బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఉన్న జల్లేపల్లి వెంకటేశ్వర్లు (జేవీఆర్) తాను రాజీనామా ‌చేస్తున్నట్టు ప్రకటించారు.జల్లేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.

కిషన్ రెడ్డి అతి స్వార్ధపరుడు.రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధం లేకుండా జిల్లాల అధ్యక్షుల నియామకం జరుగుతుంది.పార్టీ అభివృద్ధి కోసం చేసిన పనులన్నీ బురదలో పోసిన పన్నీరు లాగా అయ్యాయి.

పార్టీ తనకు ఇచ్చిన పరిధిలోనే పని చేయగలుగుతాను బండి సంజయ్ తెలిపారు.పార్టీ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత లేదు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు