ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నల్లగొండ జిల్లా:ఇందిరమ్మ ఇళ్ల( Indiramma House Scheme ) నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) గుడ్ న్యూస్ చెప్పింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిదశలో సొంత స్థలం( Own place ) ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతోపాటు ఆర్థిక సాయం అందజేయనుందని సమాచారం.తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది.ఇంటినిర్మాణానికి రూ.5 లక్షలను మూడు విడతల్లో జమ చేయనుంది.

ముగ్గు మిల్లుల పొగతో జీవితాలు బుగ్గిపాలు

Latest Nalgonda News