Press Releases

We cover all Latest Press Releases from all sectors from both Telangana,Andhra Pradesh Telugu States.Press Release coverage from Movie,Film,Police Departments,Employment Notitications,Education,Health Departments,State/Central Governments.Please mail your press releases to [email protected].

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' డిసెంబర్ 10న విడుదల

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ...

Read More..

‘లైగర్‌’ అమెరికా షెడ్యూల్‌లో తలపడనున్న విజయ్ దేవరకొండ, మైక్ టైసన్

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు.ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.మైక్ టైసన్ పంచ్‌లోని పవర్ అందరికీ తెలిసిందే.అలాంటి మైక్ టైసన్ లైగర్...

Read More..

700వ రోజుకు అమరావతి మహోద్యమం.. 16వ రోజుకు మహా పాదయాత్ర!

అమరావతి: 700వ రోజుకు అమరావతి మహోద్యమం.16వ రోజుకు మహాపాదయాత్ర.రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన మహోద్యమం 700వ రోజుకు చేరింది.దీంతో మహాపాదయాత్రలో భాగంగా నేడు రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.16వ రోజుకు చేరిన మహాపాదయాత్ర.నేడు ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట...

Read More..

కుప్పం నుంచి టీడీపీ గెలుపు యాత్ర మొదలవుతుంది... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

చిత్తూరు: కుప్పంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కామెంట్స్… ఈ ఎలక్షన్స్ లో జరిగిన విధానానికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలి.ఓటుకు 15వేలు ఇచ్చారు వైస్సార్ పార్టీ వాళ్ళు.మెప్మా అధికారులను వాడుకొని దొంగ ఓటర్లను తరలించారు.టీడీపీ...

Read More..

ఘనంగా గురునానక్ దేవ్ జీ మహారాజ్ 552వ జయంతి ఉత్సవాలు

గురునానక్ దేవ్ జీ మహారాజ్ 552వ జయంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ గురు సింగ్ సభ అఫ్జల్ గంజ్ నిర్వహణ కమిటీ తెలిపింది.ఈ నెల 17న గురు ద్వారా సాహెబ్ అశోక్ బజార్ నుంచి నగర...

Read More..

చిన్నపిల్లల రక్షణ ఏర్పాటు చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలి.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

రోజు రోజుకు చిన్నారులపై హత్యలు- హత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోవడంపై హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించిన్నప్పుడే ఈ అఘాత్యాలకు అడ్డుకట్ట...

Read More..

బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు చేస్తున్నాం.3549.98 కోట్లు NCDC ద్వారా రుణం...

Read More..

హుజూర్ నగర్ నియోజకవర్గ సరిహద్దు వద్ద బండి సంజయ్ యాత్రను అడ్డుకున్న తెరాస శ్రేణులు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజికవర్గ సరిహద్దు చిల్లేపల్లి వద్ద బండి సంజయ్ యాత్రను అడ్డుకోవటానికి పెద్ద ఎత్తున చేరుకున్న తెరాస శ్రేణులు.ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్న పోలీసులు.భారీ కాన్వాయ్ తో తన యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్.భాజపా శ్రేణులు కాన్వాయ్ లోని...

Read More..

జీవీఎంసీ 31 వ వార్డు ఉప ఎన్నికల్లో వైసిపి జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం

విశాఖపట్నం: జీవీఎంసీ 31 వ వార్డు ఉప ఎన్నికల్లో మరొకసారి ఉద్రిక్తత.ఉమెన్స్ కాలేజీ వద్ద ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెడ్క్యాప్ చైర్మన్ కే కే రాజు జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్న జనసేన.వైసిపి జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం. 31...

Read More..

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా 'అనుభవించు రాజా' : రాజ్ తరుణ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.నవంబర్ 26న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది....

Read More..

సంపూర్ణేష్ బాబు హీరోగా `మిస్ట‌ర్ బెగ్గ‌ర్` షూటింగ్ ప్రారంభం

కార్తిక్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై శ్రీమ‌తి వ‌డ్ల నాగ శార‌ద స‌మ‌ర్ప‌ణ‌లో `బ‌ర్నింగ్ స్టార్` సంపూర్ణేష్ బాబుఅద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వ‌డ్ల జ‌నార్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ బెగ్గ‌ర్`.ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈ రోజు రామానాయుడు...

Read More..

'రాక్షస కావ్యం' ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”.ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు.గతంలో ఈ సంస్థలు “జార్జి రెడ్డి”,...

Read More..

ఫిబ్ర‌వ‌రి18న‌ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ‌వుతున్న ఆలియా భట్ `గంగూబాయి క‌తియ‌వాడి`..‌

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గంగూబాయి కతియావాడి”.బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.సంజయ్‌...

Read More..

సిద్దిపేట కలెక్టర్ రాజీనామా.. కాసేపట్లో తెరాస లో చేరిక

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం...

Read More..

సుమంత్ కొత్త చిత్రం అహం రీబూట్ ప్రారంభం

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా షూటింగ్...

Read More..

2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారు.. సోము వీర్రాజు

తిరుపతి: అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో బీజేపీ ఛీఫ్ శ్రీ సోము వీర్రాజు మాట్లాడుతూ.ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా మాకు దిశా నిర్దేశం చేశారు.ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని...

Read More..

అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదు.. డిప్యూటీ సి‌ఎం ధర్మాన కృష్ణదాస్

డిప్యూటీ సి‌ఎం ధర్మాన కృష్ణదాస్ మీడియా పాయింట్స్… అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదు.రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే మేము వ్యతిరేకం.అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర.అదో రియల్ ఎస్టేట్ యాత్ర.భ్రమరావతి యాత్ర.పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్...

Read More..

Arjuna Phalguna First Song Godaari Vaalle Sandamama Is Out..

Matinee Entertainment is not sticking to make only commercial films with star heroes.They are also making concept oriented films with young heroes and upcoming directors as well.Their ongoing production venture...

Read More..

Sridevi Soda Center\' Becomes A Massive Hit On Zee5..

Hyderabad, 14 November 2021: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases.It has been dishing out content...

Read More..

ఉత్తరాంధ్ర టిడిపి నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి ... సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం: సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కామెంట్స్.అమరావతి రైతుల పాదయాత్ర కాదు టిడిపి నాయకుల రియల్ ఎస్టేట్ యాత్ర.పాదయాత్ర చంద్రబాబు నాయుడు డైరెక్షన్.ప్రొడ్యూసర్, మాటలు పాటలు లోకేష్, పట్టాభి. సంగీత దర్శకత్వం టిడిపి నాయకులు.శివరామన్ కమిటీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే...

Read More..

Ashok Galla, Sriram Adittya’s Hero Releasing Worldwide On January 26th

Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla’s debut film Hero being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja...

Read More..

జీ 5' ఓటీటీలో విడుదలైన 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డ్..

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5‘.ఒక్క హిందీలో మాత్రమే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ...

Read More..

డిసెంబర్ 10న విడుదల కానున్న రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం "అమ్మాయి"...

రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమా అమ్మాయిఈ చిత్రాన్ని హిందీ మరియు చైనీస్ భాషలో విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ మరియు కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు...

Read More..

హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన `ఛ‌లో ప్రేమిద్దాం` సెకండ్ లిరిక‌ల్ వీడియో

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ఛ‌లో ప్రేమిద్దాం` ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుద‌ల‌కు...

Read More..

సుకుమార్ చేతులు మీదుగా విడుద‌లైన 'చిత్తం మహారాణి ఫ‌స్ట్ లుక్..

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ.కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి.జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదలైంది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా...

Read More..

నవంబర్ 26న థియేటర్స్ లో విడుదలవుతున్న సంపూర్ణేష్‌ బాబు 'క్యాలీఫ్లవర్‌'

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌ బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్‌ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు.‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక.ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్...

Read More..

జగన్ పై టిడిపి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్....

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడితే జగన్ రెడ్డి సీఎం పదవి పోతుందా కేవలం చంద్రబాబు పై కక్షతో కుప్పంలో అలజడి.వెదవలకు పదవులు వస్తే ఇలాంటి పాలనే ఉంటది.పులివెందుల సంసృతిని కుప్పంలొి తీసుకు రావద్దు కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు వస్తే.తగిన...

Read More..

అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట విడుదల..

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.అర్జున ఫల్గుణ నుంచి తాజాగా మొదటి పాటను విడుదల చేశారు.గోదారి...

Read More..

కుప్పం మున్సిపాలిటీకి ప్రారంభమైన ఎన్నికలు..

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి ప్రారంభమైన ఎన్నికలు.కుప్పం విజయవాని స్కూల్ లో భారీగా దిగిన మహిళా దొంగ ఓటర్లు.దొంగ ఓట్లను అడ్డుకునేందుకు అక్కడకు వెళ్లిన టిడిపి శ్రేణులపై దొంగ ఓటర్లు ఎదురుదాడి.సెల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీయకుండా అడ్డుకున్న దొంగ ఓటర్లు.భారీగా...

Read More..

జనవరి 26న విడుదల కానున్న అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

నేడు తిరుపతిలో జరగబోయే దక్షణాది రాష్ట్రాల సదరన్ సమావేశంలో రాష్ట్రాల మధ్య వున్న అంతర్గత విభేధాలకు పరిష్కారం లభిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఇవాళ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆలయం వెలుపల మిడియాతో మాట్లాడుతూ...

Read More..

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అయ్యప్ప సేవా సమితి సభ్యుల పాదయాత్ర

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ తో ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ శ్రీ భాగ్యాలక్మి అమ్మవారి దేవాలయం నుండి ఢిల్లీ పార్లమెంట్ వరకు పాదయాత్రగా బయలుదేరిన పాదయాత్ర అయ్యప్ప సేవా సమితి 8 మంది సభ్యులు. ఈ కార్యక్రమానికి...

Read More..

బండి సంజయ్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సీరియస్ కామెంట్స్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాస్తవాలు ఇప్పటికైనా తెలుసుకో.వరి సాగుపై తెలంగాణ రాష్ట్ర లెక్కలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు 59 లక్షల ఎకరాలు అని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 61 లక్షల...

Read More..

'రాజా విక్రమార్క' విజయం కాన్ఫిడెన్స్ ఇచ్చింది - హీరో కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’.శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు.సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషించారు.శుక్రవారం సినిమా విడుదలైంది.ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్...

Read More..

నీలోఫర్ ఆసుపత్రి లో వంద పడకల Icu వార్డును ప్రారంభించిన హరీశ్ రావు..

నీలోఫర్ ఆసుపత్రి లో వంద పడకల ICU వార్డును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిలోఫర్ త్వరలో 800 పడకలు 33 కోట్ల రూపాయలుహైదరాబాద్ లో 4 మెడికల్ టవర్స్ 133 కోట్ల రూపాయలతో...

Read More..

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..

స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఈఓ లవన్న,అర్చకులు, ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.దర్శన అనంతరం ఆలయం...

Read More..

లోకేష్ పర్యటన పై నిప్పులు చెరిగిన ఎంపీ గోరంట్ల మాధవ్ ..

నిన్న ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాల లో జరిగిన సంఘటనలో గాయపడిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్ పర్యటన పై ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు.స్థానిక మంత్రి శంకర్ నారాయణ ఇంటిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ తెలుగు...

Read More..

రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి ..వైఎస్ షర్మిల

వరికోనుగోలు విషయంలో బీజేపీ, కెసిఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ అన్నదాతలకు సున్నం పెడుతున్నారు వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్న కెసిఆర్ లో చలనం లేదు వడ్లు కొనడంలో కెసిఆర్ కు ఉన్న ఇబ్బందేంటి కేంద్రానికి ఏజెంట్ గా ఎందుకు మారారో...

Read More..

'కురుప్' సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది - హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించింది.ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేస్‌ కీలక పాత్రలు పోషించారు.పాన్ ఇండియా...

Read More..

Nithiin, Ms Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Releasing Worldwide On April 29, 2022

Versatile actor Nithiin after a long time is playing a mass and action-packed role in his upcoming film Macherla Niyojakavargam being directed by MS Raja Shekhar Reddy.The film to be...

Read More..

ఏప్రిల్ 29న విడుదల కానున్న ‘మాచర్ల నియోజకవర్గం...

విభిన్న కథలు చేస్తూ అలరిస్తున్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు.ఆదిత్య మూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ...

Read More..

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చేతులమీదుగా 'కళ్యాణమస్తు' చిత్రంలో నీవల్ల.. నీవల్ల.. పాట విడుదల !!!

S.M.S క్రియేషన్స్, బోయపాటి అగస్త్య ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం “కల్యాణమస్తు”. శేఖర్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా లవ్ & యాక్షన్ చిత్రంలోని మొదటి లిరికల్ సాంగ్ ను రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు విడుదల చేశారు.ఒ.సాయి దర్శకత్వంలో...

Read More..

సోమ‌శిల జ‌లాశ‌యానికి పెరుగుతున్న వ‌ర‌ద‌....

ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న‌ 90,998 క్యూసెక్కుల నీటిప్ర‌వాహం 7 గేట్లు ఎత్తి 87, 412 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్న అధికారులు పెన్నా ప‌రివాహ‌క‌ ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన అధికారులు సంగం, నెల్లూరు బ్యారేజీల వ‌ద్ద ఉద్రుతంగా ప్ర‌వ‌హిస్తున్న...

Read More..

ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

అమరావతి: ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.వెంకట్రామిరెడ్డి. ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల తో కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకుంది.మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. పీఆర్సీ...

Read More..

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి సజ్జల కౌంటర్

అమరావతి: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి సజ్జల కౌంటర్.గొడవల్లేకుండా, భేషజాలకు పోకుండా ఆంధ్రప్రదేశ్ తో ఉన్న అన్ని సమస్యలను సామరస్యకంగా పరిష్కరించుకుంటామని కేసిఆరే చెప్పారు.ఆ మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమో.ఏపీ ఎలా పోతుందనేది తెలంగాణ మంత్రులకు ఎందుకు.? తెలంగాణ నుంచి...

Read More..

కష్టాలను తీర్చే ప్రభుత్వాలు ధర్నాలు చేసి రైతులకు నష్టాలు కలిగిస్తున్నాయి.. భట్టి విక్రమార్క

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ… కష్టాలను తీర్చే ప్రభుత్వాలు ధర్నాలు చేసి రైతులకు నష్టాలు కలిగిస్తున్నాయి.కొనాల్సిన ప్రభుత్వాలే- కొనాలి కొనాలి అని ధర్నాలు చేయడం విడ్డురంగా ఉంది.కొనాలి కొనాలి అని కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేస్తే కొనేది-...

Read More..

ఊరికి ఉత్తరాన సినిమాలో తెలంగాణను కించపరిచే సన్నివేశాలు తొలగించాలని ఓయూ జేఏసీ ధర్నా

ఊరికి ఉత్తరాన సినిమాలో తెలంగాణ ను కించపరిచే సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.సినిమా పోస్టర్ ని చించివేసి నిరసన వ్యక్తం చేసారు. రాష్ట్ర చిహ్నమైన రాజ ముద్ర...

Read More..

వైసిపి నేతలపై నిప్పులు చెరిగిన నారా లోకేష్...

చిత్తూరు జిల్లా: కుప్పంలో నారా లోకేష్ మీడియా సమావేశంలో కామెంట్స్… ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది.అడ్డగోలుగా మాపై కేసులు పెడుతున్నారు.అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన.ఎపి ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్.ఖాకీలు లేకుండా వైసిపి నేతలు...

Read More..

బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోంది...పల్లా రాజేశ్వర్ రెడ్డి

పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తెలంగాణ భవన్.బీజేపీ రైతు అంశంపై కనీస అవగాహన లేకుండా ధర్నాలు చేస్తోంది.నిన్నటి వరకు 3550 కొనుగోలు కేంద్రాలను తెరిచాం.అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.కొన్న పంటలకు డబ్బులు రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం.బీజేపీ నాయకులు...

Read More..

తిరుమల కొండపై భజనలకు అనుమతించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

జానపద వృత్తి కళాకారులను తిరుమల కొండపై భజనలకు అనుమతించాలని కోరుతూ సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి నగరం లోని టిటిడి పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా నిర్వహిస్తున్న కళాకారుల బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్...

Read More..

వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి హ‌రీష్ రావు స‌మీక్ష

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, టీకాలు, కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రి నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై సమీక్ష.జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్.వ్యాక్సినేష‌న్ వేగం మ‌రింత పెంచాల‌ని మంత్రి హ‌రీష్...

Read More..

తిరుమల కొండపై వాయుగుండం ప్రభావం...

భారీ వర్షం, గాలి కారణంగా నేలకొరుగుతున్న చెట్లు కాలినడక, పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాల్లో విరిగిపడుతున్న చెట్లు చెట్లు విరిగిపడుతుండటంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలను మూసివేసిన టీటీడీ రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన వాహనాలు రోడ్డుకు అడ్డంగా...

Read More..

రామవరప్పాడులో దొంగలు హల్ చల్..

విజయవాడ: రామవరప్పాడులో దొంగలు హల్ చల్.వ్యాపారులను బురిడీ కొట్టించి దొంగతం.మూడు షాపులో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన దుండగులు.మూడు ఐఫోన్లు చోరీ. సీసి కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు.గత కొంతకాలంగా చోరీలు జరగడంతో ఆందోళనలో షాపుల యజమానులు. ఏలూరు రోడ్డు,...

Read More..

పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు చేపట్టాలని వినూత్న నిరసన..

అరటి ఆకులు కట్టుకొని నాగావళి నదిలో నిరసన తెలిపిన సిపిఎం నాయకులు, ప్రజలు.గత 14 సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిన వంతెన పనులు పూర్తిచేయాలని డిమాండ్.డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రకటించిన 14 కోట్లు నిధులు మంజూరు చేయాలంటూ నినాదాలు… .

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...

ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వీరిలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపి మంత్రి గుమ్మనూరు జయరామ్, మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ ఉన్నారు.వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు...

Read More..

తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నిక‌లు ఏక‌గ్రీవం వైపు అడుగులు!!

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది.8000 మంది సినీ కార్మికుల‌తో, 800 ప్రొడ్యూస‌ర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి...

Read More..

అనంతపురం లో లోకేష్ కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

అనంతపురం లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది.ఎస్సెస్బీఎన్ కాలేజీకి విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగణమల నియోజకవర్గంలో టు మెన్ కమిటీని రద్దు చేయాలని నినాదాలు...

Read More..

ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న `ఛ‌లో ప్రేమిద్దాం` టీజ‌ర్ లాంచ్‌..

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రంఛ‌లో ప్రేమిద్దాంఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఈ నెలలోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.ఈ సంద‌ర్భంగా ఈ...

Read More..

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం నవంబర్ 13న ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే.ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి.క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్...

Read More..

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #nbk107 Grand Opening On November 13

Natasimha Nandamuri Balakrishna, a demigod among the masses, will be collaborating with blockbuster director Gopichand Malineni who knows the pulse of masses and fans very well.The director readied a powerful...

Read More..

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన..

ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది.ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ముగ్గురి పేర్లు ఖరారు చేసుంది.ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్‌,కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఇషాక్‌ బాషా ట,కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి...

Read More..

సినీ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన ‘పెళ్లి సందd’ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన చిత్రం ‘పెళ్లి సంద‌D’.ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు.రోష‌న్‌, శ్రీలీల మీరో హీరోయిన్లు.కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రం ద్వారా న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం విశేషం.ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం...

Read More..

దళితుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ

దళితుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోని నిజమైన వాళ్లకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడారు.రంగారెడ్డి జిల్లా...

Read More..

టైగర్ హిల్స్ ప్రొడక్షన్ 'ప్రొడక్షన్ నెంబర్ 1' ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ‘ప్రొడక్షన్ నెంబర్ 1’గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది.కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల...

Read More..

సెన్సార్ కార్య‌క్ర‌మాలు విజయవంతంగా పూర్తి చేసిన అడ‌ల్ట్ కామెడీ మూవీ బీకామ్ లో ఫిజిక్స్

ఏడుచేప‌ల క‌థ ఫేమ్ శాం జే చైత‌న్య తెరకెక్కిస్తున్న మ‌రో అడ‌ల్ట్ కామెడీ మూవీ బీకామ్ లో ఫిజిక్స్, ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ త‌దిత‌ర ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియా హ్యూజ్ బజ్ ల‌భించింది.ఆడివాళ్ల‌ను అనే...

Read More..

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన అరెస్టుల పర్వం..

చిత్తూరు జిల్లా: కుప్పం టిడిపి కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సి గౌని వారి శ్రీనివాసులు ఇతర టిడిపి నేతల సమావేశం.పోలీస్ అరెస్టులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై...

Read More..

నందిగామ కె వి ఆర్ కళాశాల విద్యార్థుల జాతీయ రహదారి ముట్టడి...

కృష్ణాజిల్లా: నందిగామ కె వి ఆర్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారి ముట్టడి.పోలీసులకి విద్యార్థులకు మధ్య తోపులాట.పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి.జాతీయ రహదారి ముట్టడికి పరుగులు తీస్తున్న విద్యార్థులు.ట్రాఫిక్ అంతరాయం. నేషనల్ హైవే 65కు భారీగా ట్రాఫిక్ జాం.అరెస్టు చేసి పోలీస్...

Read More..

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు ఈ...

Read More..

'పుష్పక విమానం' లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా - హీరోయిన్ శాన్వి మేఘన

“బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్”, “పిట్ట కథలు”, “సైరా నరసింహారెడ్డి”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాలతో తెలుగ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె నాయికగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన...

Read More..

ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ 'ఫ్లాష్ బ్యాక్'.. డబ్బింగ్ పనులు ప్రారంభం

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఫ్లాష్ బ్యాక్’.గుర్తుకొస్తున్నాయిఅనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై P.రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు.ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు...

Read More..

`రొమాంటిక్` మూవీ స‌క్సెస్ మీట్‌....

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా...

Read More..

కుప్పం మునిసిపల్ ఎన్నికలలో గందరగోళ వాతావరణం

చిత్తూరు జిల్లా: కుప్పంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలకో గందరగోళ వాతావరణం నెలకొంది.14 వార్దుకు వైసిపి అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని మునిసిపల్ కార్యాలయంలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసనకు‌ దిగారు.వందల సంఖ్యలో ఒక్కసారిగా మునిసిపల్ కార్యాలయనికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్...

Read More..

ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

మేడ్చల్ ఉప్పల్ హబ్సిగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని పలు డివిజన్ లోని 16 మంది లబ్ధిదారులకు దాదాపు ఏడు లక్షల 44 వేలు రూపాయలు అందజేశారు. తెలంగాణలో సంక్షేమ...

Read More..

పాతపట్నం చేరుకున్న సిఎం జగన్..

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికుమార్తె వివాహ రిషప్షన్ కి హాజరైన సిఎం జగన్ రెడ్డి వేదిత, రుచిత్ దంపతులను ఆశీర్వ దించిన సిఎం జగన్హెలికాప్టర్ ద్వారా విశాఖ చేరుకుని అక్కడనుండి ఓరిస్సా వెల్ల నున్న సిఎంజగన్ సాయంత్రం ఓరిస్సా సిఎం నవీన్...

Read More..

రైతు శ్రేయస్సుయే ప్రభుత్వ లక్ష్యం.. రైతు నష్టపోకుండా ప్రతి గింజను కొంటాం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రైతు శ్రేయస్సుయే ప్రభుత్వ లక్ష్యమని రైతు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండల కేంద్రంలో ప్యాక్స్(PACS),  తిర్మలాయపల్లి గ్రామంలో...

Read More..

దేశంలోనే అత్యధికంగా ధరలు పెంచిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.. బోండా ఉమా

విజయవాడ: దేశంలోనే అత్యధికంగా ధరలు పెంచిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మాజీ MLA టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెదేపా ఆధ్వర్యంలో...

Read More..

హీరో విశాల్ చేతుల మీదుగా విడుదలైన 'వేయి శుభములు కలుగు నీకు' చిత్రం లోని 'వేయి స్వర్గాలు' సెంటిమెంట్ సాంగ్

జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్ మరియు జామి...

Read More..

నవంబర్ 19 న విడుదలవుతున్న స్ట్రీట్ లైట్ మూవీ...

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రంస్ట్రీట్ లైట్ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్,...

Read More..

రేపు ఒడిస్సా ముఖ్యమంత్రిని కలవనున్న వైఎస్ జగన్..

రేపు ఒడిస్సా ముఖ్యమంత్రిని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు ఆంధ్రా ఒడిస్సా సరిహాద్దు సమస్యల పై ఒడిస్సా ముఖ్యమంత్రి తో జగన్ కలవటం హర్షణీయం దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కొటియా గ్రామాలు, జంఝావతి డ్యామ్ ల పై ఒడిస్సా...

Read More..

ఉద్యమకారులను ఆదుకోవాలి - తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాడి దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉద్యమ కారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది.సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణ...

Read More..

అలరించిన అన్నాచెల్లెళ్ల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు..

నగిరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు తన సోదరులు కుమార్ స్వామి రెడ్డి గారితో సోమవారం పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్ లో సరదాగా పోటీ పడడం ఆహుతులను అలరించింది. పుత్తూరు మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో...

Read More..

ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సోము వీర్రాజు...

దేశంలో ప్రజలపై భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, అయిల్ ధరలు తగ్గించింది.ఎపి ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.ఏపీ దేశంలో ఉందా లేదా అనేది జగన్ చెప్పాలి.పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరి వితండవాదంగా ఉంది.ప్రజాధనం...

Read More..

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రేవంత్ రెడ్డి.

Read More..

Mass Maharaja Ravi Teja’s \'ramarao On Duty\' Movie Shooting In Maredumilli Forest

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is nearing completion.The makers have...

Read More..

మారెడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటోన్న మాస్ మహారాజ రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'

మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది.ఫైనల్ షెడ్యూల్...

Read More..

మ‌ను చ‌రిత్ర చిత్రం నుండి హ‌మేషా..హ‌మేషా లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల

యంగ్ హీరో శివ కందుకూరి న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మ‌ను చరిత్ర`.మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై న‌రాల శ్రీ‌నివాస‌రెడ్డి నిర్మిస్తున్నారు.వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్...

Read More..

నవంబర్ 9న విడుదల కాబోతున్న బంగార్రాజు ఫస్ట్ వీడియో సాంగ్ 'లడ్డుందా...'

నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు.సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.నాగ...

Read More..

నవంబర్ 12న గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ‘తెలంగాణ దేవుడు’..

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’.ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు.సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి...

Read More..

రైతుల మహాపాదయాత్ర ను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం..ప్రత్తిపాటి పుల్లారావు

రాజధాని రైతుల మహాపాదయాత్ర ను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.పోలీసులు మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆయన ఖండించారు.పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి వైసీపీ...

Read More..

అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేసిన యు.వి.క్రియేషన్స్..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు ప్రతిష్ఠాత్మక యు.వి.క్రియేషన్స్.సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది.ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి...

Read More..

ఎట్టి పరిస్థితుల్లో రైతులు యసంగి సీజన్ లో వరి వేయొద్దన్న మంత్రి.. నీరంజన్ రెడ్డి

యాసంగి వరికీ బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచిస్తున్నాము.సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న వాళ్ళు వరి పంట వేసుకుంటే ప్రభుత్వనికి సంబంధం లేదు.ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగంలో నిర్దిష్టమైన ప్రగతి సాధించింది. తెలంగాణ వచ్చే నాటికి 22 లక్షల వ్యవసాయ...

Read More..

కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.. నవదీప్‌

కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని సినీ నటుడు నవదీప్‌ అన్నారు.పాస్ట్‌ఫుడ్‌, పాస్ట్‌పుడ్‌ అంటూ పాస్ట్‌గా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్త ఆర్కాకేఫ్‌లో ఏర్పాటు చేసిన ద లిటిల్‌ విలేజ్‌ షోరూమ్‌ను ఆయన...

Read More..

Icon Star Allu Arjun Perform Pooja For The Construction Of Aaa Cinemas

Yet another Shopping Mall and Multiplex are all set to arrive in Hyderabad City.Billed to be the upcoming landmark of the city, Icon Star Allu Arjun and Asian Cinemas are...

Read More..

Aaa సినిమాస్ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమానికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

హైద్రాబాద్ సిటీలో మరో మల్టీప్లెక్స్ రానుంది.అమీర్ పేట్‌లో AAA మల్టీప్లెక్స్ రానుంది.సిటీకి లాండ్ మార్క్‌లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోంది.నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది. సత్యం థియేటర్‌కు ఉన్న...

Read More..

Lyrical Video Of O Lakshyam Song From Naga Shaurya\'s \'lakshya\' Released

Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ has completed post-production works as well and the film is getting ready for its theatrical release.Meanwhile, promotions are in full swing...

Read More..

నాగ శౌర్య ‘లక్ష్య’ మూవీ నుంచి 'ఓ లక్ష్యం' లిరికల్ వీడియో విడుదల

యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్యం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.త్వరలోనే థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను...

Read More..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ కనకాల 'జయమ్మ పంచాయితీ' చిత్రం ఫస్ట్ లుక్‌

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు.విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. జయమ్మ పంచాయితీ అంటూ రాబోతోన్న ఈ...

Read More..

Mega Power Star Ram Charan Launched First Look Of Suma Kanakala`s Jayamma Panchayathi Movie

Popular anchor, television presenter and host Suma Kanakala is making re-entry into films with a village drama film. Today, mega power star Ram Charan launched title and first look of...

Read More..

ప్ర‌స‌న్న భూమి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 షూటింగ్ ప్రారంభం!

శ్రీకాంత్ అయ్యంగార్‌, లోహిత్ కుమార్, మాస్ట‌ర్ భువ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కిర‌ణ్‌, ఇన‌య సుల్తాన హీరో హీరోయిన్లుగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై రమేష్ జక్కాల దర్శకత్వం లో లక్ష్మి ప్రసన్న భూమి నిర్మిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం...

Read More..

రాజధాని రైతుల పాదయాత్ర అంటే టిడిపి కార్యకర్తల పాదయాత్ర... బొత్స సత్యనారాయణ

విజయనగరం: రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్… ఎన్ సి ఎస్ షుగర్స్ ఇవ్వాల్సిన బకాయిల కోసం రైతుల రాస్తారోకో చేయటం తప్పుకాదు.ఎం సి ఎస్ షుగర్స్ ప్రవేట్ యాజమాన్యం కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముందే హెచ్చరించాం.ఇప్పటికే పది కోట్ల...

Read More..

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి సాధిస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయిందన్న ఆమె...

Read More..

ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా అనంతపురం లో ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు..

ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా అనంతపురం లో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నుండి లలితా కళాపరిషత్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ, అనంతపురము...

Read More..

జగనన్న కష్టానికి 4 యేళ్లు ఎమ్మేల్యే ఆర్కే రోజా ...

ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయ్యి నేటికీ 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నగరి టౌన్ ఓంశక్తి సర్కిల్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్న ఎమ్మేల్యే ఆర్కే రోజా...

Read More..

రంగారెడ్డి జిల్లేల్ గూడ లో ప్రారంభమైన యాదవ సదర్ సమ్మేళనం ఉత్సవాలు ..

ప్రారంభమయ్యాయి.నిజాం కాలం నాటి నుంచి కొనసాగుతున్న  సదర్ వేడుకల్లో గేదెలను,దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి మేళా తాళాలతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు.జీవనోపాధి కల్పిస్తున్న మూగజీవు ల పట్ల యాదవులు తమ భక్తిని చాటుకుంటున్నారు.జిల్లేల్ గూడ లో సదార్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సదర్ వేడుకల్లో దేశం...

Read More..

వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది ..అదిమూలపు సురేష్

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాసంకల్ప యాత్ర పూర్తి అయి 4 ఏళ్ళు అయిన సందర్బంగా ఘనంగా వేడుకలలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రావు...

Read More..

*దీపావళి సందర్భంగా రొమాంటిక్ సస్పెన్స్ & యాక్షన్ థ్రిల్లర్ 'కటారి కృష్ణ' ట్రైలర్ విడుదల*

జాగో స్టూడియో’ పతాకంపై కృష్ణ , చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి, మిర్చి మాధవి, టి ఎన్ ఆర్, డి ఎస్ రావు నటీనటులుగా ప్రకాష్ తిరుమల శెట్టిని దర్శకుడిగా...

Read More..

ప‌క్కాక‌మ‌ర్షీయ‌ల్ గ్లిమ్స్ కు అనూహ్య స్పంద‌న - న‌వంబ‌ర్ 8న టీజ‌ర్ విడుద‌ల‌

మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా స‌క్సెస్ ఫుల్ నిర్మాత బ‌న్నీవాసు, స్టార్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్...

Read More..

Sithara Entertainments Announce An International Film ‘tamara‘, To Be Directed By Ace Lensman Ravi K Chandran

Leading banner Sithara Entertainments has greenlit a prestigious project titled ‘Tamara‘,an international film to be directed by eminent cinematographer Ravi K Chandran. After helming projects in Tamil and Malayalam languages,...

Read More..

సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం 'తామర'

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ.‘తామర‘ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది.ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన...

Read More..

Nandamuri Balakrishna, Gopichand Malineni, Shruti Haasan As The Heroine In The Film

Natasimha Nandamuri Balakrishna, a demigod among the masses, will be joining forces with director Gopichand Malineni who knows the pulse of masses and fans very well.The director delivered a massive...

Read More..

సత్తెనపల్లి లో టీడీపీ నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్

చంద్రన్న అశయ సాధన యాత్ర మొదలు పెట్టిన శివరాం.పాదయాత్ర కు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ , అనుమతి లేదంటున్న పోలీసులు.రాజుపాలెం నుండి దేవరంపాడు వేంటేశ్వస్వామి గుడి దగ్గరరికి పాదయాత్ర .కోడెల కార్యలయం దగ్గర పోలీసులు మోహరింపు.సత్తెనపల్లి కోడెల కార్యలయం లో నిరసన...

Read More..

శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్

తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్.దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాను.త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చాను.

Read More..

హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తిరుమల: హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.రాజకీయాల్లో గెలుపోటములు సహజం.టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసింది. చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసింది.నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నాం. రాజకీయాలన్నాకా...

Read More..

జగన్ ప్రజా సంకల్ప యాత్ర కి నాలుగేళ్లు పూర్తి...

విశాఖ: ప్రజా సంకల్ప యాత్ర కి నాలుగేళ్లు పూర్తి.పెందుర్తి మండలం వేపగుంట నాలుగు రోడ్ల కూడలి వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్ రాజ్. 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున...

Read More..

జ‌గ‌ప‌తి బాబు చేతుల మీదుగా 'ఛ‌లో ప్రేమిద్దాం' ఫ‌స్ట్ సింగిల్ లాంచ్

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ కి...

Read More..

Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham To Release In February, 2022

Young and promising hero Sharwanand’s milestone 30th film Oke Oka Jeevitham is directed by debutant Shree Karthick and produced by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’.Tharun...

Read More..

ఫిబ్రవరిలో విడుదల కానున్న శర్వానంద్, శ్రీ కార్తీక్, ‘ఒకే ఒక జీవితం..

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం.ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు...

Read More..

నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని, చిత్రంలో హీరోయిన్‌ గా శ్రుతీ హాసన్..

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే.ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి.క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్...

Read More..

ఆది సాయి కుమార్ నటించిన బ్లాక్ చిత్రం త్వరలోనే విడుదల

మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్“.దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం యొక్క రెండవ పోస్టర్ ను...

Read More..

‘ఆచార్య‌’ నుంచి లిరిక‌ల్ సాంగ్ ‘నీలాంబ‌రి నీలాంబ‌రి..’ రిలీజ్‌

మెగాస్టార్ చిరంజీవి.మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’.శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది.ఈ చిత్రాన్ని...

Read More..

హన్సిక కొత్త చిత్రం '105 మినిట్స్' గ్లింప్స్ వీడియో లాంచ్ చేసిన కె. కె. సెంథిల్ కుమార్..

హన్సికమొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా”సింగిల్ షాట్సింగిల్ క్యారెక్టర్” తో ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’.చిత్ర గ్లింప్స్ వీడియోని పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ విడుదల చేస్తూ హాలీవుడ్ లో మాత్రమే...

Read More..

దీపావళి పండుగ సందర్భంగా రక్షిత్ అట్లూరి 'నరకాసుర' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నరకాసుర. ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతూ దర్శకత్వం వహించారు సెబి జూనియర్.ఐడియల్ ఫిల్మ్ మేకర్, సుముఖ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ శ్రీనివాస్, ఎ రాఘవేందర్, కరుమూరు రఘు, సెబి జూనియర్ నిర్మిస్తున్నారు.అపర్ణ...

Read More..

Namaste India. Be Ready To Get The Ever Loving Shit Beat Out Of You #liger: Legend Mike Tyson

One of the major attractions in happening hero Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s first Pan India project LIGER (Saala Crossbreed) is legend Mike Tyson is on board to...

Read More..

న‌మ‌స్తే ఇండియా అంటోన్న మైక్ టైసన్..

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న ఫ‌స్ట్ ప్యాన్ఇం డియా మూవీ లైగ‌ర్ కు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌.ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో లెజెండ్ మైక్ టైసన్ నటించబోతోన్నారు.బాక్సింగ్‌లో మైక్ టైసన్...

Read More..

Taxi First Look Poster Released During Diwali....

Vasant Sameer, Pinnama Raju, Soumyaa Menon, Almas Motiwala, Surya Srinivas, Praveen Yandamuri, Saddam Hussain and Naveen Pandita are currently working together for an upcoming film Taxi, which is being produced...

Read More..

దీపావళి సందర్భంగా టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత.మొదలగు వారు ప్రధాన పాత్రల్లో ‘ హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ ‘ బ్యానర్ పై హరిత...

Read More..

‘stuartpuram Donga’ On The Occasion Of Diwali First Look Released

Tollywood young gun Bellamkonda Sai Sreenivas’ first look from his exciting project Stuartpuram Donga is here, adding more brightness on Deepavali day. The film is a biopic of ‘Tiger’ Nageswara...

Read More..

దీపావ‌ళి సంద‌ర్భంగా ‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’... ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ చిత్రాల‌తో, వైర్సటైల్ పాత్ర‌ల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేమైక ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న భారీ...

Read More..

మానవత్వం చాటుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్...

పోలీసులు అంటే కేవలం రక్షణ కల్పించడమే కాదు, మానవత్వాన్ని కూడా చాటుతారు.ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటున్న పోలీసు అధికారులు తమదైన శైలిలో సామాన్యులకు కూడా సాయం చేస్తున్నారు.మద్యం సేవించి రోడ్లపైకి రావొద్దంటే మందుబాబులు అసలే వినడం లేదు.ఫుల్‌గా మద్యం సేవించి...

Read More..

శ్రీ ఆది శంకరాచార్యుల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్రమోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు ఉత్తర ఖండ్ లోని కేదారినాథ్ జ్యోతిర్లింగం వద్ద శ్రీ ఆది శంకరాచార్యుల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ప్రధాన మంత్రి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 88 పుణ్యక్షేత్రం లో పాల్గొంటున్న వారితో...

Read More..

గోల్నాక డివిజన్ న్యూ రత్న నగర్ వేస్ట్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

అంబర్పేట్ గోల్నాక డివిజన్ న్యూ రత్న నగర్ వేస్ట్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ జిహెచ్ఎంసి ఏ ఎం హెచ్ ఓ జ్యోతి బాయ్ అనంతరం...

Read More..

నెల్లూరు నగరం లో కోలాహలంగా నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు

నెల్లూరు నగరం లో కోలాహలంగా నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.మరోసారి నెల్లూరు నగరం వైఎస్సార్సీపీకి అడ్డ అని నిరూపిస్తాం.ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో 28 డివిజన్ల లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు...

Read More..

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజా

నగిరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో బాగంగా వాలీబాల్ పోటీలను తన సోదరులు శ్రీ రాంప్రసాద్ గారితో కలసి వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్ కి...

Read More..

తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు ధరను ఎప్పుడు తగ్గిస్తోందో చెప్పాలన్న రాజాసింగ్..

కేంద్రాన్ని నిందించడం మాని.కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ పై 8రూపాయలు తగ్గించాలని డిమాండ్లీటర్ పెట్రోల్ పై తెలంగాణ ప్రభుత్వానికి 41రూపాయల టాక్స్ వస్తోంది ఎన్నికల సమయంలో మాత్రమే టీఆర్ఎస్ కు పెట్రోల్, గ్యాస్ ధరలు గుర్తిస్తాయి .

Read More..

హరీష్ రావు పై ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్..

తెలంగాణ ఉద్యమంలో కదం ,తొక్కి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ,సిద్దిపేట లో హరీష్ రావుని గెలిపిస్తే త్రిబుల్ షూటర్ పేరిట తెలంగాణ లో ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల ఇన్చార్జిగా రావడం గ్రామాల్ని మండలాన్ని నియోజకవర్గాన్ని సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి పేరిట...

Read More..

దీపావళి పండుగ సందర్భంగా అందంగా ముస్తాబైన శ్రీ భాగ్య లక్ష్మీ అమ్మవారి దేవాలయం

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్య లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండే కాకుండా చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా...

Read More..

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించాం... ఈవో జవహర్ రెడ్డి

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఈవో జవహర్ రెడ్డి. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై స్వామి, అమ్మవారులను ఆశీనం చేసి ప్రత్యేక పూజలు, సేవలు, ఆస్థాన మంత్రోచ్ఛారణలు...

Read More..

Regina Cassandra, Nivetha Thomas Suresh Productions, Guru Films And Kross Pictures Film Titled Saakini Daakini

Suresh Productions, Guru Films and Kross Pictures have collaborated for the second time after delivering a superhit ‘Oh Baby!’.D.Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are the producers.Helmed by...

Read More..

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో నరకాసుర వధ కార్యక్రమం

చెడు పై మంచి సాధించే విజయానికి ప్రతీకగా నరకాసుర వధ కార్యక్రమం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో వేడుకగా నిర్వహించారు.32 అడుగుల నరకాసుర ప్రతిమ, 1.02 లక్షల టపాకాయలతో శివకాశి, కర్నూలు కు చెందిన నిపుణులు వారం రోజుల పాటు...

Read More..

నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీగా ‘ఆహా’ సక్సెస్‌ను చూస్తుంటే, నాకెంతో గ‌ర్వంగా ఉంది..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది.ఈ...

Read More..

రెజీనా, నివేదా థామస్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ క్రాస్ పిక్చర్స్ ‘శాకిని డాకిని,..

ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.టాలెంటెడ్...

Read More..

Adivi Sesh’s Major Releasing On February 11

The team of Major starring Adivi Sesh completed its entire shooting part and they have also come up with a Major update, a day prior to Diwali.Offering glimpses into making...

Read More..

ఫిబ్రవరి 11న రిలీజ‌వుతున్న‌ అడివి శేష్ 'మేజర్'

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.దీపావళికి ముందు రోజు ఇలా అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్‌.ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం...

Read More..

జిల్లా యస్పి నాటు సారా స్దావరాలపై రైడ్స్

జనసంచారం సరిగా లృని ప్రాంతాలు చూసుకోని నాటు సార కాచే స్దావరాలు ఎర్పరు చుకున్న వారికి కృష్ణాజిల్లా యస్పి సిద్దార్ద కౌశిల్ చుక్కలు చూపిస్తున్నారు.తానే స్వయంగా రంగంలోకి దిగి నాటు సార బట్టిలను ద్వంసం చేస్తున్నారు.కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం లోని కోల్లేరు...

Read More..

‘ఎనిమి’ యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ: విశాల్

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’.ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు.మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ...

Read More..

‘పెద్దన్న’ సూపర్ స్టార్ సినిమాలా ఉంటుంది - డైరెక్టర్ శివ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది.టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ...

Read More..

‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ దీపావ‌ళి స్పెష‌ల్ షో..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్‌ థమన్ స‌ర‌దా స‌ర‌దా సాగిన ఎపిసోడ్‌

ప్ర‌ముఖ తెలుగు ఛానెల్ జెమినీటీవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ప్రారంభ‌మైన షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోన్న సంగ‌తి తెలిసిందే.ఈ ప్రోగ్రామ్‌లో దీపావ‌ళి కానుక‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు.అది కూడా ఏకంగా ఇద్ద‌రు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో వారే...

Read More..

దాసరి నారాయణరావు గారి ఇంటికి సిటీ సివిల్‌ కోర్టు నోటిసులు

స్వర్గీయ సినీ దర్శకలు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్‌ కోర్టుకు సంబంధించిన నోటిసులు అంటించారు.జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెంబర్ 46సీబీఐ కాలనీలో గల అయన ఇంటికి వచ్చిన కోర్టు సిబ్బంది నోటీసులు అంటించి వెళ్లిపోయారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్‌...

Read More..

ఉన్నది ఉన్నట్టు చెప్తే శత్రువు అవుతున్న.. జగ్గారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఉన్నది ఉన్నట్టు చెప్తే శత్రువు అవుతున్న.నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు.పెద్ద పెద్ద స్టార్స్ పోతేనే ఓట్లు రాలేదు.నేను ప్రచారం కి వెళ్తే ఎవడు ఓటేస్తారు.2023 ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాలు మాట్లాడను.మాట్లాడి...

Read More..

అమ్మవారి సేవలో నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

తిరుపతి: అమ్మవారి సేవలో నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నగిరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు....

Read More..

బద్వేలు ఉపఎన్నిక బీజేపీ కి ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది.. కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… బద్వేలు ఉపఎన్నిక బీజేపీ కి ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది.రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది.సామాన్య ప్రజలకు అధికార యంత్రాంగం తో బెదిరింపులకు గురిచేస్తూ గెలుపు...

Read More..

చెరకు రైతుల ప‌ట్ల వైసీపీ స‌ర్కారు చేయించిన‌ అమానుషదాడిని ఖండిస్తున్నాను..నారా లోకేష్

ప్ర‌శ్నిస్తే ప్ర‌జ‌లైనా, ప్ర‌తిప‌క్ష‌మైనా, చివ‌రికి అన్న‌దాత‌లైనా ప్ర‌భుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోంది.విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ షుగర్స్ యాజ‌మాన్యం రెండు క్రషింగ్ సీజన్లకు రూ.16.33 కోట్లు బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని ధర్నాకు దిగిన చెరకు రైతుల ప‌ట్ల...

Read More..

వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

54 డివిజన్ల అభ్యర్థులతో ప్రత్యేక సమావేశంమంత్రులు అనిల్, బాలినేని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి అభ్యర్థులకు సూచనలు 54 డివిజన్లలో వైసీపీ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్న సజ్జలమంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డిల సూచనల మేరకే అభ్యర్ధులని ఎన్నుకున్నామన్న సజ్జల ప్రభుత్వ...

Read More..

'మిస్టేక్' మూవీ నుంచి 'గ్రహచారం గంటా' లిరికల్ సాంగ్ రిలీజ్

అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్యా, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి మరియు జ్ఞాన ప్రియ నటీ నటులు గా నటిస్తున్న సినిమా “మిస్టేక్”.ఏఎస్పి మీడియా పతాకంపై అభినవ్ సర్ధార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ కోమలపాటి దర్శకత్వం...

Read More..

ఏపీ సచివాలయంలో లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన

అమరావతి: ఏపీ సచివాలయంలో లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన.గత ఆదివారం సెక్రటరియేట్ 5 బ్లాక్ టాయిలెట్ లో పారిశుధ్య కార్మికుడు రాజేంద్ర ప్రసాద్ కాలుజారి క్రిందపడి మృతి.తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందిన రాజేంద్ర ప్రసాద్. సచివాలయం...

Read More..

గురజాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతల కుట్ర.. యరపతినేని శ్రీనివాసరావు

గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.గురజాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతల కుట్ర.గురజాల లోని 16 వార్డులకు ఇక్కడే నామినేషన్ వేసే సౌకర్యం కల్పించాలి. ఇక నుండి పక్క గ్రామం జంగ మహేశ్వరం...

Read More..

\'gangster Gangaraju\' Shooting Completed

Young and energetic hero Laksh Chadalvada who won critical accolades for his performance in ‘Valayam’, is all set to entertain as ‘Gangster Gangaraju’ which is billed to be an out...

Read More..

'గ్యాంగ్ స్టర్ గంగ రాజు' చిత్రం షూటింగ్ పూర్తి

‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతోన్న తదుపరి చిత్రం `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్’  పతాకం పై ‘చదలవాడ బ్రదర్స్’...

Read More..

చరిత్రాత్మక విజయం ఇచ్చిన బద్వేల్ ప్రజలకు కృతజ్ఞతలు..సజ్జల రామకృష్ణారెడ్డి

76.24 శాతం ఓట్లు మాకు వచ్చాయి.బద్వేల్ ఫలితం మా బాధ్యతను మరింత పెంచింది.సాంకేతికంగా టీడీపీ పోటీలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని భుజాన వేసుకుంది.చాలా వరకూ పోలింగ్ స్టేషన్ల లో టీడీపీ వాళ్లే ఏజెంట్లుగా ఉన్నారు.బీజేపీ పంచిన ప్రతీ కరపత్రంలోనూ పవన్ కళ్యాణ్...

Read More..

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు

కర్నూలు: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీల లెక్కింపు నిర్వహించిన ఆలయ అధికారులు.ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. 28రోజులు గాను...

Read More..

కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ లో సందడి చేసిన సినీ తారలు

హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్ లో మంగళ గౌరీ నూతన వస్త్రాలను ప్రారంభించిన హీరోయిన్ శాన్వీ మేఘన మరియు సీరియల్ నటీమణులు. అన్ని పండుగలకు కావాల్సిన వస్త్రాలు చాలా తక్కువ ధరలకు మరియు మన్నికకు పేరుగాంచిన వస్త్రాలయంకు వచ్చిన పెద్ద...

Read More..

I Take The Comparisons With Trivikram Garu As A Compliment: Ganesh Kumar Ravuri

Journalist-turned-film writer Ganesh Kumar Ravuri, who penned the dialogues for Varudu Kaavalenu, starring Naga Shaurya and Ritu Varma, has hogged the limelight ever since the film hit theatres on October...

Read More..

టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభం అయింది ...ధర్మపురి అరవింద్

కేసీఆర్ పతనం, టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.కేటీఆర్ త్వరలో కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.టీఆర్ఎస్ పార్టీలో త్వరలో ముసలం పుట్టబోతున్నదన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గౌరవంగా తప్పుకుంటే మంచిదని...

Read More..

త్రివిక్రమ్ గారి లా రాశానంటే గౌరవంగా భావిస్తా - మాటల రచయిత గణేష్ రావూరి

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను.నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు.లక్ష్మీ సౌజన్య దర్శకురాలు.‘వరుడు కావలెను’ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అయ్యారు...

Read More..

తిరుమలకు చేరుకున్న ప్రముఖ సినీ నటుడు విశాల్...

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు ప్రముఖ సినీ నటుడు విశాల్.ఇవాళ సాయంత్రం అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు విశాల్. నడక మార్గంలో ఆయన తోటి నడకదారిభక్తులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు‌.తిరుమల చేరుకున్న విశాల్ కు టిటిడి అధికారులు...

Read More..

పోలింగ్ కౌంటింగ్ దగ్గర ఈటెల మీడియా సమావేశం

డబ్బు సంచులను మద్యం సీసాలను పాతరేసిన హుజురాబాద్ ఓటర్లు చిన్నచిన్న ఉద్యోగస్తుల ను కూడా వేధింపులకు గురిచేసిన అధికార పార్టీ నాయకులు 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదు నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి...

Read More..

హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'ధర్మపురి' సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ నల్లరేణి కళ్ళదానాకు అనూహ్య స్పందన.

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు.గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా...

Read More..

`ఛ‌లో ప్రేమిద్దాం` మోష‌న్ పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్!!

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ ఇటీవ‌ల సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్...

Read More..

బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్

సినీ నటుడు,రాజేంద్రప్రసాద్ ఓమ్ నమో భవానీ అమ్మ మా అమ్మదుర్గమ్మ ను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేమూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు నా మనవరాలు తో సహా అందరం...

Read More..

2021 టీ 20 వరల్డ్ కప్ సందర్భంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ను గుట్టు రట్టు చేసిన మాదాపూర్ Sot పోలీసులు

గచ్చిబౌలి: మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… 2021 టీ 20 వరల్డ్ కప్ సందర్భంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ను గుట్టు రట్టు చేసిన మాదాపూర్ SOT పోలీసులు.గచ్చిబౌలిలోని TNGO’S కాలనీ లో ఉన్న విహంగ్ హాస్టల్ లో కొనసాగుతున్న బెట్టింగ్.నిన్న...

Read More..

బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు..ఎమ్మెల్యే రోజా

ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు క‌దా.గేటు కూడా తాకనివ్వం.ఏ ఎన్నికలైనా సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం.మా సంక్షేమ పథకాల అమలే మా గెలుపు.సింగిల్‌ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కింది .

Read More..

దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే..చింతా మోహన్

దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ విశాఖ ఉక్కు కోసం ప్రధానిని అడగలేరు విశాఖ ఉక్కు ప్రవేటికరణను ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోర్టులు, రైల్వేస్టేషన్స్ కూడా ప్రధాని మోడీ అమ్ముకుంటూ పోతున్నారు పారిశ్రామిక వేత్తల...

Read More..

దీపావ‌ళి కాంతుల వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ఆహా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది.ఈ...

Read More..

అత్యాచారానికి గురైన సిరిసిల్ల చిన్నారిని పరామర్శించిన బండి సంజయ్

అత్యాచారానికి గురైన సిరిసిల్ల చిన్నారిని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.సిరిసిల్ల జిల్లాలో గత నెల 27న టీఆర్ఎస్ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురై నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

Read More..

పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరు.. మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.జనసేన అధినేత...

Read More..

‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.ఈ కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ఎనిమి.ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ మూవీ...

Read More..

హుజురాబాద్ రెండొవ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్ రెండొవ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 193 ఓట్ల ఆధిక్యం.

Read More..

భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

దీపావళి పర్వదిన ఉత్సవాలలో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సోమవారం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండారు దత్తాత్రేయను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువా కప్పి...

Read More..

1000వ ఎపిసోడ్ మైలురాయి చేరుకోనున్న జీ తెలుగు ధారావాహిక 'గుండమ్మ కథ

సాదారణంగా ప్రేక్షకులు ఒక సీరియల్ ని సుదీర్ఘకాలం పాటు ఇష్టపడాలంటే బలమైన కథ ఉండాలి, మనసుని హత్తుకునే పాత్రలుండాలి, ఆ పాత్రలలో ఇమిడిపోయే నటీనటులుండాలి, ఉత్కంటగా సాగిపోయే సన్నివేశాలుండాలి ఈ లక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకుని జీ తెలుగు మధ్యానపు సీరియళ్ల చరిత్రలోనే ఒక...

Read More..

కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు

తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు...

Read More..

Mani Shankar Motion Poster Is Out

Actor Siva Kantamaneni, Sanjjanaa Galrani, Priya Hegde, and Chanakya are all set to feature in the upcoming film ‘Manishankar’. The film is written and directed by G.Venkat Krishnan(GVK). The film...

Read More..

ఆక‌ట్టుకుంటోన్న 'మ‌ణిశంక‌ర్' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వెంకట కృష్ణన్ (జి.వి.కె)....

Read More..

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో 'మంచి రోజులు వచ్చాయి' సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి.దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ మధ్యే విడుదలైన రిలీజ్...

Read More..

'వర్జిన్ స్టోరి' సినిమా యువతరానికి నచ్చుతుంది - టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.ప్రస్తుతం ఆయన...

Read More..

బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఉన్న జల్లేపల్లి వెంకటేశ్వర్లు (జేవీఆర్) తాను రాజీనామా ‌చేస్తున్నట్టు ప్రకటించారు.జల్లేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.కిషన్ రెడ్డి అతి స్వార్ధపరుడు.రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు.రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధం...

Read More..

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేవైఎం నేతలు

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ బీజేవైఎం నేతలు ధర్నా చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఉద్యోగాల నోటిఫీకేషన్లు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న సరే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్లక్ష్య ధోరణిని వదలడం లేదని మండిపడ్డారు బీజేవైఎం...

Read More..

విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించిన జేడి లక్ష్మినారాయణ

విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించిన జేడి లక్ష్మినారాయణ.జేడి లక్ష్మినారాయణ కామెంట్స్… ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా విశాఖ లో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్ గా అభివృద్ధి చెందుతుంది.ఈ...

Read More..

అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుంది.. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి

విజయవాడ: ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి ఘనస్వాగతం.శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా ఇచ్చిన కాంగ్రెస్ నేతలు.రేణుకా చౌదరి కామెంట్స్… అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి...

Read More..

ఈ దీపావ‌ళికి క్లాస్, మాస్ అంతా కలిసి చూసే సినిమా ‘పెద్దన్న’

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది.టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ...

Read More..

ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునేలా 'అనుభవించు రాజా' సినిమా ఉంటుంది.. నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ‌

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా సినిమాలో న‌టిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.తాజాగా ఈ మూవీకి...

Read More..

హీరోయిన్ మెహరీన్ ఇంటర్వ్యూ

సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా“మంచి రోజులు వచ్చాయి”.టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది.మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్...

Read More..

సర్దార్ వల్లభాయ్ పటేల్ నివాళులు అర్పించిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు జరుపుకుటున్నాం ర్యాలీ ,జయంతిలు ముఖ్యం కాదు అనుకున్న లక్షాన్ని చేరుకోవాలి.దేశం కోసం, ధర్మం కోసం పని చేయాలి.అప్పుడే నిజమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన నివాళి పటేల్ జయంతి ని గుర్తించని...

Read More..

ఈనెల 19న జాతీయ కరాటే పోటీలు..సుమన్

మార్షల్ ఆర్ట్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యో జపాన్ ఫోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19న సరూర్ నగర్ స్టేడియంలో జాతీయ కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు నటుడు సుమన్ తెలిపారు.ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన...

Read More..

అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతి: అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం.తుళ్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.అమరావతినే రాజధానిగా కొనసాగించాలి అంటూ రైతులు, మహిళలు మహా పాదయాత్ర.తుళ్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర.రోజుకు 14 కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో పాదయాత్ర.అమరావతినీ రాజధానిగా...

Read More..

పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

గుంటూరు: మార్కెట్ సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పలువురు టీడీపీ నేతలు.మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… విడిపోయిన ఏపికి చంద్రబాబు సీఎంగా వ్యవహరించి...

Read More..

ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్

ప.గో జిల్లా: ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్.ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్.బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు.ఏలేటి చంద్ర...

Read More..

అమరావతిలో రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర..వుండవల్లి శ్రీదేవి

అమరావతి రైతులు చేపట్టింది మహా పాదయాత్ర కాదు రాజకీయ పాదయాత్ర ఇది చంద్రబాబు నాయుడు పెట్టుబడి యాత్ర పాదయాత్ర ఎందుకో చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి టీడీపీ నేతలు అమాయకపు రైతుల చేత ఉద్యయం, పాదయాత్రలు చేయిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్ని...

Read More..

రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రభుత్వం పై దుష్ప్రచారం..మేకతోటి సుచరిత

గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రిజమ్ ల్యాబోరేటరీస్ వద్ద హోంమంత్రి మేకతోటి సుచరిత గారు మీడియా తో మాట్లాడటం జరిగింది.విశాఖ ఉక్కు పై పవన్ కళ్యాణ్ దీక్ష, చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం, మూడు రాజధానులు...

Read More..

ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది..అయ్యన్నపాత్రుడు

ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు కొడుతోంది.ఉపాధి హామీ నిధులు వ్యయంపై స్పష్టత లేదు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారు.ఈ విధంగా రెండు వేల...

Read More..

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపిలో మరోమారు అసమ్మతి సెగలు..

విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపిలో మరోమారు అసమ్మతి సెగలు.మాజీ టిడిపి ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు కామెంట్స్.నిన్న ప్రకటించిన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పదవులపై తీవ్ర అసంతృప్తిలో తమ్ముళ్లు.నగర ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని నమ్మించి మోసం చేశారంటున్న టీడీపీ...

Read More..