ బ్లాస్టర్...!

భారత దేశంలో క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అనేకమార్లు సామాజిక సేవలో పాల్గొని వార్తల్లో నిలిచారు.ఇదివరకు కూడా ఆయన గ్రామాలను దత్తత తీసుకోవడం, అలాగే కొంతమంది పిల్లలకు స్కాలర్ షిప్ లాంటివి అందించడం ఇతరత్రా సాయం చేశారు.ఇకపోతే సచిన్ టెండూల్కర్...

Read More..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు సభ్యులపై సెటైర్ వేసిన సొట్ట బుగ్గల సుందరీ...!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బౌండరీలు వికెట్లు మాత్రమే కాదు.గ్రౌండ్ స్టాండ్స్ లో ఇచ్చే అభిమానుల కోలాహలంతో రెట్టింపు మజా అందిస్తుంది.వీరితో పాటు మ్యాచ్ లను చూడడానికి వచ్చే అనేకమంది హై ప్రొఫైల్ వ్యక్తులు రావడంతో మరింతగా దీనికి కలర్ చేకూరుతుంది.ఇక...

Read More..

విరాట్‌ కోహ్లి అయితే నాకేంటి అని రెచ్చగొడుతున్న బౌలర్!

క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ బౌలర్ అయిన కెస్రిక్‌ విలియమ్స్‌ ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.అతనెవరో మీకు తెలియకపోతే టాప్ 10 క్రికెట్ రివెంజ్ మోమెంట్స్ అని చూడండి మనోడి ప్రాబ్లం ఏంటో మీకు తెలిసిపోతుంది.అయితే ఇతడు తాజాగా భారత కెప్టెన్ విరాట్...

Read More..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన వారు ఎవరో తెలుసా...?

ఐపీఎల్ 2020 సీజన్ అసలు మొదలవుతుందో లేదో అన్న పరిస్థితి నుండి ఎలాగో లాగా ఈ నెల 19 నుండి యూఏఈ దేశంలో పూర్తి ఐపీఎల్ నిర్వహించబోతోంది బీసీసీఐ.ఇందుకు సంబంధించి ప్రతి టీం జట్టు సభ్యులు వారి యాజమాన్యంతో కలిసి యూఏఈ...

Read More..

ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్... విజేతలు వీరే...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడా రంగం పూర్తిగా కుదేలు అయిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఎన్నో అంతర్జాతీయ క్రీడా సంబరాలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి.మరి కొన్ని పూర్తిగా రద్దయ్యాయి కూడా.ఇక గత రెండు నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా...

Read More..

ఐపీఎల్ చూడడానికి ఫ్యాన్స్ లేకపోతే ఏంటి...? కొత్త ఆలోచన చేస్తున్న నిర్వాహకులు...!

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో జరగబోతోంది.ఇక ఇందుకు సంబంధించి బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యానికి, అలాగే ఆటగాళ్లకు...

Read More..

కూతురితో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న హిట్ మ్యాన్...!

సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగబోయే ఐపీఎల్ 2020 సీజన్ కు సర్వం సిద్ధం అవుతోంది.యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా మూడు వేదికల్లో మొత్తం 53 రోజుల్లో ఏకంగా 60 మ్యాచ్లను నిర్వహించబోతోంది బీసీసీఐ.ఇందుకోసం ఇప్పటికే ఐపీఎల్...

Read More..

Aussies Wins The First Odi Against England. Sam Billings Ton Goes In Vain

Australia fast bowler Josh Hazlewood insisted it was a case of “onwards and upwards” after he starred in a 19-run win over world champions England in the first one-day international at Old...

Read More..

ఐపీఎల్‌కి ఓ రేంజ్‌లో సిద్దమవుతున్న విరాట్ కోహ్లీ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీకి ఒక లెవెల్ లో ప్రిపేర్ అవుతున్నాడు.ఒక పక్క మైదానంలో ప్రాక్టీస్ సెషన్స్‌ లో పాల్గొంటూనే మరో పక్క మైదానం వెలుపల కూడా పూర్తిగా ఆటపైనే ఫోకస్ పెడుతున్నాడు.ఈ నెల 19...

Read More..

తొలి వన్డేలో దుమ్ములేపిన ఆసీస్.. పాపం 'శామ్ బిల్లింగ్స్'.!

మాంచెస్టర్ లో శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై 19 పరుగుల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 9 వికెట్లు కోల్పోగా.294 పరుగులు చేశారు.ఇకపోతే ప్రత్యర్థి ఇంగ్లాండ్ మిడిలార్డర్ అయినటువంటి టాప్...

Read More..

ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2020 ... విజేత ఎవరంటే...?!

తాజాగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముగిసింది.ఇకపోతే ఈ సీజన్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ట్రైన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఒక్కసారి కూడా ఓడిపోకుండా టైటిల్ ను సొంతం చేసుకుంది.ఇక...

Read More..

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన ఆ దేశ ప్రభుత్వం...!

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.ప్రపంచ క్రికెట్ కి ఎంతో మంది ఆల్ రౌండర్ లను పరిచయం చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు గట్టి షాకే తగిలింది.దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆదేశ క్రికెట్ బోర్డుని పూర్తిగా రద్దు చేసింది.అయితే ఇందుకు గల కారణం కేవలం...

Read More..

మరోసారి వైరల్ గా మారిన ధోని కూతురు జీవా వీడియో...!

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని కూతురు జీవా చాలామందికి క్రికెటర్స్ కి అటు అభిమానులకి చాలా ఇష్టం.ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో అందరిని ఆకట్టుకుంటుంది.టీమిండియా భారతదేశంలో జరిగే అనేక మ్యాచ్లకు ధోనీ భార్య సాక్షి తో పాటు కూతురు...

Read More..

రఫెల్ జెట్స్ ఇండియన్ ఆర్మీలో చేరడం పై కామెంట్ చేసిన ధోని!

4.5 జనరేషన్ యుద్ధ విమానాలలో ఒకటైన రఫెల్ జెట్ మొదటి బ్యాచ్ నేడు భారత వాయుసేనలో ఇండక్ట్ చేశారు.ఈ సెర్మనీకి చీఫ్ గెస్ట్ గా రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అటెండ్ అయ్యారు.ఇక బోర్డర్ లో ఒకపక్క చైనా మరోపక్క...

Read More..

అట్టహాసంగా కొత్త జెర్సీలను రిలీజ్‌ చేసిన రాజస్థాన్ రాయల్స్...!

ఈ సంవత్సరం మొత్తానికి ఐపీఎల్ సీజన్ జరుగుతుందో జరగదో అన్న భారత క్రికెట్ అభిమానులకు ఎట్టకేలకు రాబోయే పది రోజుల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ మొదలు కాబోతుంది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ మొత్తం జట్లు వారి టీం ప్లేయర్స్ తో...

Read More..

యూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వెనక్కి...!

పొట్టి క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించిన ఏకైక వ్యక్తి గా పేరుపొందిన యువరాజ్ సింగ్ నుండి వారి అభిమానులకు ఓ తీపి కబురు.తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను పొందిన యువరాజ్ సింగ్ అతని అనారోగ్యం...

Read More..

ఈ సారి ఐపీఎల్ కప్పు కొట్టేది ఆ జట్టేనట...

రానున్న మరో పది రోజుల్లో బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇండియన్ ప్రీమియర్ లీగ్” మొదలు కానుంది.దీంతో అప్పుడే సోషల్ మీడియా మాధ్యమాలలో హంగామా షురూ అయింది.ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనబోయేటువంటి జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...

Read More..

వైరల్ గా మారుతోన్న ఐపీఎల్ 2020 పాట...!

ఈ సంవత్సరం సంబంధించి ఐపీఎల్ 2020 జరుగుతుందో, జరగదో అన్న సందర్భం నుండి ఎట్టకేలకు ఈనెల 19 నుంచి నవంబర్ పదో తారీకు వరకు యూఏఈ దేశంలో పూర్తిస్థాయి ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి.ఇక ఇందుకు సంబంధించి కేవలం పది రోజులు మాత్రమే...

Read More..

ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌ లో యువీ ఆడనున్నాడా...?!

టీమిండియా నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత యువరాజ్ సింగ్ ఇతర దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్స్ లో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది.ఇకపోతే తాజాగా ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా దేశంలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) లో ఆడేందుకు...

Read More..

వైరల్ వీడియో: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టిన క్రిస్ గేల్... కాకపోతే...?!

ఐపీఎల్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ కరోనా కారణంగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది.అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేశారు.ఇక దుబాయ్‌, అబుదాబి,...

Read More..

మరోసారి పెళ్లిపీటలెక్కబోతున్న విష్ణు విశాల్, గుత్తా జ్వాల...!

భారతదేశ స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తో, తమిళ హీరో విష్ణు విశాల్ వివాహం చేసుకోబోతున్నారు.ఇకపోతే వీరిద్దరికీ ఈ పెళ్లి రెండవది కావడం విశేషం.ఇదివరకే తమిళ హీరో విష్ణు విశాల్ తన భార్య తో నవంబర్ 13, 2018 న...

Read More..

వచ్చే ఏడాది కోవిడ్ ఉన్న లేకున్నా ఒలంపిక్స్ క్రీడలు జరుగుతాయి: ఐఓసి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది.కరోనా వైరస్ తో సంబంధం లేకుండా ఒలింపిక్స్ జరుగుతాయని ఐఓసీ వైస్ ప్రెసిడెంట్ జాన్ కోట్స్...

Read More..

సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరితో ఎప్పుడు ఆడుతుందో తెలుసా?

కరోనా కారణంగా లేట్ అయిన ఐపీఎల్ ఎట్టకేలకు ఈనెల 19 నుండి ప్రారంభం కానున్నది.తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.అందులో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్నది.అయితే ఈ మెగా టోర్నీలో...

Read More..

శానిటైజర్ ను వాడినందుకు వేటు వేశారు

కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కరోనా పై విజయం సాధించాలంటే ప్రజలు సహకరించాలని పిలుపునిస్తున్నాయి.అందులో భాగంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నప్పుడు మాస్క్ లు తప్పనిసరిగా ధరించవల్సిందిగా అలాగే ఎప్పుడు శానిటైజర్‌ ను తమ దగ్గర ఉంచుకోవలసిందిగా సూచిస్తుంది.దీన్ని ఓ...

Read More..

తమ జట్టు ఆటగాళ్లకు ఉంగరాన్ని బహూకరించిన ముంబై ఇండియన్స్. కారణమేంటో తెలుసా?

రోజుల వ్యవధిలో యూఏఈ వేదికగా స్టార్ట్ కానున్న ఐపీఎల్ కరోనా కోరలలో చిక్కకుండా ఉండడం కోసం బీసీసీఐ ఎన్నో కట్టుదిట్టమైన భద్రత చర్యలను ఏర్పాటు చేసింది.కాని అవి ఫలితాన్ని ఇవ్వలేదు దాని ఫలితంగానే చెన్నై సూపర్ కింగ్స్ టీం కరోనా బారిన...

Read More..

ఈసారి ఆ ఫైనల్ టీంలో వాళ్ళే ఎక్కువగా ఉంటారు!ఇంతకీ ఆ ఐపీఎల్ టీం ఏదంటే?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి యూఏఈ వేదికగా మొదలవ్వనున్నది.ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే క్రికెట్ ఫాన్స్ హడావిడి మొదలైపోయింది.ఐపీఎల్ టీమ్స్ లో మినిమమ్ నలుగురు విదేశీ ప్లేయర్స్ కు మాత్రమే అనుమతి ఉంది.కరోనా టైం కావడంతో కోట్లు పెట్టీ...

Read More..

లెజండ్స్ ఇలానే ఉంటారంటున్న పాక్ క్రికెటర్ భార్య...!

సందర్భం ఏదైనా సరే, స్థలం ఎక్కడైనా సరే ఎవరైనా బాగా శ్రమిస్తూ ఓ పక్కన కూర్చుంటే వద్దనుకున్న ఆవలింపు రావడం సహజ ప్రక్రియ.ఇక అసలు విషయంలోకి వెళితే… గత సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా తో జరుగుతున్న మ్యాచ్...

Read More..

మాకు మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాడు కావాలి: ప్యాట్ కమ్మిన్స్

బహుశా, మాకు ధోనీ లాంటి ఆటగాడు ఉంటే ఓ కంప్లీట్ టీమ్ ఉన్న ఫీలింగ్ కలిగేది, దురదృష్టవశాత్తూ అలాంటి వారు మాకు లేరు.ఎంతైనా భారతీయులు అదృష్టవంతులు.అలాంటివాడు మాకుంటేనా.మమ్మల్ని ఇంకెవరూ ఆపేవారేకాదు.ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా…? సాక్షాత్తూ ఆస్ట్రేలియా అంది.అవును.ఆస్ట్రేలియా...

Read More..

మంజ్రేకర్‌ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరగనున్నది.బీసీసీఐ ఈ మెగా టోర్నీకి కరోనా బెడద ఉండకూడదని బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంది కానీ అవి చెన్నై సూపర్ కింగ్స్ టీం కరోనా కోరలలో చిక్కకుండా...

Read More..

నేను బార్సిలోనా తోనే ఉంటానని స్పష్టం చేసిన మెస్సీ... అసలు విషయమేంటంటే...?!

ప్రముఖ క్రీడాకారుడు, ఫుట్ బాల్ ఆటగాడు అయినటువంటి ‘లియోనెల్ మెస్సీ’ తెలియని క్రీడాభిమానులు ఉండరంటే నమ్మశక్యం కాదేమో.అర్జెంటీనా దేశానికి చెందిన ఈ ప్రతిభావంతుడికి ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది.ఇక ఈయన బార్సిలోనా క్లబ్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం...

Read More..

అయ్యో పాపం: వంటలక్క, డాక్టర్ బాబు ఫాన్స్ కి ఎన్ని కష్టాలో...?

క్రికెట్ ను డామినేట్ చేసిన సీరియల్స్ ఉంటాయంటారా? అందులోనూ మన తెలుగు సీరియల్స్… నమ్మబుద్ధి కావట్లేదు కదూ.కానీ, మీరు ఈ స్టోరీ వింటే ముక్కున వేలేసుకుంటారు.నిజం.క‌రోనా వైరస్ కారణంగా ఇంచుమించు అందరూ ఖాళీ పడ్డారు.ఇక ఖాళీగా ఉన్న క్రికెట్ అభిమానుల‌కు వినోదాన్ని...

Read More..

కేవలం అందువల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నహర్భజన్ క్లారిటీ...!

ఈ ఏడాది ఐపీఎల్ అసలు మొదలవుతుందో లేదో అన్న సందేహం నుండి ఈ నెల 19వ తారీకు నుండి ఎట్టకేలకు యూఏఈ దేశంలో మొదలుకానుంది.అదికూడా ఏకంగా పూర్తిస్థాయి ఐపీఎల్ ను నిర్వహించబోతోంది బీసీసీఐ.ఇక ఇప్పటికే ఐపీఎల్ సంబంధించిన అన్ని టీం లు...

Read More..

సీఎస్‌కే వాట్సప్‌ గ్రూప్‌ నుండి కూడా రైనా ఎగ్జిట్‌

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌ కోసం జట్లు అన్ని కూడా దుబాయి చేరుకున్న విషయం తెల్సిందే.అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు సురేష్ రైనా అక్కడ వరకు వెళ్లి తిరిగి రావడం చర్చనీయాంశం అయ్యింది.సరైన కారణం చెప్పకుండా రైనా...

Read More..

నేడు తెలియబోతున్న ఐపీఎల్ పూర్తి షెడ్యూల్...!

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సమయం రానే వచ్చింది.ఐపీఎల్ మ్యాచ్ తొందర్లోనే జరుగనుంది.ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తేదీలు కూడా ఖరారు చేసింది బీసీసీఐ.కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ను నేడు విడుదల చేయబోతున్నారు.ఈ రోజు...

Read More..

భార్య దగ్గరకొస్తే అలారం మోగుతుందా...? ఐపీఎల్ క్రికెటర్‌ డౌట్...‌!

అసలు ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ మొదలు అవుతుందా లేదా అన్న పరిస్థితుల నుండి ఎట్టకేలకు ఈనెల 19 నుండి మొదలు కాబోతుంది.అయితే ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు ప్రతి జట్టు యూఏఈ కు చేరుకుంది.ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో...

Read More..

కొంత భయమైతే ఉంది అంటున్న విలియమ్సన్. ఇలా అయితే ఎలా రాణిస్తారు?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈకి షిఫ్ట్ అయింది.ఈ నెలలో మొదలు కానున్న ఐపీఎల్ ఆడడం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి యూఏఈ చేరుకున్నాయి.కోవిడ్‌-19 విషయంలో ప్లేయర్స్ కు రక్షణ కల్పించేందుకు...

Read More..

మాది తండ్రి కొడుకులా బంధం అంటున్న సీఎస్ కే చీఫ్ శ్రీనివాసన్

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.మొదట ఐపీఎల్ ఆడడానికి యూఏఈకి టీంతో కలిసి బయల్దేరిన సురేష్ రైనా అనుకోకుండా ఉన్నట్టుండి తిరిగి భారత్ చేరాడు.రైనా వ్యక్తిగత కారణాల వల్లే తిరిగి ఇంటిముఖం పట్టాడని...

Read More..

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్...!

కరోనా మూలాన అందరూ ఖాళీ పడిపోయారు.ఇంచుమించు అందరికీ పని లేకుండా పోయింది.ఇక ఈ ఖాళీ సమయంలో క్రికెట్ ప్రియులు లైవ్ క్రికెట్ లేక పాత మ్యాచ్ లనే పదే పదే చూసి బోర్ ఫీల్ అయిపోయారు.ఇలాంటి తరుణంలో ఐపీఎల్ 2020 సీజన్‌...

Read More..

అలా కలిసి ఉన్నది చాలా తక్కువ అంటున్న కోహ్లీ ..

ఐపీఎల్ 13 ఎడిషన్ మరి కొద్ది రోజులలో యూఏఈలో జరగనున్నది.ఈ సందర్భంగా ఆర్‌సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ స్పెషల్ లో పాల్గొన్నారు.ఆ ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ లాక్‌డౌన్‌ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారుగా మీరు...

Read More..

ఐపీఎల్ కు మరో షాక్ కిట్ స్పాన్సర్స్ దొరకక తల పట్టుకున్న బీసీసీఐ!

కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా ఈ కరోనా వల్ల భారీగా నష్టపోయింది క్రీడా,సినీరంగాలే.ఇక ప్రస్తుతం ఆ రెండు రంగాలు బ్యాక్ టూ నార్మల్ అవ్వడానికి వ్యూహరచనలు చేస్తున్నాయి.క్రీడా రంగానికి చెందిన క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ)...

Read More..

వారికి ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేదే లేదంటున్న బీసీసీఐ...!

కరోనా దెబ్బకు నడ్డి విరిగినట్టయింది… ఇండియన్ ప్రీమియర్ లీగ్ ‌లో భాగమైన కొన్ని ఫ్రాంచైజీలు వారికి.ఇందుకు కారణం ఐపీఎల్ 2020 సీజన్ ఇండియాలో జరగక పోవడంతో ఈ ఏడాది తాము నష్టపోతున్న మొత్తాన్ని బీసీసీఐ ఇవ్వాలంటూ ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్‌ చేస్తున్నాయి.కరోనా...

Read More..

ఐపీఎల్ కు భజ్జీ కూడా దూరమా?

బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.దీనిని నిర్వహించే కార్యక్రమాలలో ప్రస్తుతం భారత బోర్డు బాగా బిజీగా ఉంది.క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ లీగ్ స్టార్ట్ అవ్వడం కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.అయితే ఈ లీగ్...

Read More..

'ఖేలో ఇండియా' సెంటర్ల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న తెలంగాణ సర్కార్...!

సీనియర్ క్రీడాకారులకు శుభవార్త.ఆటలపైన ఆసక్తి ఉండి, ఏదో ఒక గేమ్ లో నేషనల్ స్థాయిలో ఆడినవారికి SAT (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ), SAI (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) మంచి అవకాశం కల్పిస్తోంది.స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు...

Read More..

టీవీ రేటింగ్స్ మరింత పెరుగుతాయి అంటున్న గంగూలీ!

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ మరియు ప్లేయర్స్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది కానీ ఆ ప్లేయర్స్ ఎవరు ఆ టీం సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్...

Read More..

సురేష్ రైనా ఇండియా కి తిరిగిరావడానికి అసలు కారణం అదేనా...?

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సీఎస్కే స్టార్ ఆటగాడు సురేష్ రైనా జట్టు నుండి వైదొలిగిన విషయం అందరికి తెలిసిన విషయమే.అయితే సురేష్ రైనా తన వ్యక్తిగత కారణంగానే ఇండియాకు తిరిగివచ్చారని అంత అనుకున్నారు.కానీ దోపిడీ దొంగల...

Read More..

దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ, అనుష్క!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.రెండు ఏళ్ల క్రితం అనుష్కను పెళ్లి చేసుకున్న కోహ్లీ 2021లో తల్లితండ్రులు కాబోతున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే వారు ఇద్దరు కలిసి దుబాయ్ లో ఆర్‌సీబీ ఆటగాళ్ల మ‌ధ్య సంబరాలు...

Read More..

'అర్జున' మరింత బాధ్యతను పెంచింది: ఇషాంత్ శర్మ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొరకు ఇషాంత్‌ శర్మ దుబాయ్‌ వెళ్ళాడు.కానీ కొన్ని కారణాల చేత శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేదు.ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా వేదికగా అవార్డులు గెలుపొందిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు.తన...

Read More..

క్రీడా అవార్డులు అందుకోవాల్సిన వారు..కరోనా బారిన పడ్డారు!

భారత ఖేల్ రత్న అందుకున్న క్రీడాకారులు కొందరు కరోనా బారిన పడడం తో ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తుంది.ఖేల్ రత్న కు ఎంపికైన ఆనందం వారిలో నిలవనీయకుండా కరోనా వారిని కట్టడి చేసేసింది.ఖేల్ రత్న కు ఎంపికైన విమెన్ స్టార్ రెజ్లర్...

Read More..

నేడు మొట్టమొదటిసారిగా క్రీడాకారులకు వర్చువల్ గా ఖేల్ రత్న, అర్జున అవార్డుల ప్రధానోత్సవం...!

జాతీయ క్రీడా అయిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ ‌చంద్‌ జన్మదినం సందర్బంగా నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.ఈ రోజు క్రీడాకారులందరికి ఒక్క పండగలాంటిది.అంతేకాదు ఈ రోజున వేడుకను నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను, కోచ్‌ లకు అవార్డులను...

Read More..

ఇంస్టాగ్రామ్ లో కూడా తన మార్క్ ను చూపిస్తున్న టీమిండియా కెప్టెన్...!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.కాస్త ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కోహ్లికి ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 75 మిలియన్లకు చేరింది.దీంతో ప్రపంచ అథెట్ల అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ జాబితాలో క్లోహ్లీ నాలుగో...

Read More..

టిక్‌టాక్‌ స్టార్లను పట్టించుకున్నంతా మమ్మల్ని పట్టించుకోరా?

మన దేశంలో క్రికెట్ కు సినిమాకు ఉన్నంత ఆదరణ,ప్రభుత్వ సహకారం మరే ఇతర రంగానికి లేదు.ఒకరకంగా ఈ దౌర్భాగ్యమే జనాభా పరంగా రెండవ స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ లో ఒకటి లేదా రెండు గోల్డ్ మెడల్స్ ను మాత్రమే దక్కించుకోగలుగుతుంది.ఈ...

Read More..

పాక్‌ మాజీలు యూట్యూబ్‌ లో ఉండవద్దట

పాకిస్తానీ క్రికెట్‌ బోర్డ్‌ నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది.ఈమద్య కాలంలో యూట్యూబ్‌ పరిది బాగా పెరిగింది.దాంతో చాలా మంది చాలా రకాల వీడియోలను షేర్‌ చేస్తూ అంతో ఇంతో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.పాక్‌ మాజీ ఆటగాళ్లు పలువురు గత కొంత కాలంగా యూట్యూబ్‌ వీడియోలు...

Read More..

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో అదిరే ఆఫర్లు.!

ప్రపంచంలో ఎన్ని రకాల ఆటలున్నా, క్రికెట్ కి వున్న ఫాలోయింగే వేరు.ముఖ్యంగా మనదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆట ఏదైనా ఉందంటే.అది క్రికెట్ మాత్రమే అని టకిమని చెబుతారు.ఇకపోతే, రానున్న IPL 2020 సందర్భంగా.క్రికెట్ ప్రేమికులకు రిలయన్స్ జియో 2 రకాల...

Read More..

ధోని ని బీసీసీఐ అవమానించిందంటున్న పాక్ మాజీ ఆటగాడు...!

మహేంద్రసింగ్ ధోని… ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆట పరంగా కానీ, వ్యక్తిత్వం గా కానీ ధోని ఎప్పుడు శిఖరాగ్ర ఎత్తులోనే ఉన్నాడు.అయితే తాజాగా ధోనీ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్య పడేలా చేసింది.ధోని గత సంవత్సరం...

Read More..

ఆ అవార్డుకు నాకు అర్హత లేదా : రెజ్లర్ సాక్షిమాలిక్

క్రీడాకారులకు అవార్డులే గౌరవం.అవార్డులు, పతకాలను సాధించడానికి అహర్నిషలు కష్టపడుతుంటారు.వేరే దేశాలతో ఆడినప్పుడు దేశ పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత వారి చేతుల్లోనే ఉంటుంది.క్రీడల్లో రాణించి స్వర్ణ, కాంస్య పతకాలను సాధించిన వారికి ప్రభుత్వం ఖేల్ రత్న, అర్జున అవార్డులు వంటివి అందిస్తోంది.ఈ...

Read More..

రూల్స్ విషయంలో ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక...!

మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 తారీకు వరకు యూఏఈ దేశంలో నిర్వహించబోతున్నారు.అయితే ఈ మ్యాచ్ లో అన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్...

Read More..

యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ ని మిస్ అవుతున్న హర్భజన్ సింగ్ కారణం..?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతీ యేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరుగనుంది.సెప్టెంబర్ 19న మొదలవ్వనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి ఈవారం యూఏఈ కి బయలుదేరుతున్నాయి .అయితే ధోని సారథ్యం వహించే...

Read More..

బుమ్రాకు కౌంటర్ వేసిన రోహిత్ భార్య

టీమిండియా క్రికెటర్ ,ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.ఇక తనికి సంబంధించిన ప్రతీ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు.తాజాగా జస్ప్రీత్ బుమ్రా...

Read More..

Bcci Is Willing To Host A Farewell Match For Ms Dhoni

Former India captain Mahendra Singh Dhoni might have silently bid adieu to international cricket but the Board of Control for Cricket in India (BCCI) wishes to give the legendary India...

Read More..

బీసీసీఐ కి తలనొప్పిగా మారిన డ్రీమ్ 11 ఐపీఎల్ స్పాన్సర్ షిప్...!

మార్చి నెలలో నిర్వహించాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదాపడుతూ సెప్టెంబర్ 19 వ తారీకు నుండి యుఏఈ దేశంలో సిరీస్ ని మొదలు పెట్టబోతుంది బిసిసిఐ.అయితే జూలై నెలలో చైనా- భారత్ ఘర్షణల నేపథ్యంలో భాగంగా భారత...

Read More..

అర్జున అవార్డుకు ఎంపికైన ఇషాంత్‌ శర్మ...!

టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అయిన అర్జున అవార్డు కు నామినేట్ అయ్యాడు.ఈ అవార్డు కోసం ఇషాంత్ శర్మ తో పాటు హాకీ క్రీడాకారిణి దీపికా టాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, భారత టెన్నిస్...

Read More..

ఆ సమయంలో కెప్టెన్సీ కోసం ధోని పేరును తానే సూచించా అంటున్న క్రికెట్ దిగ్గజం...!

మూడు రోజుల క్రితం ప్రపంచ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలియజేసిన మహేంద్రసింగ్ ధోని తో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు భారతదేశ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.తాను 2007 టి20 వరల్డ్ కప్పుకు టీమిండియా కెప్టెన్సీ కోసం...

Read More..

ఇన్‌స్టాగ్రాం పై సీరియస్ అవుతున్న పాండ్యా భార్య మ్యాటర్ ఏంటంటే?

సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ కు ఈ మధ్య అసలు టైం బాగుండట్లేదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల డ్రామాలో ఇప్పటికే ఇరుక్కున్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్.వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన కథనంతో మన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్...

Read More..

రాజీవ్ ఖేల్ ‌రత్న పురస్కారానికి ఎంపికైన హిట్ మ్యాన్...!

టీమిండియా పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి ఇచ్చే పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికయ్యాడు.ఈ విషయాన్ని నేడు సెలెక్షన్ ప్యానెల్ సమావేశంలో ఖరారు చేయడం జరిగింది.రోహిత్ శర్మ...

Read More..

ఐపీఎల్ మ్యాచ్ కు బ్రేక్ పడనుందా, కోర్టులో దాఖలైన పిటీషన్

కరోనా నేపథ్యంలో ప్రపంచమే స్తంభించి పోయినట్లు అయిన ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ 13 వ సీజన్ రూపంలో హుషారు తీసుకువచ్చింది.ఎప్పుడో మార్చి లో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.అయితే తాజాగా సెప్టెంబర్...

Read More..

ధోనికి భారతరత్న?

ఎంఎస్ ధోని 28 ఏళ్ల భారతీయుల కలను నిజం చేశారు. 2011లో ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు.ధోని సారథ్యంలో భారత్ మెన్స్ క్రికెట్ టీం ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది.ధోని గురించి అతని ప్రతిభ గురించి ఎంతచెప్పినా తక్కువే...

Read More..

మహేంద్రుడి కోసం ఫేర్వెల్‌ మ్యాచ్ నిర్వహించాలంటున్న ముఖ్యమంత్రి...!‌

టీమిండియా క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్సీ లలో మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మహేంద్రసింగ్ ధోని.ఇకపోతే గత సంవత్సరం జరిగిన వన్డే అతనికి ప్రపంచ క్రికెట్ ఆడిన చివరి మ్యాచ్ అతని కెరీర్ చివరి మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.దానికి...

Read More..

గర్వంగా ఉంది : సాక్షిసింగ్ ధోని

భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా వహించి ఎన్నో గొప్ప విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోని శనివారం రిటైర్మెంట్ ప్రకటించారు.ఈ విషయం విన్న ధోని అభిమానులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికిలోనై ఎందుకు ఇలా చేశారు ధోనిజీ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.అస‌లు...

Read More..

ఆ సిక్సర్ ను ఎలా మరిచిపోతాను: ప్రిన్స్ మహేష్...!

శనివారం నాడు అనూహ్యంగా తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఆశర్యపోయింది.ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం మొత్తం మూగబోయింది.గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఎటువంటి మ్యాచ్ ఆడ...

Read More..

ధోని బాటలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై..!

నిజంగా.క్రికెట్ ప్రేమికులకు నిన్న బ్లాక్ డే.అప్పటికే ఎంఎస్ ధోని ఇంస్టాగ్రామ్ వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పి అందరికి షాక్ ఇవ్వగా ఇంతలోనే మరో షాక్ వచ్చింది.అదేంటంటే? ఎంఎస్ ధోని గుడ్ బై చెప్పిన కొద్దీ క్షణాలకే అతడి...

Read More..

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్ బై..!

మహేంద్ర సింగ్ ధోని.టీమిండియా మాజీ కెప్టెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అతని నుంచి అభిమానులు ఏదైతే ఆశించలేదో అదే అతను చెప్పాడు.అభిమానులు, ప్రముఖుల కంట కన్నీరు తెప్పించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు...

Read More..

ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ రేసులోకి టాటా గ్రూప్...?!

గత నెలలో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం దృష్ట్యా భారతదేశంలో బాయ్ కాట్ చైనా అంటూ పెద్దఎత్తున నినాదాలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో భాగంగా భారతదేశంలోని అనేక రంగాలలో చైనా ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో దిగుమతులను ఆపేసారు భారతదేశ వర్తకులు.ఇక...

Read More..

ఐపీఎల్ లో పది సెకండ్స్ యాడ్ కు కాస్ట్ ఎంతో తెలుసా?

వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బిసిసిఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19న యూఏఈలో మొదలవ్వనున్నది.అందువలన దానికి సంబంధించిన సన్నాహాలు చేసుకోవడంలో బిసిసిఐ మరియు ఐపిఎల్ ఫ్రాంచైజీలు బాగా...

Read More..

అచ్చం ధోని లా హెలికాప్టర్ షాట్లను కుమ్మేస్తున్న చిన్నారి...!

మహేంద్రసింగ్ ధోని… పెద్దగా పరిచయం చేయనక్కర లేని పేరు ఇది.28 సంవత్సరాల తర్వాత భారతదేశానికి క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.అంతేకాకుండా అనేక మ్యాచ్లను కూడా మహేంద్రుడు ఒంటిచేత్తో గెలిపించాడు.ఎదురుగా ఎటువంటి బౌలర్ ఉన్నాసరే దీటుగా ఎదుర్కొని...

Read More..

నా బంతిని చూడలేకపోయాడు గంభీర్ పై పాక్ పేసర్ కామెంట్స్

కరోనా పుణ్యాన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో దేశంలోని ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.కరోనా భయంతో జనాలు బయటకు రావడం దాదాపు తగ్గించేశారు.దానితో ఇంట్లోనే ఉండడం టీవీలో, ఓటిటిలో పెద్దగా కొత్త సిరీస్ లు ,సినిమాలు లేకపోవడంతో జనాలు...

Read More..

బ్రాడ్ కు మ్యాచ్ ఫీజ్ లో కోత విధించిన తండ్రి

ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ చేతిలో ఆరు బాల్స్ కు ఆరు సిక్సర్లు కొట్టించుకున్న స్టువర్ట్ బ్రాడ్.ఆతర్వాత ఎన్నో విజయాలను మరెన్నో ఘనతలను సాధించాడు.తాజాగా స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ లలో 500ల వికెట్స్ ను తన ఖాతాలో వేసుకొని ఈ ఘనతను...

Read More..

బోర్డర్ లోనే కాదు క్రికెట్ బోర్డ్ లో కూడా కొట్టుకుంటున్న దాయాదులు

భారత్, పాకిస్థాన్ మధ్య గత 70 ఏళ్ళ నుండి వైరం కొనసాగుతుంది.భారత్ సహృదయంతో ఎన్నిసార్లు పాకిస్థాన్ కు సహాయం చేసిన వాళ్ళు మాత్రం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.సహనం కోల్పోయిన భారత్ గత పదేళ్ల నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులపై వాళ్లకు సంబంధించిన మూలాలపై...

Read More..

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తులను చేసుకోండంటున్న బీసీసీఐ...!

మార్చి నెలలో మొదలవ్వాలిసిన ఐపీఎల్ కరోనా వైరస్ నేపథ్యంలో ఎట్టకేలకు సెప్టెంబర్ నెలలో మొదలు కాబోతుంది.ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం భారతదేశంలో కాకుండా యూఏఈ దేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి ఇప్పటికే మూడు వేదికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఇక అసలు...

Read More..

ప్రజాదరణలో కూడా కోహ్లీ నే టాప్...!‌

విరాట్ కోహ్లీ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ప్రపంచ సమకాలీన క్రికెట్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి విరాట్ కోహ్లీ.పరుగుల మిషన్ అని పిలిపించుకునే విరాట్ కేవలం ఆటల్లోనే కాదు బయట జీవితంలో కూడా అనేక...

Read More..

బుమ్రా ఎక్కువ కాలం రాణించలేడు అంటున్న అక్తర్ కారణమేంటో తెలుసా?

భారత్ క్రికెట్ జట్టు విజయాలలో రోహిత్, కోహ్లీ ఎంత కీలక పాత్ర పోషిస్తారో బుమ్రా కూడా అలాంటి పాత్రనే పోషిస్తాడు.ఇంకా డీటైల్ గా చెప్పాలంటే టీంలో రోహిత్ లేనప్పుడు కోహ్లీ ఆ బాధ్యతను తీసుకుంటాడు.ఒకవేళ కోహ్లీ టీంలో లేకుంటే రోహిత్ ఆ...

Read More..

వివో తప్పుకోవడంతో బీసీసీఐకి పోయేదేం లేదంటున్న సౌరవ్ గంగూలీ..!

భారత్- చైనా ఉద్రికత్తల నడుమ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) యొక్క టైటిల్ స్పాన్సర్ ‌షిప్ నుంచి వివో తప్పుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్దగా వచ్చే నష్టం అంటూ ఏమిలేదని బీసీసీఐ ఛైర్మెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.ఇది కేవలం ఒక...

Read More..

మహిళల 2021 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వాయిదా...!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీంతో కరోనా ను నివారించేందుకు అనేక దేశాలు లాక్ డౌన్ విధానాన్ని పాటించడంతో అనేక రంగాలు పూర్తిగా స్తంభించాయి.ఇందులో ప్రముఖంగా క్రీడా రంగం కూడా...

Read More..

బాబోయ్: భారత జట్టులో కరోనా,కెప్టెన్ తో సహా మరో ముగ్గురు!

భారత జట్టులో కరోనా వెలుగుచూసింది.కెప్టెన్ తో పాటు మరో ముగ్గురుకి ఈ కరోనా మహమ్మారి సోకినట్లు తెలుస్తుంది.అయితే భారత జట్టు అనగానే క్రికెట్ టీమ్ కాదులేండి, మన భారత హాకీ జట్టు లో కెప్టెన్ తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు...

Read More..

గడ్డి తినడానికి నేను రెడీ అంటున్న పాక్ మాజీ ఆటగాడు...!

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన బౌలింగ్ తో అనేక సంచలనాలు సృష్టించాడు.అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా తన సంచనాలను కొనసాగించాలని కంకణం కట్టుకున్నట్లు అర్థం అవుతోంది.ఎలాగు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ జట్టుకు ఆడటం లేదు కాబట్టి, తన...

Read More..

టెస్ట్ మ్యాచ్ ల్లో ఇప్పటి వరకు ఏ జట్టు అత్యధిక పరుగులు చేసిందో తెలుసా మీకు...?!

ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ నుండి కేవలం వన్డే లేదా టీ 20 లే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు.అయితే ఇది వరకు క్రికెట్ అంటే కేవలం టెస్ట్ క్రికెట్ లా ఉండేది.మొత్తం ఐదు రోజులు జరిగే ఈ ఆటలో ఎన్నెన్నో...

Read More..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: టాప్‌ ర్యాంక్ లను కాపాడుకున్న కోహ్లీ, రోహిత్, బుమ్రా...!

తాజాగా ఇంగ్లాండ్ – ఐర్లాండ్ దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే ర్యాంకులను విడుదల చేసింది.అయితే భారత క్రికెటర్లు తమ ర్యాంకులను అలాగే నిలబెట్టుకున్నారు.తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యుత్తమ వన్డే...

Read More..

ఐపీఎల్ 2020 స్పాన్సర్ రేసులో జియో, పతాంజలి కంపెనీలు...?!

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో భారత్ లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కాస్త వాయిదా పడుతూ… ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది.అయితే...

Read More..

పసికూన దెబ్బకు ప్రపంచ ఛాంపియన్స్ విలవిల...!

గత సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు క్రికెట్ లో పసికూన ఐర్లాండ్ దేశం షాకిచ్చింది.ఐర్లాండ్ ను లైట్ గా తీసుకున్న ఇంగ్లీష్ టీం కు ఆ జట్టు భారీ ఝలక్ ఇచ్చింది.329 పరుగుల...

Read More..

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి 'వివో' అవుట్...!

ఈ సంవత్సరం మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే తాజాగా మార్చ్ నెలలో మొదలవ్వాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ...

Read More..

ఈ ఫోటోలో భారత ప్రముఖ క్రికెటర్ ఉన్నాడు.... కనిపెట్టారా....?

దేశవాళీ మరియు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో భారత క్రికెట్ జట్టుకు తన ఎనలేని సేవలు అందించినటువంటి క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారుండరు.క్రికెట్ ఆటలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేయడమే కాకుండా తన కెరియర్ లోనే వంద...

Read More..

ఈ అందమైన యాంకర్ భారత క్రికెటర్ భార్య అని తెలుసా...?

క్రికెట్ వరల్డ్ కప్ అయినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అయినా సరే ఆట ప్రారంభం అయ్యే ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించేటువంటి స్పోర్ట్స్ యాంకర్ మయంతి లంగర్ గురించి క్రీడా అభిమానులకు కొత్తగా...

Read More..

క్రికెటర్ ఉమర్ అక్మల్‎కు ఊరట..!

పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‎కు ఊరట లభించింది.అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని సగానికి కుదిస్తూ ఇండిపెండెంట్ జడ్జి, పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఖోఖర్ తీర్పు వెల్లడించారు.రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక...

Read More..

Rohit Sharma Is The Next Msd: Suresh Raina

The Chennai Super Kings pinch hitter, Suresh Raina felt that Indian vice-Captain Rohit Sharma would be the next Mahendra Singh Dhoni. Speaking on The Super Over Podcast, Suresh Raina said...

Read More..

Stuart Broad Stands After Courtney Walsh With 500 Wickets

England Pacer Stuart Broad has reached a rare milestone.He has become the seventh bowler and the fourth pacer to take 500 test wickets after Muttiah Muralitharan (SL-800), Shane Warne (Aus-708),...

Read More..

ఊహించని రీతిలో ఆ మ్యాచ్ ను గెలిచారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి.అన్ని రంగాలు మూతబడ్డాయి.వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ చేసి కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులో రావడంతో దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నాయి.సడలింపులు ఇవ్వడంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇక...

Read More..

ధోనికి ఇదే చివరి అవకాశం: డీన్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ గురించి జరిగినంత చర్చ అంత ఇంత కాదు.కానీ ఏ న్యూస్ పై ధోని స్పందించలేదు.గత ఏడాది...

Read More..

టీ20 వరల్డ్ కప్ వాయిదా..!

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు క్రీడ పోటీలు వాయిదా పడ్డాయి.తాజాగా టీ20 వరల్డ్ కప్ పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఈ పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలు...

Read More..

రస్సెల్ కండ బలానికి పని చెప్పాలి.. లేదంటే..!

దుబాయ్: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విండీస్ విద్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోలకతా నైట్ రైడర్స్ జట్టు తరఫున సత్తా చాటాల్సి ఉండగా, భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతని...

Read More..

పాపం... ఆ క్రికెటర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి అలాంటి వీడియోలకి లైక్ చేసారని...

ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారి సోషల్ మీడియా మాధ్యమాలను హ్యాక్ చేసి, పలు అసాంఘిక కార్యకలాపాలను సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తూ సెలబ్రిటీలకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు.తాజాగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ...

Read More..

ఒకప్పుడు అలా చేస్తే వేటు పడేది,కానీ ఇప్పుడు

క్రికెట్ పేరు చెప్పగానే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు.అయితే ఈ క్రికెట్ లో భాగంగా ఆటగాళ్లు బౌలింగ్ చేసేటప్పుడు ఒక్కసారి బాల్ టాంపరింగ్ కి పాల్పడుతుండే వారు.ఈ బాల్ టాంపరింగ్ వివాదం...

Read More..

అతడు అలా చేసుంటే చంపేందుకు కూడా వెనకాడనంటున్న షోయబ్ అక్తర్...

ఒకప్పుడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బ్యాట్స్ మెన్ల గుండెల్లో భయం పుట్టించిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటాడు.అయితే ఇతడు అంతర్జాతీయ క్రికెట్లో దాదాపుగా 224 మ్యాచ్ లు ఆడి 442 వికెట్లను తీశాడు.ఒకానొక...

Read More..

అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదంటున్న యువీ....

ఒకప్పుడు టీమిండియాలో ఆల్ రౌండర్ మరియు  పేరు మోసిన హిట్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అంటే అందరికీ ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాడు.అంతేగాక యువరాజ్ సింగ్ అంటే అందరికీ ముందుగా ఒక ఓవర్లో ఆరు...

Read More..

కోహ్లీకి గుండు చేస్తానంటున్న వార్నర్

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ బారిన పడ్డవారికి వైద్యులు నిత్యం వైద్యసేవలు అందిస్తున్నారు.కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలకుండా సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, పారామెడికల్...

Read More..

గుత్తా జ్వాల పెళ్లి.. అవుతుందట మళ్లీ!

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తరుచూ ఏదో ఓ విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ జనాలకు టచ్‌లో ఉంటుంది.స్పోర్ట్స్‌ కంటే కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన మార్క్‌ను...

Read More..

ఒలింపిక్ విజేత కు కూడా కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది.రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా పలకరిస్తూ పోతుంది.ఈ కరోనా మహమ్మారి తో స్పెయిన్ రాజకుమారి కూడా మృతి చెందిన విష్యం తెలిసిందే.అయితే తాజాగా ఒలింపిక్ విజేత కు కూడా ఈ...

Read More..

మీడియాపై విరుచుకుపడ్డ ధోనీ భార్య

కరోనా వైరస్… ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వానికి తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే పలానా రంగం అంటూ లేకుండా చాలా మంది...

Read More..

అభిమానులు లేకుండా  ఐపీఎల్.... అబ్బే పెద్ద కిక్కుండదుగా.... 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా తన ప్రతాపాన్ని చూపిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా పలు సంస్థల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చేశారు.మరికొన్ని సంస్థలు అయితే తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే...

Read More..

ఈ ఏడాది ఐపీఎల్‌ వద్దు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో వివిధ టోర్నమెంట్స్‌ రద్దు అవుతున్నాయి కొన్ని వాయిదా వేస్తున్నారు.ఇక త్వరలో జరుగబోతున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌ను కూడా రద్దు చేయాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.ఒక్క చోట వేలాది మంది కూడే అవకాశం ఉన్న...

Read More..

ఐపీఎల్‌ 13 బ్యాడ్‌ న్యూస్‌

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 13 సంరంభం ఆరంభం కాబోతుంది.వరుసగా మ్యాచ్‌లతో హోరెత్తించేందుకు ఐపీఎల్‌ జట్లు సిద్దం అవుతున్నాయి.సమ్మర్‌ను చల్లగా మారుస్తామంటూ ఐపీఎల్‌ ఆటగాళ్లు రెడీ అవుతున్నారు.ఈ సమయంలోనే ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.బీసీసీ గతంతో పోల్చితే ఆర్థికంగా కాస్త...

Read More..

ప్రపంచ కప్ పై కరోనా ప్రభావం

కరోనా వైరస్ తో చైనా గడగడలాడుతుంది.కరోనా కు గురై ఎంతో మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు.కరోనా వైరస్ ను నిర్మూలించడానికి చైనా గట్టి ప్రయత్నాలే చేస్తుంది.కానీ ఇంతవరకు దానికి సరైన మెడిసిన్ ను మాత్రం కనిపెట్టలేకపోయింది.కరోనా ప్రభావం వలన ధిల్లీ లో...

Read More..

ఈ రాహుల్‌ సెంచరీ కొడితే ఈ రాహుల్‌ డకౌట్‌

నేడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయినా కూడా కేఎల్‌ రాహుల్‌ అద్బుతమైన సెంచరీ సాధించి జట్టు పరువు నిలిపాడు.దారుణమైన పరాభవం నుండి తప్పించాడు.జట్టు స్కోర్‌ను 300 లకు చేరువ అయ్యేలా చేయడంలో రాహుల్‌ చాలా కష్టపడ్డాడు.టీం ఇండియా కోసం...

Read More..

దెబ్బకి దెబ్బ...! ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్....

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్లో న్యూజిలాండ్ జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తూ మూడో వన్డే మ్యాచ్ లో  కూడా విజయం సాధించి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0 తో  కైవసం చేసుకొని క్లీన్...

Read More..

టీం ఇండియాకు దెబ్బ మీద దెబ్బ

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న టీం ఇండియా మొదట జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెల్సిందే.అద్బుతమైన విజయాలను సొంతం చేసుకున్న టీం ఇండియా కొంత అప్రదిష్టను కూడా మూటకట్టుకుంది.చివరి రెండు మ్యాచ్‌లలో స్లో ఓవర్‌ ఫెనాల్టీని చవి చూడాల్సి...

Read More..

ఎట్టకేలకు గెలిచి పరువు నిలుపుకున్న న్యూజిలాండ్‌

టీ20 సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ ఓటమిని భరించలేక పోతున్న న్యూజిలాండ్‌ టీం నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ప్రతాపం చూపించారు.చాలా కసిగా ఆడి మొదటి మ్యాచ్‌ను గెలిపించుకున్నారు.టీం ఇండియా భారీ లక్ష్యంను విధించినా కూడా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్స్‌ పట్టుదలతో ఆడి...

Read More..

టీం ఇండియా చిచ్చర పిడుగులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్‌ 19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో టీం ఇండియా చిచ్చర పిడుగులు ఫైనల్‌కు చేరారు.వారు సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించడంతో దేశ వ్యాప్తంగా వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది.దాన్నే కొనసాగిస్తూ అండర్‌ 19...

Read More..

అయ్యర్‌ సెంచరీ.. భారత్‌ భారీ స్కోర్‌

న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ముప్పు తిప్పలు పెడుతున్న టీం ఇండియా వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగిస్తుంది.టీ20 సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీం ఇండియా వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.నేడు ఇండియా న్యూజిలాండ్‌ల...

Read More..

మరో సూపర్‌ ఓవర్‌ : ఉత్కంఠపోరులో ఇండియా అద్బుత విజయం

మొన్నటి వరకు సొంత గడ్డపై ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన టీం ఇండియా యువ కెరటాలు ప్రస్తుతం న్యూజిలాండ్‌ గడ్డపై వారికి చుక్కలు చూపిస్తున్నాయి.పిచ్‌ ఏదైనా.దేశం ఏదైనా.ప్రత్యర్థి ఎవరైనా అన్నట్లుగా టీం ఇండియా దూకుడు కొనసాగుతుంది.విజయం మాత్రమే మరో ఆలోచన లేకుండా టీం...

Read More..

క్రికెట్ ప్రపంచాన్ని భారత్ ఏలుతోందంటున్న పాక్ బౌలర్..

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఫామ్ తో దూసుకుపోతోంది.తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ-20 సిరీస్లో భాగంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భారత జట్టు అలవోకగా విజయం సాధించి సిరీస్ పై కన్నేసింది.అయితే నిన్న జరిగిన మ్యాచ్ మ్యాచ్ లో మొదట...

Read More..

ఆసియా కప్‌కు రాకుంటే వరల్డ్‌ కప్‌కు వచ్చేది లేదన్న పాక్‌

ఇండియా పాకిస్తాన్‌ల మద్య మద్య క్రికెట్‌ అంటే ఇరు దేశాల ప్రేక్షకులు కూడా యుద్దం కంటే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.అందుకే ఇరు దేశాల మద్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడించేందుకు రెండు దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రయత్నాలు చేస్తుంటాయి.కాని దేశాల ప్రభుత్వాలు...

Read More..

ఇండియా మాజీ కెప్టెన్ పై చీటింగ్ కేసు నమోదు....

ఒకప్పుడు క్రికెట్ లోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక సాధారణ ఆటగాడిగా వెళ్లి కెప్టెన్ గా ఎదిగి క్రికెట్ బోర్డు కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న టువంటి భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గురించి పెద్దగా...

Read More..

రోహిత్ దెబ్బకి సచిన్ గుర్తొచ్చాడంటున్న పాక్ బౌలర్...

తాజాగా భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఆఖరి మ్యాచ్ నెగ్గి వన్డే సిరీస్ ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా...

Read More..

కోహ్లీపై రచయిత్రి ట్వీట్.. కొత్త యాంగిల్ అదిరిందట!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రముఖ రచయిత్రి భావనా అరోరా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా విరాట్...

Read More..

ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు సన్నద్ధం అవుతున్న కోహ్లీ సేన...

ప్రస్తుతం భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ మంచి  జోరు మీద ఉంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్ వంటి దేశాలపై పూర్తి ఆధిపత్యం వహించి పలు సిరీస్ లను  కైవసం చేసుకుంది.అయితే తాజాగా ఈ నెల 14వ తారీకు నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్నటువంటి...

Read More..

టీ20 ప్రపంచ్ కప్‌ భారత్‌దే అంటోన్న లెజెండరీ ఆటగాడు

ఈ ఏడాది జరగనున్న అతిపొట్టి క్రికెట్ ఫార్మాట్ టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకునే అవకాశం టీమిండియాకు పుష్కలంగా ఉన్నాయని వెస్టిండీస్ లెజెండరీ ఆటగాడు బ్రయాన్ లారా అన్నారు.ఐసీసీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో వ్యక్తిగత 400 పరుగులు చేసిన మగధీరుడిగా బ్రయాన్ లారా పేరొందాడు....

Read More..

ప్రముఖ క్రికెటర్ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియురాలి తండ్రి...

భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ మరియు హిట్టర్ హార్దిక్ పాండ్యా మరియు డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎంత మంచి స్నేహితులో  అందరికీ బాగా తెలుసు.గతంలో ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరు తమ  జట్ల జెర్సీలను మార్చుకుని తమ స్నేహాన్ని చాటుకున్నారు కూడాను.అయితే తాజాగా...

Read More..

22 ఏళ్ల  రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ...

నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 50 ఓవర్ల గాను 315 పరుగులు చేసింది.ఆ...

Read More..

యూవీ రికార్డును బద్దలు కొట్టేవాళ్లే లేరా....?

క్రికెట్ లో ఫార్మాట్ ఏదైనా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో ఆడుతూ దూసుకుపోతుంటాడు.  ప్రస్తుతం యువీ అంతర్జాయతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికినా ఐపీయల్, టీ10 లీగ్ వంటి పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఆడుతున్నాడు.అయితే గత కొంతకాలంగా ఫామ్ లో లేని సమస్య...

Read More..

వేలంలో అమ్ముడుపోని ఆ ఇద్దరు

ఈరోజు 2020 సంవత్సరంలో జరుగునున్న ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్ళ కోసం ఈ రోజు కలకత్తా నగరంలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో భారత్ వెటరన్ స్పెషలిస్ట్ ఓపెనర్ రాబిన్ ఊతప్ప జాక్ పాట్ కొట్టాడు.తను అనుకున్న దానికంటే రెండు...

Read More..

భారత్‌పై 8 వికెట్ల తేడాతో విండీస్ గెలుపు

భారత్ పర్యటనలో భాగంగా వెస్టీండస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్‌లు కేఎల్ రాహుల్(6), కెప్టెన్...

Read More..

"వెయిటర్" కోసం వెతుకుతున్న సచిన్ ఎందుకో తెలుసా..?

భారత దేశంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు.అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్  చేశాడు.ఇప్పుడు ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఇంతకీ ఆ ట్వీట్ ఏంటీ...

Read More..

ఆమె బుట్టలో పడి ఆటను పక్కనబెట్టిన పంత్

టీమ్ ఇండియా క్రికెట్‌ జట్టులో ఎంఎస్ ధోని వారసుడిగా పేరుతెచ్చుకున్న ఆటగాడు రిషబ్ పంత్ గతకొంత కాలంగా సరైన ఆటతీరును ప్రదర్శించడం లేదు.కాగా ప్రస్తుతం పంత్ ఓ బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లు...

Read More..

విండీస్‌పై భారత్‌ ఘన విజయం, సిరీస్‌ కైవసం

టీం ఇండియా జోరు కొనసాగుతోంది.వెస్టిండీస్‌పై మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది.టీ20 సిరీస్‌ ను 2-1 తేడాతో నెగ్గి ట్రోఫీని పట్టుకుంది.మొదటి మ్యాచ్‌లో ఇండియా గెలువగా రెండవ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించింది.కీలకమైన మూడవ మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ.రోహిత్‌...

Read More..

బోణీ కొట్టిన భారత్.. తొలి టీ20లో విండీస్‌పై విజయం

భారత్ టూర్‌లో భాగంగా విండీస్‌ జట్టు ఇండియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో, శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు విండీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. తొలుత...

Read More..

2023 లో హాకీ ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా

భారత జాతీయ క్రీడా ఏదంటే ఎవరైనా వెంటనే హాకీ అని చెప్పేస్తారు.హాకీలో ఒకప్పుడు తిరుగులేని రారాజుగా వెలిగిన ఇండియా తరువాత అధమస్తానానికి పడిపోయింది.ఒకానొక దశలో కనీసం ప్రపంచ కప్ లో పాల్గొనడానికి కూడా అవకాశం లేనంతగా దిగజారిపోయింది.మరల ఇప్పుడిప్పుడే హాకీ ఇండియా...

Read More..

టీ20 సీరీస్‌ నుండి ధావన్ ఔట్

టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్ మరోసారి టీ20 సీరీస్‌కు దూరం అయ్యాడు.వెస్టిండీస్‌తో భారత్ తలపడనున్న టీ20 సీరీస్‌ డిసెంబర్ 6 నుంచి జరగనుండగా భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుండి వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది.ఇటీవల...

Read More..

మయాంక్‌ మాయతో దుమ్ము రేపిన టీం ఇండియా

ఇండియా బంగ్లాదేశ్‌ల మద్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ ఫలితం మొదటి రోజే తేలిపోయింది.తక్కువ పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్‌ చేసిన టీం ఇండియా బౌలర్లు మ్యాచ్‌ను ఇండియా వైపుకు లాక్కోగా బ్యాట్స్‌మన్‌ మొత్తం టెస్టు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు.మయాంక్‌ తన కెరీర్‌లో...

Read More..

టెస్టులో బంగ్లాను రఫ్పాడించిన భారత బౌలర్లు

టీ20 సిరీస్‌ను సాధించిన విజయానందంలో ఉన్న టీం ఇండియా టెస్టు సిరీస్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టింది.బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో టీం ఇండియా ఆటగాళ్లు పూర్తి సత్తా చాటారు.ముఖ్యంగా బౌలర్లు కుమ్మేశారు.టీం ఇండియా...

Read More..

ఢిల్లీ టీ20 మ్యాచ్‌లో కాలుష్యం వల్ల ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిందే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బయట తిరిగే వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలంటూ ప్రభుత్వం సూచించింది.అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఢిల్లీలో ఇండియా బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌ను నిర్వహించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ అంతా అన్నారు.కాని బీసీసీఐ...

Read More..

టీ20 సీరీస్‌లో లంకను వైట్‌వాష్ చేసిన ఆసీస్

ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సీరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జోరుకు లంక జట్టు బ్రేకులు వేయలేకపోయింది.దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది.మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...

Read More..

బాలీవుడ్ భామకు ఐసీసీ అరుదైన గౌరవం

సాధారణంగా సెలెబ్రిటీలు స్పోర్ట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు తప్పితే వాటి గురించి చాలా కొంతమందికే అవగాహన ఉంటుంది.ముఖ్యంగా బాలీవుడ్‌‌లో సెలెబ్రిటీలు క్రికెట్, కబడ్డీని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు.కాగా బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్‌కు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తరఫున...

Read More..

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేదం

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబల్‌ హాసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది.పలుమార్లు షకీబ్‌ బుకీలను కలవడంతో పాటు ఈ విషయాన్ని అధికారులకు చెప్పక పోవడంతో ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.గత కొన్ని రోజులుగా ఐసీసీ అవినీతి నిరోదక శాఖ వారు షకీబల్‌ను విచారించారు.ఈ...

Read More..

24 బాల్స్‌కు 75 పరుగులిచ్చిన చెత్త బౌలర్‌

టీ20ల్లో బౌలర్లకు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి.ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించేందుకు బ్యాట్స్‌మన్స్‌ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.టెస్టుల్లో ఎంతగా ఓపిక నశించేలా చేస్తారో టీ20ల్లో అంత స్పీడ్‌గా కొట్టేందుకు ప్రయత్నిస్తు ఉంటారు.అలా ఇప్పటి వరకు టీ20ల్లో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి.ఆమద్య ఇంగ్లాండ్‌...

Read More..

కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటా: పాక్ నయా కెప్టెన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్ ఆజం‌ను పాక్ క్రికెట్ బోర్డు ఎన్నుకున్న విషయం తెలిసిందే.కాగా తాను భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్‌లను ఆదర్శంగా తీసుకుంటానని ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం కోహ్లీ మరియు విలియమ్‌సన్...

Read More..

పాక్ ఆటగాళ్ల ఆదాయానికి భారీ గండికొట్టిన పీసీబీ

పాక్ క్రికెట్ ఆటగాళ్ల ఆదాయానికి పీసీబీ భారీ గండి కొట్టింది.ప్రతి సంవత్సరం నిర్వహించే టీ10 లీగ్ క్రికెట్ ఆటలో పాక్ క్రికెటర్లకు పీసీబీ అనుమతిని నిరాకరించింది.ఆటగాళ్లకు పనిభారం ఎక్కువవుతుందనే ఉద్దేశ్యంతో పాక్ క్రికెట్ బోర్డు టీ10 లీగ్ నిర్వాహకులకు తమ మద్దతును...

Read More..

సమ్మె విరమించారు.. భారత్ వస్తున్నారు

భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు చేపట్టిన సమ్మె ఎట్టకేలకు విరమించారు.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో విబేధాలున్నాయంటూ క్రికెటర్లు చేపట్టిన సమ్మెను బుధవారం అర్ధరాత్రి విరమించినట్లు బంగ్లా టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ తెలిపారు. బంగ్లాదేశ్...

Read More..

ఐపీఎల్‌లో ఇకపై రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే

భారత క్రీడాభిమానులను ఎంతో ఆకట్టుకునే హాట్ ఫెవరెట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రతి ఏటా జరుగుతోన్న విషయం మనకు తెలిసిందే.క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ సీజన్ అంటే ఎంత ఇష్టమో ఆ సమయంలో టీవీలను అతుక్కుపోయే జనాలను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది.అయితే ఈసారి...

Read More..

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ ఎన్నిక కాబోతున్నట్లుగా తెలుస్తోంది.టీం ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన గంగూలీ ప్రస్తుతం కోల్‌కత్తా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు.అన్ని రాష్ట్రాల నుండి కూడా గంగూలీకి మద్దతు లభించిన కారణంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక...

Read More..

టీం ఇండియా ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ బేషరతు క్షమాపణ

వెస్టిండీస్‌లో జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో షారుఖ్‌ ఖాన్‌కు చెందిన జట్టు ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టుకు మద్దతు తెలిపేందుకు టీం ఇండియా ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ అక్కడకు వెళ్లిన విషయం తెల్సిందే.అక్కడ దినేష్‌ కార్తీక్‌ ట్రిన్‌బాగో జెర్సీ వేసుకుని డ్రస్సింగ్‌...

Read More..

ప్రపంచ కప్ లో మరో రసవత్తర పోరు పాక్ బంగ్లా ల మధ్య పోటీ

ఐసీసీ ప్రపంచ కప్ లో ఈ రోజు రసవత్తరమైన పోరు జరగనుంది.అదే మరి కొద్దీ సేపటిలో ప్రారంభం కానున్న పాకిస్థాన్,బంగ్లాదేశ్ మ్యాచ్.ఈ మ్యాచ్ లో గెలవడం తో బంగ్లా కు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ ఆఖరి మ్యాచ్ లో విజయం తో...

Read More..

కోహ్లీ దూకుడు తగ్గించకుంటే ప్రమాదమే

ఐసీసీ ప్రపంచ కప్ 2019 లో కోహ్లీ సేన టీమిండియా విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ టోర్నీ సెమీస్ కు కూడా బెర్త్ ను ఖాయం చేసుకున్న ఈ జట్టు ఫైనల్ కు చేరుకోవాలని ప్రతి ఒక్క అభిమాని కూడా...

Read More..

ఫలించని ప్రార్ధనలు పాక్ సెమీస్ ఆశలు ఆవిరైనట్లేనా

ప్రపంచ కప్ సెమీస్ కు చేరాలని ఆశపడిన పాకిస్థాన్ కు నిరాశే తప్పడం లేదు.వారి ఆట విషయం పక్కన పెడితే, ఇటీవల ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలవాలి అని ప్రార్ధనలు చేశారు.నిన్న న్యూజిలాండ్ తో జరిగిన...

Read More..

సంచలనం: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు

అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనం చోటుచేసుకుంది.ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కి రాయుడుని ఎంపిక చేయక పోవడం తో మనస్తాపం చెంది...

Read More..

వరల్డ్ కప్: రాయుడికి 3d దెబ్బ

ఐసిసి వరల్డ్ కప్ లో ఇండియా జట్టుకు ఎంపిక అవుతున్నాను అని ఎంతో ధీమాతో ఉన్న అంబటి రాయుడికి మారోసారి నిరాశ తప్పలేదు.రెండు సార్లు జట్టులోకి వెళ్లే అవకాశం వచ్చినా సెలక్షన్ కమిటీ నిర్ణయానికి రాయుడికి కౌంటర్ పడింది. రీసెంట్ గా...

Read More..

బంగ్లాదేశ్ తో పోరు గెలిస్తేనే సెమీస్ ఆశలు

ఐసీసీ ప్రపంచ కప్ 2019 టోర్నీ లో ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో పోరాడడానికి సిద్ధమైంది.ఈ టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలను నమోదు చేసుకుంటూ వస్తున్న టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓటమి...

Read More..

గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలగిన విజయ్ శంకర్

ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కు ఇంగ్లాండ్ జట్టు ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.దీనితో ప్రపంచ కప్ 2019...

Read More..

ఇదేందయ్యా ఇది హార్దిక్ పాండ్య నలిపేస్తున్నాడేంది?

ఐసిసి వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఇంగ్లాండ్ వర్సెస ఇండియా మ్యాచ్ భారత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఉత్కంఠ పోరులో మ్యాచ్ గెలుస్తుందని అనుకున్న సమయంలో కీ ప్లేయర్స్ జాదవ్ – ధోని బాల్స్ మింగేయడం ఒక మిస్టరీగా...

Read More..

ప్రపంచ కప్ లో మరో ఆసక్తికర పోరుకు సిద్దమౌతున్న కోహ్లీ సేన

ప్రపంచ కప్ సిరీస్ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది.ఈ సిరీస్ లో వరుస విజయాలను నమోదు చేసుకుంటూ దూసుకుపోతూ మంచి జోరు మీదున్న టీమిండియా, ఈ రోజు మ్యాచ్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు తో తలపడనుంది.టోర్నీ...

Read More..

మైదానం లో తేనెటీగలు ఆటగాళ్లను ఒక ఆట ఆడుకున్న నెటిజన్లు

ప్రపంచ కప్ లో భాగంగా శుక్రవారం శ్రీలంక దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో లంక ఆశలపై సఫారీ ల జట్టు నీళ్లు జల్లింది.దీనితో ఈ మ్యాచ్ లో సఫారీ లు విజయాన్ని అందుకున్నారు.అయితే ఈ...

Read More..

టీమిండియా పై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు

టీమిండియా పై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.తమ జట్టు సెమీస్ కు చేరకుండా అడ్డుకొనే ఉద్దేశ్యం తో శ్రీలంక,బాంగ్లాదేశ్ లతో జరగనున్న మ్యాచ్ లలో టీమిండియా ఓడిపోనున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా ఆఫ్ఘన్,ఆసీస్ జట్ల తో...

Read More..

పాక్ విషయంలో 1992 లో జరిగిందే మరోసారి రిపీట్ అవుతుందా!

పొరుగుదేశం పాకిస్థాన్ విషయంలో 1992 లో జరిగిన సీనే మరోసారి రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు 1992 లో ఏమి జరిగింది, 27 ఏళ్ల క్రితం జరిగినది మళ్లీ ఇప్పుడు ఏమి రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారా.1992 లో...

Read More..

అదే మైదానంలో మరో పోరుకు సిద్దమైన టీమిండియా ఈసారి విండీస్ తో

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా ఈ రోజు మరో పోరుకు సిద్ధమైంది.ఆఫ్ఘన్ తో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా ఈ రోజు వెస్టిండీస్ తో తలపడనుంది.ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలిచిన టీమిండియా 9 పాయింట్లు...

Read More..

కోహ్లీ బుమ్రా కు రెస్ట్ వెల్లడించిన బీసీసీఐ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ,కీలక ఆటగాడు బుమ్రా కు రెస్ట్ పేరుతొ బీసీసీఐ పక్కన పెట్టనుంది.ప్రపంచ కప్ సిరీస్ లో ఇప్పుడిప్పుడే కీలక మ్యాచ్ లు ఆడుతున్న ఈ సమయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని...

Read More..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఇంచుకున్న టీమిండియా

ప్రపంచ కప్‌లో భాగంగా వరుస విజయాల తో దూసుకెళుతున్న టీమిండియా ఈ రోజు ఆఫ్ఘన్ తో తలపడుతుంది.ఈ క్రమంలో టాస్ వేయగా టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది టీమిండియా.అయితే తొలుత రోహిత్ శర్మ,కే ఎల్ రాహుల్ లు బరిలోకి దిగగా...

Read More..

ప్రపంచ కప్ లో అనూహ్య ఘటన...లంక చేతిలో ఇంగ్లాండ్ పరాజయం

ప్రపంచ కప్ క్రికెట్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ జట్టుకు శ్రీలంక జట్టు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది.గత కొంత కాలంగా శ్రీలంక జట్టు ప్రదర్శన పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటిని పక్కన పెట్టిన...

Read More..

లంక,ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్....3 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది

ప్రపంచ కప్ లో ఈ రోజు శ్రీలంక,ఇంగ్లాండ్ జట్లమధ్య మ్యాచ్ ప్రారంభమైంది.ఈ పోరు లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగడం తో ఇంగ్లాండ్ బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు.ఈ టోర్నియే సెమీస్ కు చేరాలి అంటే తప్పకుండా తమ...

Read More..

మరికొద్ది సేపటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే హై ఓల్టేజ్ మ్యాచ్

ప్రపంచ కప్ మొదలైన తరువాత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది.ప్రపంచ కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ అనగానే ప్రతి అభిమాని కూడా ఎంతో...

Read More..

అభిమానులకు సందేశం ఇచ్చిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్‌.క్రికెట్ అభిమానుల‌కు సందేశం ఇచ్చాడు.క్రికెట్ అభిమానులు కూల్‌గా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలన్నాడు.ఆదివారం భార‌త్‌, పాక్ మ‌ధ్య హై టెన్ష‌న్ మ్యాచ్‌ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.అయితే ఇది యుద్ధం క‌న్నా ఎక్కువేమీ కాద‌న్నారు.రెండు దేశాలు ఆడుతున్నాయంటే.సుమారు...

Read More..

ప్రారంభమైన పాక్-ఆసీస్ ల మ్యాచ్.... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఈ రోజు పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా జట్టు తో తలపడుతుంది.ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ కు మొగ్గుచూపారు.దీనితో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో...

Read More..

ప్రపంచ కప్ లో దూసుకెళుతున్న కోహ్లీ సేనకు బ్రేక్!

ప్రపంచ కప్ వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా లపై వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న టీమిండియా ఇప్పుడు పెద్ద బ్రేక్ పడింది.టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సిరీస్ నుంచి...

Read More..

ఉద్వేగం తో మాట్లాడిన యువీ.... అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తుంది.2011 ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించిన యువీ తన కెరీర్ కు గుడ్ బై పలికాడు.సిక్సర్ వీరుడిగా పేరు పొందిన యువీ ఈ సారి...

Read More..

మరికొద్ది సేపటిలో ఆసీస్,ఇండియా మ్యాచ్... ఎదురుచూస్తున్న అభిమానులు

ప్రపంచ కప్ లో ఈ రోజు మరో అద్భుత ఘట్టం మొదలు కానుంది.వరల్డ్ కప్ లో ఫెవరెట్ జట్లు గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు,టీమిండియా లు తలపడనున్నాయి.తోలి రెండు మ్యాచ్ లలో విజయాన్ని అందుకున్న ఆసీస్ జట్టు మూడో మ్యాచ్ లో...

Read More..

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో నాదల్....ఘోరంగా ఓడిన ఫెదరర్

టెన్నిస్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూసిన రఫెల్ నాదల్, ఫెదరర్ ల పోరు ముగిసింది.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో నాదల్,ఫెదరర్ పై తలపడ్డారు.అయితే...

Read More..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా...అప్పుడే 2 వికెట్లు కోల్పోయింది

ప్రపంచ కప్ లో అసలు పరీక్ష ఈ రోజే ప్రారంభమైంది.నిన్నటి నుంచి ప్రతిఒక్కరూ ఏంతో ఆసక్తిగా ఎదురుకి చూస్తున్న మ్యాచ్ టీమిండియా,దక్షిణాఫ్రికా మ్యాచ్.అయితే కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ని...

Read More..

ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చిన పాక్.... పద్నాలుగు పరుగుల తేడాతో తోలి విజయం

ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతుంది.గత నెల 30 వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రపంచ కప్ లో ప్రపంచ దేశాలు పాలు పంచుకున్నాయి.మొన్న బంగ్లా జట్టు సౌతాఫ్రికా పై గెలిచి షాక్ ఇవ్వగా,ఇప్పుడు పాక్ ఇంగ్లాండ్ జట్టు పై గెలిచి...

Read More..

కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన లంక జట్టు

ప్రపంచ కప్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.గత నెల 30 వ తారీఖు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వరల్డ్ కప్ ఫీవర్ ప్రారంభమైంది.దీనిలో భాగంగా శనివారం కార్టిప్ లోని సోఫియా గార్డెన్స్ లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ...

Read More..

ప్రపంచ కప్ తోలి మ్యాచ్...ఆదిలోనే షాక్ తిన్న ఇంగ్లాండ్ జట్టు

ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది.ప్రపంచ కప్ భాగంగా తోలి మ్యాచ్ ఈ రోజే ప్రారంభమైన సంగతి తెలిసిందే.తోలి మ్యాచ్ లో దక్షిణాఫిక్రా తో ఇంగ్లాండ్ తలపడుతుంది.అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్...

Read More..

ప్రపంచ కప్ కు సన్నద్ధమైన టీమిండియా...ఇంగ్లాండ్ వెళ్ళింది

ఐసీసీ వరల్డ్‌కప్‌ కు టీమిండియా సన్నద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంగ్లాండ్‌ బయలుదేరి వెళ్లింది.ఈ నెల 30 న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్ని ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మెగా...

Read More..

వ‌ర‌ల్డ్‌క‌ప్ జట్టు కూర్పులో మార్పులు చేసిన పాక్ చీఫ్ సెలక్టర్

ఇంగ్లాండ్,పాక్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు జరిగిన 4 వన్డేల్లో పాక్ ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.అయితే నామమాత్రం గా జరిగే ఐదో వన్డేలో కూడా పాక్ ఏమాత్రం ఆడుతుందో తెలియదు కానీ ఈ...

Read More..