తగరపువలస వేదికగా ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం..: మంత్రి బొత్స

ఈనెల 27వ తేదీన సీఎం జగన్ ( cm jagan )సభను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.తగరపువలస వేదికగా సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

 Cm Jagan's Direction On The Elections As A Platform For Thagarapuvalasa Minister-TeluguStop.com

వైసీపీ( YCP ) పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే చేసిన పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు.నియోజకవర్గంలో ఒకరికే టికెట్ వస్తుందన్న మంత్రి బొత్స పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత మనం కట్టుబడి పని చేయాలని సూచించారు.రాష్ట్రంలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

అయితే వైసీపీలో పార్టీ అధినేత, సీఎం జగన్ కీలక మార్పులు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube