రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) : వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.( Laxman Kumar ) అనంతరం ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

 Dharmapuri Mla Laxman Who Visited Rajanna-TeluguStop.com

ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు.ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు( Srigiri Sriramulu ) లడ్డు ప్రసాదం అందజేశారు.

వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు,గోలి శ్రీనివాస్, పట్టణ సీఐ కరుణాకర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube