విభజన అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

విభజన సమస్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.విభజన అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకోవాలని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

 Key Comments Of Union Minister Kishan Reddy On The Issue Of Partition-TeluguStop.com

గతంలో కేంద్రం రెండు రాష్ట్రాలతో అనేక సమావేశాలు నిర్వహించిందని తెలిపారు.అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నారు.

దాన్ని ఏర్పాటు చేస్తే ప్రజాధనం వృధా చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే పరిస్థితి ఎదురయిందని తెలిపారు.

ఈ క్రమంలోనే నష్టాలు భరించడం కోసం సెయిల్ ను సంప్రదించామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube