పవన్ కల్యాణ్ తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు.ఇందులో ప్రధానంగా జనసేన పార్టీలో చేరికపై చర్చించారని తెలుస్తోంది.

 Gudur Mla Varaprasad Meeting With Janasena Pawan Kalyan, Janasena, Pawan Kalyan,-TeluguStop.com

అయితే వైసీపీలో మార్పులు చేర్పుల్లో భాగంగా గూడూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ మేరుగ మురళీని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.దీంతో ఎమ్మెల్యే వరప్రసాద్( MLA Varaprasad ) వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రమంలోనే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో వరప్రసాద్ సమావేశం అయ్యారు.దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు తాను పోటీ చేయాలనుకున్న స్థానం అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube