సిరిసిల్ల రగుడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహదారుడికి గాయాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంబేద్కర్ చౌరస్తా ప్రధాన రహదారి సమీపంలో ద్విచక్ర వాహనదారుడు డివైడర్ ను ఢీకొని తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో క్షతగాత్రున్ని హుటాహుటిన స్థానిక జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 Road Accident On Sirisilla Ragudu Main Road, Two Wheeler Injured , Two Wheeler-TeluguStop.com

అయితే బాధితుడు గంభీరావుపేట నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపాడు.అయితే ప్రమాదానికి ప్రధాన కారణం ద్విచక్ర వాహదారుడికి బీపీ తక్కువ అయ్యి కళ్ళు తిరగడంతో ప్రమాదం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube