కృష్ణాజిల్లా మైలవరం: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. 31రోజులుగా రెవిన్యూ డివిజన్ సాధన కోసం అఖిల పక్షాలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం.
కేసులకు, అరెస్ట్ లకు భయపడేది లేదంటున్న ఉమా.మైలవరం లో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని డిమాండ్ చేసిన ఉమా మహేశ్వర రావు.