విజయవాడ: APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.సమ్మెకు ముందే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని చెప్పడం దారుణం.రేపు తలపెట్టిన చలో విజయవాడ విరమించుకోవాలి.మెజార్టీ ఉద్యోగులు సమ్మెకు విముఖత.
యూనియన్లు పని చేయొద్దని చెపుతున్నా అందరికీ జీతాలు పడ్డాయి.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం.రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదు.సమ్మె అప్రజాశ్వామికం.