కొత్తగూడెం జిల్లాలో వైన్స్ టెండర్లు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైన్స్ టెండర్లు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు లంబాడీ హక్కుల పోరాట సమితి నేత దేవా నాయక్ పిటిషన్ దాఖలు చేశారు.

 Petition In High Court To Cancel Wine Tenders In Kothagudem District-TeluguStop.com

పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మానాలు తీసుకోకుండా తెలంగాణ ఎక్సైజ్ శాఖ టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

వెంటనే టెండర్లు ఆపాలని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు.ఈ క్రమంలో రేపటి వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది.

అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube