ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు..

కృష్ణాజిల్లా మైలవరం: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. 31రోజులుగా రెవిన్యూ డివిజన్ సాధన కోసం అఖిల పక్షాలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం.

 Devineni Uma Fires On Mla Vasantha Krishna Prasad Details, Devineni Uma , Mla Va-TeluguStop.com

కేసులకు, అరెస్ట్ లకు భయపడేది లేదంటున్న ఉమా.మైలవరం లో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని డిమాండ్ చేసిన ఉమా మహేశ్వర రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube