ఏపీ గవర్నర్ తో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ..!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కలిశారు.కేంద్రం పథకాలను రాష్ట్రం తమ ప్రభుత్వ పథకాలుగా అమలు చేస్తోందని ఫిర్యాదు చేశారు.

 Bjp Mp Gvl Met With Ap Governor..!-TeluguStop.com

అదేవిధంగా విశాఖ భూ స్కాంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు జీవీఎల్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జీవీఎల్ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీలో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని గవర్నర్ కు వివరించినట్లు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube