ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మండల కేంద్రానికి చెందిన పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ను నియమించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారి అందరికీ సముచిత గౌరవం దక్కుతుందని అన్నారు.

 Ellareddypet Mandal Congress Party Spokesperson Srinivas Goud , Srinivas Goud ,-TeluguStop.com

అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజలకు తమ సేవలను అందిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube