ఏపీ అప్పులపై లోక్ సభలో నిర్మలా సీతారామన్ ప్రకటన

ఏపీ అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటన చేశారు.ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

 Nirmala Sitharaman's Statement In Lok Sabha On Ap Debts-TeluguStop.com

ఎఫ్ఆర్బీఎంకి అనుగుణంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని తెలిపారు.ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే అప్పులున్నాయని పేర్కొన్నారు.2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లు ఉన్నాయని ప్రకటించిన నిర్మలా సీతారామన్ 2023 నాటికి ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లకు చేరిందని వెల్లడించారు.ఈ నాలుగేళ్ల కాల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,991 కోట్లని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube