శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..

స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఈఓ లవన్న,అర్చకులు, ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

 Srisailam Bhramaramba Mallikarjuna Revenue Minister Vellampalli Srinivasa Rao Vi-TeluguStop.com

దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియా తో మాట్లాడుత శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయడానికి సీఎం సుముఖంగా ఉన్నారన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఆంధ్ర రాష్ట్రం పై అవాకులు చవాకులు పేలడం మంచిది కాదనిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడుతారు అని ఆయన అన్నా

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube