తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో జరిగే తెలంగాణ రైతు దీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దీక్షలో పాల్గొనేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులతో కలసి ఢిల్లీ చేరుకున్నారు.
Latest Khammam News