ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పాలనా అధికారాల పంచాయతీ

ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య పాలనా అధికారుల పంచాయతీ నడుస్తోంది.ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Panchayat Of Governance Powers Between Delhi And Central Government-TeluguStop.com

ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఆర్డినెన్స్ ను ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

ఈ మేరకు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేను కేజ్రీవాల్ కలవనున్నారు.కేంద్రం ఆర్డినెన్స్ ను అటు బీహార్ సీఎం కూడా వ్యతిరేకించారు.

అయితే పాలనా అధికారాలు ఆప్ ప్రభుత్వానికి కల్పిస్తూ గత వారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.కాగా ఈ తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube