తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించాం... ఈవో జవహర్ రెడ్డి

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఈవో జవహర్ రెడ్డి.

 Deepavali Asthanam Done Grandly In Tirumala Temple Says Eo Jawahar Reddy, Deepav-TeluguStop.com

ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై స్వామి, అమ్మవారులను ఆశీనం చేసి ప్రత్యేక పూజలు, సేవలు, ఆస్థాన మంత్రోచ్ఛారణలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రపంచ మానవాళి సుభిక్షతకు స్వామివారి ఆశీస్సులు వుండాలి అని కోరి పూజించనున్నాము అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube