సికింద్రాబాద్ పరిధిలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పరిధిలో ని చిలకలగూడ, బడీ మజీద్, చోటీ మజీద్, మెట్టుగూడ డివిజన్ పరిధిలోని హమాలి బస్తీ లైన్ బజార్ మస్జిద్ లలో రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి శ్రీ పద్మారావు గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని ఐదు మునిసిపల్ డివిజన్లలో దాదాపు 16 మసీదులకు రంజాన్ కానుకలు లభించేలా ఏర్పాట్లు జరిపామని, ఇఫ్తార్ విందుకు నిధులను కుడా ప్రభుత్వ పరంగా సమకుర్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 Shri Padmarao Gowd, Deputy Chairman, Inaugurated The Ramadan Dress Distribution-TeluguStop.com

తెలంగాణా రాష్ట్రం అవిర్భావించాకే అన్ని మతాల పండుగలకు సమాన ప్రాముఖ్యత లభిస్తోందని అన్నారు.కార్పొరేటర్లు కుమారి సామల హేమ, రాసురి సునిత, తెరాస యువ నేత శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులతో పాటు వివిధ మజీదుల ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube