జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా జిల్లా కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ.
దళిత బహుజన జనోద్ధరణ కోసం జీవిత కాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు .
వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప యోధుడు అని కొనియాడారు .ప్రతి ఒక్కరూ ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భిక్షపతి రాథోడ్ , కార్పొరేటర్ మాలీద్ వెంకటేశ్వర్లు , హుసేన్ , బెడద సత్యనారాయణ , లక్ష్మీపత్ రాథోడ్ , యాసిన్ , అంజనీ , నాగేశ్వర్ రావు , రవికుమార్ , కాలంగి కనకరాజు , గడ్డం వెంకటయ్య , గౌసు , జహీర్ తదితరులు పాల్గొన్నారు.
Latest Khammam News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy