ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పిటిషన్

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు సీఐడీ జారీ చేసిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోరుతూ పునీత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Petition Of Former Minister Narayana's Son-in-law In Ap High Court-TeluguStop.com

అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రేపు విచారణకు రావాలని ఇప్పటికే పునీత్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీఐడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పునీత్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

కాగా ఇదే కేసులో నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు.ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న లోకేశ్ ను సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ప్రశ్నించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube