అఖండ సినిమా విజయవంతం సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం.సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామి వారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారు.యాదాద్రి ఆలయం ఒక చారిత్రాత్మకం.ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు.నేను చిన్నప్పటి నుంచీ...
Read More..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పంటను మీడియాకు చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా ఇవాళ రైతులతో సందడి చేయాలని పిలుపునిచ్చారు.ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్...
Read More..శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారు గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలు పై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం...
Read More..నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ను అఖండ తో మరోసారి నిరూపించారు.బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది.అఖండ విడుదలై 25 రోజులైన ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.నాలుగో వారంలో కూడా...
Read More..కామెడియన్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు...
Read More..యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు.హై...
Read More..కమెడియన్గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి.ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి...
Read More..చిత్తూరు జిల్లా, కుప్పం: కుప్పంలో టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ టీడీపీ నిరసన.టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి భారీ ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా.గత మూడు రోజుల క్రితం టీడీపీ కార్యకర్త మురళి పై దాడి చేసిన...
Read More..పుస్తక పఠనం ద్వారా మంచి అలవాట్లు అలవరచుకోవాలనీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు.హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించి బుక్ స్టాల్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు...
Read More..ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా ఏవోబీలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని కటాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశా మల్కన్గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్ మరియు ఏరియా డామినేషన్ నిర్వహించారు.దీంతో మరిబెడా...
Read More..హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుంది.హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉంది.మెట్రోపాలిటన్ సిటీ లో శాంతి భద్రతలు చాలా ముఖ్యం.ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారు.సైబరాబాద్ సీపీ గా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టారు.మహిళ...
Read More..భారతజాతి గర్వపడే బిడ్డ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి అని మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొనియాడారు.అటల్ బిహారి వాజ్ పేయి 97వ జయంతి సందర్బంగా మేడ్చల్ పట్టణంలో ఆయన భారీ విగ్రహాన్ని ఈటల...
Read More..శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి...
Read More..గుణాపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గుంపులుగా సంచరిస్తున్న ఏనుగులు.ధాన్యం బస్తాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు.అధికారులు న్యాయం చేయాలని కోరుతున్న రైతులు. ఏనుగుల సంచారంతో భయబ్రాంతులకు గురౌతున్న గ్రామస్థులు.అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్థులు.Elephants Attack...
Read More..అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఫ్రీడం డే సంబరాలు ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చి కార్యకర్తలపై దాడి చేసి వెళ్ళి ఏడాది పూర్తయిన సందర్భంగా...
Read More..సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాలి దేవాలయం వద్ద బీజేపీ నేతలు తలపెట్టిన దర్బాను అడ్డుకున్న పోలీసులు, పోలీసులకు నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ...
Read More..జూబ్లీహిల్స్: తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా ఆకుల లలిత రాఘవేందర్ ప్రమాణ స్వీకారం.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి...
Read More..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నవరంలో పర్యటించారు.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం రావడంతో గ్రామంలో ఆనంద ఉత్సాహాలు...
Read More..Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama titled Samanyudu that comes up with the tagline ‘Not A Common Man’.Vishal himself is producing...
Read More..విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు.విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. విశాల్ గత చిత్రాలకు...
Read More..యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్లో ఉంది.నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్...
Read More..కెకె సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం “తురుమ్ ఖాన్లు” రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో...
Read More..సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు‘(ఎవరు, ఎక్కడ, ఎందుకు).ఫస్ట్ టైమ్...
Read More..Adith and Shivani Rajasekhar are playing the lead roles.This first computer screen-based film is ready for release on December 24th on SonyLiv.The Trailer which was released before got a terrific...
Read More..పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్స్… తెలంగాణ లో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతుంది.గత రెండేళ్ల కింద విద్యార్థులు బోర్డు తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.4.50 లక్షల మంది పరీక్ష రాస్తే.2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారు.చాలా...
Read More..హైదరాబాద్: మీర్ పెట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని లెనిన్ నగర్ లో నిర్మాణం పూర్తి అయిన 80 డబుల్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పెట్ కార్పొరేషన్ లోని లెనిన్ నగర్ లోని...
Read More..శాంతియుతంగా స్మశానవాటిక సాధన కోసం ఆందోళన చేస్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఎలా పెడతారని టీ పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి పోలీసులను ప్రశ్నించారు.గురువారం కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ స్మశానవాటిక సాధనకోసం స్మశాన...
Read More..పశ్చిమ నియోజకవర్గం 90 వ వార్డు సుసర్లకాలనీ ఎన్ఏడి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కంటి కింద స్కిన్ ఆపరేషన్ చేస్తే మృతి చెందుతాడా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన.ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఎస్ కే ఈశ్వరరావు (30) నిన్న సాయంత్రం...
Read More..మాకు ఏ నానీలు తెలియదు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కడే.సినిమా లో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70 శాతం ఉంటుంది.సినిమా హీరోలు...
Read More..తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే సతీసమేతంగా దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం అభిషేకం అనంతరం విఐపీ విరామ సమయంలో రాజపక్సే దంపతులు స్వామి సేవలో పాల్గొన్నారు. స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టిటిడి ఉన్నతాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు...
Read More..తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలికీ చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు శ్యామ్ జాదుగర్ మనవడు 22 నెలల చిన్నోడు రుషిత్ మ్యాజిక్ లో ప్రపంచ రికార్డును సృష్టించాడు.నవంబర్ 14 న చాచా నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా చాచా...
Read More..విజయవాడ: బెజవాడ టీడీపీలో వీధికెక్కిన విబేధాలు.పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి గా కేశినేని నియమాకాన్ని వ్యతిరేకిస్తున్న నియోజకవర్గం టీడీపీ నేతలు.మాజీ Mlc బుద్దావెంకన్న ఇంటిలో సమావేశం అయిన టీడీపీ నేతలు.పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కేశినేని నాని వద్దంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు.ఎస్సీ,...
Read More..ఉదయాస్తమాన సేవలపై కొందరు స్వాములు మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తున్నారు.ఉదయాస్తమాన సేవల గురించి తెలీకుండా గోవిందానంద సరస్వతి విమర్శలు చేయడం మంచిది కాదు గోవిందానంద సరస్వతికి సంస్కృతి తెలీదు, టీటీడీ పండితులకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.గోవిందానంద సరస్వతికి పనిలేకపోవడంతో టీటీడీపై విమర్శలు చేస్తున్నారు...
Read More..ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయింది.నలుగురు బీజేపీ ఎంపిలు ఏం చేస్తున్నారు.తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా.కేసీఆర్ ను...
Read More..ఏ ఏ శాఖ లో అవినీతి అధికంగా ఉందో ఆయా శాఖల్లో సాంకేతికతను మరింత పెంపొందించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పై నిర్వహించిన సర్వే...
Read More..ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన నగరానికి చెందిన బుద్ధ అరుణ రెడ్డి కి బ్యాడ్మింటన్ కోచ్ అసోసియేషన్ అధ్యక్షుడు కియా కార్ ను అందజేశారు.బుధవారం జూబ్లీహిల్స్ లో నటుడు మెగాస్టార్ చిరంజీవి...
Read More..విజయనగరం జిల్లా: రామతీర్థం బోడి కొండ పై ఉద్రిక్తత.కోదండ రామ ఆలయ పున నిర్మాణానికి నేడు మంత్రుల శంకుస్థాపన.కొండపైకి చేరుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతి రాజు. ప్రోటోకాల్ పాటించని ఆలయ అధికారులు.ప్రభుత్వ శిలాఫలకంలో అశోకగజపతి రాజు పేరు పెట్టని వైనం....
Read More..ఆహా ఏమి రుచి అనరా మైమరచి, రోజూ తిన్నా మరి మోజే తీరనిదీ, తాజా వినోదంలో రాజా ఎవరండీ, ఇంకా చెప్పాలా జీ తెలుగేనండి.ఈ పాట ఏంటి? మన జీ తెలుగు తో సంబంధం ఏంటనే కదా అందరు ఆలోచిస్తున్నారు? ఎప్పుడూ...
Read More..తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం: ప్రకృతి అందాల కోనసీమ ను పొగమంచు కమ్మేస్తోంది.పొగమంచు చాటున ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.ఒకపక్క గోదావరి అందాలు పిల్లకాలువల వయ్యారాలు ఈ మంచు తెరల్లో ప్రకృతి సోయగాలు మైమర్పిస్తున్నాయి. రహదారులను సైతం పొగమంచు కమ్మేయ్యడంతో వాహనదారులు ఇబ్బందులు...
Read More..న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లు.ఈ మూవీ...
Read More..గుంటూరు: హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.ప్రత్తిపాడు నియోజకవర్గం బోయపాలెంలో వెంకటనారాయణ అనే వ్యక్తిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూడటం బాధాకరం.చంద్రబాబు నాయుడు జరిగిన ఘటనపై కనీస అవగాహన కూడా లేకుండా స్పందించడం హాస్యాస్పదం.వెంకటనారాయణ అనే వ్యక్తి చిల్లర...
Read More..సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. చిత్రం ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుంది. సోనీ అగర్వాల్ మాట్లాడుతూ… ‘7జి బృందావన్ కాలనీ’...
Read More..వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ గారు చేతుల మీదగా పంచనామ సినిమా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంఛ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా...
Read More..కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ ఈ చిత్రానికి...
Read More..100 శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా సేనాపతితో అలరించనుంది.ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది.క్రైమ్ డ్రామా జోనర్లో సాగుతుంది.‘ప్రేమ ఇష్క్ కాదల్‘ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం...
Read More..నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ కూతురుగా నారా భువనేశ్వరి పై గౌరవం ఉందని.అనని మాటలు గురించి మాట్లాడి.ఆ గౌరవాన్ని చెడగొట్టుకోకండంటూ కౌంటర్ ఇచ్చారు.ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని.చంద్రబాబు చేసిన పాపాలకు పోయిన...
Read More..భాగ్యనగరం మినీ ఇండియా అని… ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన వారున్నారని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్ థాలీ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు.రాజస్థాన్ క్యుజిన్ ఫుడ్ ఈ...
Read More..సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా.జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజా.అధిక సంఖ్యలో హాజరైన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు...
Read More..హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పుష్ప టీంకు అల్లు అర్జున్ అభిమానులు పూలవర్షం కురిపించారు.అల్లు అర్జున్ తో సెల్ఫీ లు దిగడానికి అత్యుత్సాహం చూపించిన అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు బౌన్సర్స్ వారిని నివారించ లేకపోయారు.పోలీసులు జోక్యం...
Read More..మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తండ్రిని మించిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారు .రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది.అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కి జన్మదిన శుభాకాంక్షలు. సీఎం వైఎస్ జగన్ వెంట సైనికుడిలా పనిచేస్తా సిద్ధాంతాలు వదిలి అన్ని...
Read More..పేదరికంలో మగ్గుతున్న విద్య వైద్యం అందించిన క్రిస్టియన్ మిషనరీల సేవలు ప్రశంసనీయమని ఏఐసిసి స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ అన్నారు. మంగళవారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని షారోను చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన దాసోజు ఫౌండేషన్...
Read More..క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రధానమైన వేడుకలు నగరంలోని ఎల్.బి.స్టేడియంలో మంగళవారం(ఈరోజు)సాయంత్రం ప్రారంభమవుతాయి.ప్రభుత్వం అధికారికంగా జరిపే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల...
Read More..కీసరలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ పేరుతో మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 6000 వేల మంది క్రైస్తవులకు బట్టల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి అన్నారు , కీసర లో 200 కుటుంబాలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ చేసిన...
Read More..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,అధికారుల టీటీడీ వేదపండితుల ఆశీర్వచనం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగాయి .CM YS Jagan...
Read More..రైతులకు ఇబ్బంది లేకుండా ఆర్బికే సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం.వర్షాలకు రంగు మారిన ధాన్యం రేటు తగ్గించకుండా కొంటాం 21 రోజుల్లో డబ్బులు అందిస్తాం.ఇప్పటివరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాం.మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నుల...
Read More..ఎవరి కుటుంబంలో అయినా మహిళలు ఒక్కటే.రోజా ని ఏడిపించారు.లక్ష్మి పార్వతి ని ఏడిపించారు.భువనేశ్వరిని ఏమి అనకుండా అన్నారని ప్రచారం చేసిన చంద్రబాబు ఇంకా నాశనం అయిపోతాడు.గతంలో చేసిన తప్పులకే చంద్రబాబు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు.పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని...
Read More..దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లను ప్రవేటీకరణ చేయాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక పాలసీ ని తీసుకొచ్చింది.ఒక్కో రాష్ట్రానికి ఒక పాలసీ ఎలా తీసుకొస్తుంది?భారతదేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ లను ప్రవేటీకరణ చేసి, విశాఖ...
Read More..గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ.1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ సిమెంట్. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు.ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేసిన...
Read More..అమరావతి: సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినూత్నరీతిలో జగన్ కి బర్త్ డే విషెస్.ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ...
Read More..తెలుగు టెలివిజన్ లోనే అందరికి ఎంతో ఇష్టమైన రియాలిటీ షో ‘స రి గ మ ప’ సరికొత్త సీజన్ తో మనందరి ముందుకి వస్తుంది.13 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న జీ తెలుగు ‘స రి గ మ...
Read More..చిత్తూరు జిల్లా, పాకాల, ఐరాల మండలాల్లో చిరుత పులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.మొరవపల్లి గ్రామంలో లేగదూడపై దాడి చేసి చంపేసింది చిరుత.దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.పాకాల మండలంలో రెండు రోజల క్రితం బండకాడపల్లె, కాకర్లవారిపల్లె, పంటపొలాల్లో చిరుతను...
Read More..కాకినాడ నగరపాలక సంస్థ సమావేశాలలో మొదటిగా జీరో అవర్ ప్రవేశ పెట్టి కాకినాడ నగరంలో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ తెదేపా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.ఓటిఎస్ విధానంపై ప్రజలో ఉన్న అపోహలను తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని...
Read More..పీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పోత్నక్(శ్రవణ్ కుమార్) నిర్మాతగా అముద శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం నా.ని ప్రేమకథ.ఈ చిత్రం నుండి అందాలు చిందిస్తుంది పాటను ఈ రోజు సంస్థ కార్యాలయంలో విడుదలచేశారు.ఒక ఊరిలో జరిగిన యధార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని...
Read More..ఇంద్రకీలాద్రి పై గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న రెండుపాములు నిన్న సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద చనిపోయిన ఒక పాము మనుషుల మాదిరిగానే పాముకు దహన సంస్కారాలు చేసిన వైదిక కమీటి సభ్యులు గతం నుంచి భక్తులకు, అర్చకులకు దర్శనమిస్తున్న పాము ఇటీవల...
Read More..యువత ఎప్పుడు వారి నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి అన్నారు గవర్నర్ తమిళ సై .కూకట్ పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో నిపుణ మరియు సేవ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మెగా జాబ్ మేళా ను విశ్వవిద్యాలయాల ఉపకులపతి కట్టా నర్సింహ...
Read More..గచ్చిబౌలిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ మృతి...
Read More..రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే.రియలెస్టేట్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు భూముల రేట్లు పెంచుకోవడం కోసమే అమరావతి రైతుల పోరాటం ఇంతకాలం ముసుగు వేసుకున్నవాళ్లు జగన్ పై విషం కక్కుతున్నారు.అమరావతి రియలెస్టేట్ వ్యాపారుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు...
Read More..నాగార్జున సాగర్ లోని విజయపురిసౌత్ నుంచి పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు పున:ప్రారంభమైన ఏపీ టూరిజం లాంచీ సర్వీసులు కొండకు వెళ్లే టూరిజం లాంచీలకు ఐఆర్ఎస్,అటవీశాఖ నుంచి అనుమతులు మంజూరు. భద్రతా కారణాలతో గత 2 సంవత్సరాలుగా సాగర్ లో నిలిచిపోయిన...
Read More..విశాఖ.ఏజెన్సీలో చలి చింతపల్లి లో చలి పులి విశాఖ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి చింతపల్లి 8డిగ్రీలు , నమోదుకాగా లంబసింగిలో 6 డిగ్రీలు అరకు 12, పాడేరు 12 డిగ్రీలు నమోదు దీంతో మన్య వాసులను చలి గజ...
Read More..విజయవాడ: చెడ్డీ గ్యాంగ్ కు చెక్ పెట్టిన బెజవాడ పోలీసులు.విజయవాడ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వివిధ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు అరెస్ట్.పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా కామెంట్స్… ఈ...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా.? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి...
Read More..ప్రముఖ నటులు, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుటుంబ సభ్యులు ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాదంబరి కిరణ్ గారి పెద్ద కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీలోని ఆయన...
Read More..చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సినిమా టైటిల్ సి.ఎస్.ఐ.సనాతన్ ని లాంఛ్ చేసారు సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి.క్రైమా్ సీన్ ఇన్వస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో...
Read More..మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డును హోంమంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్యే బలాలతో కలసి ప్రారంభించారు.హోంమంత్రి మాట్లాడుతూ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణ లో ప్రభుత్వ ఆసుపత్రిలు కార్పొరేట్ మించి వైద్య...
Read More..సుందర్ సి , ఆర్య , రాశీ ఖన్నా , ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘ అరణ్మణై 3’.హార్రర్ కామెడీగా రూపొందింది .ఇందులో సాక్షి అగర్వాల్ , వివేక్ , యోగిబాబు , మనోబాల ప్రధాన తారాగణం...
Read More..అనకాపల్లి మామిడి పాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 61 లక్షల రూపాయలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 20 లక్షల రూపాయలు మనబడి...
Read More..విజయ్ ఆంటోనీ… తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.ఆడియెన్స్ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం...
Read More..జె.ఎన్.టి.యు.హెచ్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలంటూ ఈ రోజు జె.ఎన్.టి.యు.హెచ్ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించకపోవడంతో విద్యార్థి సంఘ నాయకులు దుప్పట్లు వేసుకొని ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు పడుకుని నిరసన వ్యక్తం...
Read More..న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ...
Read More..అమరావతి: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం.చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాం.కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కర్నీ ఫ్యామ్లీ...
Read More..రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నారని దుయ్యబట్టారు.జెడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన...
Read More..కలెక్టరేట్ లో కేటీఆర్, జగ్గారెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ.మా ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కేటీఆర్ పలకరింపు.మీరు మంత్రి మీరే మమ్మల్ని చూసుకోవాలంటూ జగ్గారెడ్డి ప్రతిస్పందన, ఆ తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం...
Read More..కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నూతన సంవత్సరం...
Read More..Tollywood’s popular production house Matinee Entertainment is known for making different genre films and also for promoting their movies vigorously.Their next outing is Sree Vishnu starrer Arjuna Phalguna and it...
Read More..యాక్షన్ హీరో విశాల్ , మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఎనిమీ సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధించింది.ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు.అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్...
Read More..గుంటూరు: కుంచనపల్లిలో నారా లోకేష్ పర్యటన.కుంచనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం.నారా లోకేష్ ను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన నారా లోకేష్.రంగా విగ్రహానికి పూలమాల వేయకుండా అడ్డుకున్న జనసేన కార్యకర్తలు. రంగా విగ్రహానికి పూలమాల వేయకుండానే...
Read More..తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డితో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.అమరావతి రైతుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన రైతుల పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు...
Read More..చిలకలూరిపేట: గెలుపోటములు సహజమని.క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు.సెమీక్రిస్మస్ వేడుకలలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్దు తూర్పు మాలపల్లి యూత్ ఆధ్వర్యంలో మల్లెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో బుధవారం...
Read More..అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… తిరుపతిలో రేపు టీడీపీ రాజకీయ సభ జరుగుతుంది.అమరావతి రైతులు సభ టీడీపీ రాజకీయ సభ.విజయవాడ నుంచి తిరుపతి వరకు జరిగిన పాదయాత్రలో టీడీపీ వాళ్ళు మినహా ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చారా? చంద్రబాబు, టీడీపీ అజెండా...
Read More..రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని మాదాపూర్ – శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం శిల్పారామం ఆధ్వర్యంలో ఆలిండియా...
Read More..ఆన్లైన్ క్లాసుల కోసం పదకొండేళ్ల తన మనవడికి ఇటీవల ఫోన్ కొనిచ్చిన రిటైర్డ్ ఎస్సై అలీ.ఆన్లైన్ క్లాసుల మధ్య వచ్చే గేమింగ్ యాడ్లను క్లిక్ చేసిన బాలుడు.సెల్ ఫోన్ కి అనుసంధానంగా ఉన్న రిటైర్డ్ ఎస్సై అలీ బ్యాంకు ఖాతా నుంచి...
Read More..రంగంలోకి దిగిన 25 హెల్త్ టీమ్స్ 700 ఇళ్లలో ఉన్న జనాలకు పరీక్షలు.136 మందికి RTPCR పరీక్షలు పూర్తి.36 గంటల తర్వాత RTPCR టెస్టింగ్ ఫలితాలు .ఆర్టీ పీసీఆర్ లో పాజిటివ్ వస్తే, జినోమ్ సీక్వెన్సీకి శ్యాంపిల్స్.
Read More..ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ , అధికారులు నాయకులు అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ...
Read More..విజయనగరం జిల్లా: గజపతినగరంలో అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా టీడీపీ సంఘీభావ ర్యాలీ.పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, నాయకులు, కార్యకర్తలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు.ఒకే రాష్ట్రం.ఒకే రాజధాని అంటూ నినాదాలు.
Read More..సూర్యాపేట నుండి దేవరపల్లివరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, నిర్మాణంలో విలువైన భూములు కోల్పోతున్న రైతులు ఇటీవల కాలంలో మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిసి భూములకు సరైన నష్టపరిహారం గురించీ తమ గోడును వెళ్ళబుచ్చారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం...
Read More..`మణిశంకర్` ఫేమ్ జి.వెంకట్ కృష్ణన్(జీవికే) దర్శకత్వంలో షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఓ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది.డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది. అనే ఆసక్తికర టైటిల్తో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్లో...
Read More..చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి అనంతరం నటుడిగా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథాంశంతో కూడుకున్న చిత్రాల్లో నటించి అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు మానస్.బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన...
Read More..మత్తు వదలరాఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే.ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్డే’ అనే టైటిల్ని ఖరారు...
Read More..హార్రర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ ట్రెండ్ని క్రియేట్ చేసిన సినిమా ‘కాలింగ్ బెల్’.ఈ చిత్ర విజయం అందించిన స్పూర్తితో తన రెండో సినిమాగా ‘రాక్షసి’ చిత్రాన్ని తెరకెక్కించారు యువ దర్శకుడు పన్నారాయల్.ఈ సినిమా కూడా విజయం సాధించడమే కాకుండా టెక్నికల్గా హై...
Read More..వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. వలయం సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే గ్యాంగ్ స్టర్ గంగ రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా కి సంబంధించిన పాటలు...
Read More..జాతీయ నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి రంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ లోని కమ్యూనిటీ హాల్ లో ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి వర్యులు బాబుమోహన్ గారు,...
Read More..తిరుపతి: బండకాడపల్లి నివాసి అయిన మురళి ఇంటిలో దర్శనమిచ్చిన అమ్మవారి పంచలోహ విగ్రహం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ బండకాడపల్లిలో నివాసముండే గుర్రప్ప కుమారుడు మురళికి మంగళవారం అర్ధరాత్రి నిద్రించి ఉండగా ఇంటిలో శబ్దం రావడంతో...
Read More..అమరావతి: ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మాట్లాడుతూ.పీఆర్సీపై చర్చల ప్రక్రియ కొనసాగుతోంది.రెెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాం.దాదాపు అన్ని అంశాలపై చర్చించాం.ప్రధానంగా ఫిట్మెంట్, హెచ్చార్ఏ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు వారి అభిప్రాయాలు చెప్పాయి.తక్కువ జీతాలున్న వారికి జీతాలు పెంచడం.ఆర్టీసీ కార్మికుల...
Read More..ఆసుపత్రిలో మృతి చెందిన నవజాత శిశువు.ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో నే పసిబిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు. పసిబిడ్డ తో ఆసుపత్రి ముందు బైఠాయించి న బాధితులు.తమ నిర్లక్ష్యం లేదంటూ బదులిస్తున్న డాక్టర్లు.పసిబిడ్డను చూసి కన్నీరు మున్నీరు అవుతున్న బంధువులు.
Read More..రోడ్డు ప్రమాదం. జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో డ్రైవర్ సహా 8 మంది మృతి.మృతుల్లో ఐదుగురు మహిళలు పలువురికి తీవ్రగాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం .కొనసాగుతున్న సహాయక చర్యలు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఘటన.
Read More..విశాఖ(నర్సీపట్నం): వైయస్సార్ అభయ హస్తం పేరుతో మహిళలు ఎల్ఐసీకి చెల్లిస్తున్న రెండు వేల కోట్లు ప్రభుత్వం తీసుకోవడం అన్యాయం.విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ తీరుపై విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న. వృద్ధాప్య సమయంలో మహిళలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.అలాంటిది మహిళల...
Read More..హైదరాబాద్: హెచ్ఎండిఎ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల వ్యవహారంలో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.అధికారులు 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.కాగా జగన్ భార్య లక్ష్మి పోలీస్ అధికారి.ప్రస్తుతం ఆమె అంబర్ పేట్...
Read More..కర్నూలు: ఆయన ఒక స్వామీజీ.నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటాడు అని భక్తుల నమ్మకం.కానీ ఆయన చిలిపి పనులకు, మహిళలతో డ్యాన్స్ చేయడం తో అందరూ ఒక్క సారిగా విస్మయానికి గురైయ్యారు.కర్నూలు జిల్లా నంద్యాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 12వ తేదీ...
Read More..కృష్ణాజిల్లా, నందిగామ: గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. పుస్తకం చాక్పీస్ పట్టుకొని టీచర్ గా మారిన సబ్ కలెక్టర్ విద్యార్థునీలకు క్లాస్ చెప్పిన సబ్ కలెక్టర్.ఉపాధ్యాయురాలును కూడా మ్యాథ్స్లో...
Read More..పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’.స్క్రీన్ ప్లే సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె...
Read More..అఖండ సినిమా అఖండమైన విజయం సాధించింది .సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం .సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషం నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు.ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి...
Read More..Senior actor Sathyaraj’s son, Sibi Sathyaraj is eagerly awaiting the release of Maayon.After the super success of the teaser, the makers have unveiled a new song from the film’s audio...
Read More..మా మూవీ క్యాసెట్టు గోవిందు ముహూర్తం షాట్ ఇక్కడకి వచ్చి మమ్మల్ని అశీర్వదించటానికి వచ్చిన sv కృష్ణా రెడ్డి గారికి, డైరెక్టర్ వీరశంకర్ గారికి,లక్ష్మి సౌజన్య గారి కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, మామూవీ క్యాసెట్టు గోవిందు విలేజ్ లో జరిగే...
Read More..గ్లోబల్ ఆడియెన్స్ను ఆకట్టుకోవడానికి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో అడుగు ముందుకేసింది.ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి పాన్ ఇండియా బై లింగువల్ వెబ్ సిరీస్ ‘హాఫ్ లయన్’ను రూపొందించడానికి సిద్ధమైంది.భారతదేశ మాజీ ప్రధాని...
Read More..సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’.విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్సాన్స్ అందుకుంది.తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహి’ అనే పాట విడుదలైంది.దీనికి మంచి అప్లాజ్ వస్తుంది.మ్యూజికల్...
Read More..తాడేపల్లి లోని తన కార్యాలయంలో చర్చలు జరుపుతోన్న సజ్జల పాల్గొన్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ,ఏపీ జెఎసీ,ఏపీ జెఎసీ అమరాతి సంఘాల నేతలు బండిశ్రీనివాస్ ,బొప్పరాజు పీఆర్సీ పై సీఎస్ ఇచ్చిన నివేదిక పై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తోన్న...
Read More..స్థానిక ప్రజా ప్రతినిధులు మాకు ఎన్నో మాటలు చెప్పారు మాకు నిధులు లేవు .కూర్చునేందుకు కుర్చీ లేదు అన్నారు పోరాటం చేసేందుకే అభ్యర్దిని పెట్టినము కానీ ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదు పోరాటం చేయండి అని చెప్పి.ఓటేయక పోతే ఏం చేస్తాం...
Read More..జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవం ను అనుసరించడమే అని వివరించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడుగ్రామంలోని క్రైస్తవ చర్చిలో...
Read More..చిన్నారి కిడ్నాప్ కేసును నెల్లూరు పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు.ఇందుకూరుపేట మండలం గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద పల్లవి అనే చిన్నారిని ఇద్దరు మహిళలు స్కూటీపై అపహరించుకుని వెళ్లారు.దీంతో గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అత్యాధునిక...
Read More..ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం “గూడుపుఠాణి”. డిసెంబర్ 25న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల...
Read More..మా అధినేత విశాఖ ఉక్కు మీద దీక్ష చేయగానే వైసీపీ నేతలు బయటకి వచ్చారు. 22మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకునే ధైర్యం కూడా లేదు తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారమే నడుచు కుంటున్నారు .విజయ సాయి రెడ్డి...
Read More..రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో గ్రాండ్ గా జరిగింది.లక్ష్మణ్ , కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా...
Read More..టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు.ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత...
Read More..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ సూర్యనారాయణ మాట్లాడుతూ… ఇప్పుడే ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారి నుండి నాకు కాల్ వచ్చింది.ముఖ్యమంత్రి గారి వద్ద PRC అంశంపై అధికారుల సమావేశం జరిగింది.కార్యదర్శుల కమిటీ నివేదిక...
Read More..పొలాల లో అక్రమంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, డోన్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్, మల్లంపల్లి రామచంద్రుడు, డబ్బులు తీసుకొని కొందరు వ్యక్తులకు మద్దతిస్తూ మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రి బుగ్గన దృష్టి కి తీసుకువచ్చిన రైతులు.మా పొలాన్ని కాజేయడానికి చూస్తున్నారని పురుగుల...
Read More..మారుతున్న ట్రెండ్ను అనుసరిస్తూ ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ను అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను ఎల్లప్పుడూ అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు సంతోషాన్ని అందిస్తూ అలరిస్తున్న తెలుగు...
Read More..నరేన్ వనపర్తి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన `ఊరికి ఉత్తరాన` చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇటు విమర్శకుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్స్...
Read More..న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత...
Read More..గుడిలోని హుండీ ఎత్తుకెళ్లిన ఆగంతకులు.జి కొండూరులో మద్యం దుకాణం ముందు నిద్రిస్తున్న వాచ్ మెన్ ని హత్య చేసి నగలు దోచుకెళ్ళిన దొంగలే ఈ పని చేశారు అంటూ గ్రామంలో పుకార్లు భయభ్రాంతులకు గురౌతున్న గ్రామస్థులు సంఘటన స్ధలానికి చేరుకుని వేలిముద్రలు...
Read More..రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్రపంచ దివ్యాంగ వారోత్సవాల సందర్భంగా అర్హులైన వికలాంగ లబ్ధిదారులకు మోటరైజుడ్ ఛార్జింగ్ ట్రై సైకిళ్లను అందజేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని అర్హులైన 76...
Read More..71 డిమాండ్ల కోసం ఈనెల 7 నుంచి ఉద్యమం ఆరంభం డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం ఆగదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి.పెండింగ్ లో ఉన్న 1,600 కోట్లు రూపాయల ఆర్థిక చెల్లింపులు చేపట్టాలి.మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి ఒకటో...
Read More..సంగారెడ్డి సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రీస్తు జయంతి వేడుకలు , మరియు సీఎస్ఐ చర్చిశతాబ్ది వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి తదనంతరం నూతన సీఎస్ఐ చర్చి నిర్మాణానికి బిషప్ లతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే జగ్గారెడ్డి.కరోనా...
Read More..మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ...
Read More..ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ళాలని చెప్పిన హోంమంత్రి.బిజెపి మద్దతుతో ఉన్న జనసేన కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడాలన్న సుచరిత. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి...
Read More..Hyderabad, 11th December 2021: ZEE5 is not just an OTT platform.It’s more than that.It has always been dishing out the best in terms of content.Its content has touched millions of...
Read More..‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది.ఒక్క జోనర్కు పరిమితం కాకుండా… అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్...
Read More..అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి.నిర్మిస్తున్న చిత్రం ” కోటేశ్వరరావు గారి కొడుకులు“.(మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్.ఈ...
Read More..తమిళనాడు లో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అతని భార్య తో పాటు 13 మంది సైనిక అధికారులకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ శుక్రవారం రోజున తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో...
Read More..గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ MRI, cathalab సెంటర్లను 45 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు.ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు.ఇప్పటి వరకు విదేశాల నుంచి...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష పై స్పందించిన మంత్రి కన్నబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తే మంచిదే.దానికి బదులు మోడీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిది.రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంట్...
Read More..చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం: లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి.సాయి తేజ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని...
Read More..అనంతపురం జిల్లా: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సంచలన ఆరోపణలు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంపి టీడీపీ అధికారంలోకి రావాలని భారీ కుట్రపన్నుతోంది.ఇటీవల మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను చంపేందుకు రూ.50 లక్షలు సుపారీ ఇస్తానని తెలంగాణకు...
Read More..మెదక్ జిల్లా: హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ గ్రామంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ ఆర్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల.చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి కోటి రూపాయల ఆర్ధిక...
Read More..విడిది, విందు, వినోదాలు, షూటింగ్ లు, శుభకార్యాలకు ఆతిధ్యమిచ్చిన హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ శుక్రవారం సాయంత్రం జరిగిన బిగ్ మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ కు వేదికయ్యింది.హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలేస్ లో ఆల్ ఇండియా మిక్స్ మార్షల్...
Read More..ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ, అనంత్ నటీనటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ యాక్షన్ రోమాంటిక్ చిత్రం...
Read More..న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.డిసెంబర్...
Read More..With just a few days until the release of Marvel’s Spider-Man: No Way Home, the hype around the movie is on an all-time high.The film is Spider-Man/Peter Parker’s third solo...
Read More..మార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.పిటర్ పార్కర్ సోలోగా తెరకెక్కించిన ఈ మూడో అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. స్పైడర్ మెన్ : నో వే హోమ్...
Read More..సాయి తేజ సోదరుడు మహేష్ అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన ఆర్మీ అధికారులు కోయంబత్తూరు నుండి బెంగళూరు బేస్ క్యాంప్ హాస్పిటల్ ఉంచాలని కోరిన సాయి తేజ కుటుంబీకులు రేపు ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపిన సాయి తేజ...
Read More..మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుంది 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తాం మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి మేము సుముఖం అని స్వరూపానందేంద్ర స్వామి అని అన్నారు.
Read More..కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ఉన్న శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాల వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక...
Read More..చెడ్డీ గ్యాంగ్ కు చెక్ పెట్టెందుకు విజయవాడలో కొత్త సీపీ తనిఖీలు ముమ్మరం చేశారు.గుణదల, మధురానగర్, ఉప్పులూరు రైల్వేస్టేషన్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను సంఘటనలో దొరికిన వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. బెజవాడలో మారుమూల గా ఉండే...
Read More..సనత్ నగర్ నియోజకవర్గం, బన్సీలాల్ పేట డివిజన్ లోని హమాలీ బస్తీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కార్పొరేటర్ కూర్మ హేమలత, ఉన్నతాధికారులతో కలసి రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా తలసాని...
Read More..నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది.ద్వారకా క్రియేషన్స్పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు.అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ...
Read More..శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన.వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు.చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్.ఇప్పటికే విడుదలైన...
Read More..వికారాబాద్ జిల్లా తాండూరు:విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రజాప్రతినిధుల రసాభాస.స్థానిక కౌన్సిలర్లను వేదికపైకి పిలవకపోవడంతో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసే వైనం.రూరల్ ప్రోగ్రామ్ ను అర్బన్ ప్రాంతం తాండూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడంపై తీవ్ర...
Read More..ఎల్బీనగర్: క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎల్బీనగర్ లో ఎక్సెల్ కాలేజస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు రావు, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు....
Read More..గత 14 రోజుల నుండి టిటిడి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దర్నా చేస్తున్న కార్మికులు నిన్న టిటిడి ఈవో జవహర్ రెడ్డి తో జరిపిన చర్చలు విఫలం. కాంట్రాక్ట్ వ్యవస్థలో లోపాలు, సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు .కార్మిక...
Read More..సాంకేతిక పరిజ్ఞానం తో ఓ ఘరానా సెల్ ఫోన్ ల దొంగ ను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.గుంటూరు జిల్లా అమర్తలూరు గ్రామానికి చెందిన ఎన్.ఫణికుమార్ హాస్టల్లో ఉంటూ కిట్స్ కాలేజీలో చదువుతున్నాడు.ఈ నెల 7 వ తేదీన...
Read More..రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారు.వారానికోసారి గౌతమ బుద్దా రోడ్డు ముందు నాలుగు ఫోటోలు దిగి జంప్ అయిపోతారు.మంగళగిరిలో అభివృద్ధి జీరో.పేదల ఇల్లు కూల్చడం మాత్రం ఫుల్.ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలోని అభివృద్ధికి దిక్కులేదు.అత్యంత...
Read More..‘7/జి బృందావన కాలనీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన సోనీ అగర్వాల్ ఇప్పటికీ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్గానే ఉంది.తాజాగా ఆమె డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’....
Read More..వరుస మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్.RX 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై తన అందం అభినయంతో అందరిని మంత్ర ముగ్దులను చేసిన పాయల్ రాజ్...
Read More..ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది.సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని అన్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్...
Read More..ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి , మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ సస్పెన్స్కా మెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు.ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ...
Read More..భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి పతాకంపై డిసెంబర్ 10న దిల్రాజు భారీగా విడుదల చేస్తున్నారు.ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ...
Read More..ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా.? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి సోచ్...
Read More..రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్ మూసి పరివాహక ప్రాంతం బఫర్ జోన్ లో భూ కబ్జాదారులు కొందరు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు.అక్రమంగా నిర్మించిన 10 గృహాలను రాజేంద్రనగర్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసిబి సహాయంతో...
Read More..విశాఖ ఎయిర్ ఫోర్ట్ : విమానాశ్రయం లో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ.అఖండ విజయం సాధించిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకలు పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. ఆయనకు బాలకృష్ణ అభిమానులు ఘనస్వాగతం పలికారు...
Read More..గుంటూరు జిల్లా, తెనాలి: టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయారు.వరి పంటలకు 50% పైన నష్టం వాటిల్లింది.రైతాంగం గత సంవత్సరం ఈ సంవత్సరం తీవ్రంగా నష్టపోయారు.ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆదుకోవాలి...
Read More..ఘటనా స్థలికి 30 అడుగుల దూరంలో దొరికిన బ్లాక్ బాక్స్ హెలికాప్టర్ కూలే ముందు పైలెట్, కో పైలెట్ ఆడియోలు రికార్డ్ అయ్యుండే అవకాశం కాసేపట్లో ఢిల్లీకి కానీ, బెంగుళూరుకు కానీ బ్లాక్ బాక్స్ ని తరలించే అవకాశం బ్లాక్ బాక్స్...
Read More..మల్టీ స్టార్స్ నటించిన RRR చిత్రం టీజర్ విడుదల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో తియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంబరాన్నంటాయి.తెరపై ఒకేసారి రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మల్టీ స్టార్స్ కనపడేసరికి అటు ఇద్దరి అభిమానులు సంబరాలు మధ్య...
Read More..రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహానంది మండలం బుక్కాపురం సమీపంలోని పొలాల్లో టిడిపి ఆధ్వర్యంలో వరి రైతులు ఉరి తాళ్లతో ప్రదర్శన నిర్వహించారు .వరి రైతులకు సమాధి కట్టొద్దని ఉరి తాళ్ళు పట్టుకొని నిరసన చేశారు .ఈ ఖరీఫ్...
Read More..బిగ్బాస్ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.మొదటి సన్నివేశానికి...
Read More..స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్...
Read More..హైదరాబాద్: అమీర్ పేట ల్లోని దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రోశయ్య సతీమణి శివలక్ష్మి తో పాటు కుమారులు కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో...
Read More..విజయవాడ నగర పోలిసు కమీషనరు బాధ్యతలు చేపట్టిన తరువాత కనకదుర్గమ్మ ను దర్శించుకున్న కాంతి రాణా టాటా ఇంద్రకీలాద్రి కి చేరుకున్న ఆయనకు స్వాగతం పలికిన ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని...
Read More..గుంటూరు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.ఓటిఎస్ పేరుతో పేద ప్రజల నుంచి నిర్బంధ వసూలు చేస్తూ ఒత్తిడి చేయలేదని ప్రకటన చేయడం దుర్మార్గం.ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి నుంచి దుర్మార్గంగా నగదు వసూలు చేస్తోంది.లబ్ధిదారులు నగదు...
Read More..రంగా రెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 1 వ డివిజన్లోని మైత్రి పురం లో 40 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు సిసి రోడ్డును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా...
Read More..కరోన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో రహేజా కార్ప్ ముందుకు వచింది.100 పడకల ఫ్లోర్ ని ఈరోజు ప్రారంభించుకున్నాము.కోవిడ్ సమయంలో హైదరాబాద్ లో 1300 పడకలను అదనంగా సీఎస్ ఐఆర్ లో భాగంగా వివిధ సంస్థలు...
Read More..గుంటూరు జిల్లా: నాగార్జున సాగర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ చెక్ పోస్ట్ వద్ద సుమారు 20 లక్షల ఎర్ర చందనం స్వాధీనం. రెండు మినీ బోలేరో ట్రాక్స్ లో అక్రమంగాహైదరాబాద్ నుండి చీరాలకు చేపల మేత బస్తాలు క్రింద...
Read More..వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్, ఆన్ లైన్లో జరిగే దిశగా అడుగులు వేయాలి.రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ ఆడిటింగ్ ప్రారంభించాలి.ఆడిట్శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేద్దాం.ప్రతీ పైసా ప్రజలకు చేరడమే లక్ష్యంగా ఆడిట్ శాఖ పని...
Read More..కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ.పోస్టర్స్, గ్లింప్స్తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీ డీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నట్లు మేకర్లు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్,...
Read More..భయం తో పరుగులు తీస్తున్న ప్రజలు మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు బుధవారం నాడు మండల పరిధిలోని గిడ్డపల్లి సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచారంతో సమీప గ్రామాలు గ్రామ ప్రజలు ,...
Read More..బ్రాహ్మణులను హిందు ధర్మాన్ని కించపరిచే విధంగా వార్తలు ప్రచురించారంటూ చిక్కడపల్లి లో ఆందోళనటైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక ప్రతులను తగులబెట్టిన బ్రాహ్మణులు.బ్రాహ్మణులు పెట్టె ముహుర్తాలను అవహేళన చేస్తూ రాతలు, కరోనా నియంత్రించడం సైన్స్ పరిధిలో వస్తుంది , దాన్ని ముహూర్తాలతో ముడిపెట్టడం...
Read More..జీ తెలుగు తమ అభిమాన ప్రేక్షకుల కోసం రొమాంటిక్ యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్‘ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయబోతోంది.ఈ సినిమా డిసెంబర్ 12, 2021 మధ్యాహ్నం 1:30 గంటలకు మీ...
Read More..కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు.మంగళవారం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి...
Read More..ఏమర్జెన్సీ మెడీసీన్ డిపాటర్మెంట్ లో ఎండోస్కోప్ ఎక్విప్ మెంట్.మిలినియం బ్లాక్ లో జనటిక్, ఎం అర్ యూ లాబ్.స్టమ్సెల్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ని సందర్శన.ఆడ్వాన్స్డ్ డాయగ్నోస్టిక్స్ లాబ్,ఫిజియోథెరఫీ డిపార్ట్మెంట్,ఓపిడీ లు ప్రారంభించనున్నా మంత్రి హరీష్ రావు .
Read More..ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సీఎం కి జ్ఞాపిక అందజేసిన బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ...
Read More..అనంతపురం జిల్లా నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తినే అన్నంలో పురుగులు బయటపడ్డాయి.ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెరవలి రమేష్ అకస్మాత్తుగా మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆయనకు తెలిపారు.దీనిపై ఆయన...
Read More..విక్రమ్ వేద ఫస్ట్ షెడ్యూల్ని అబుదాబిలో పూర్తి చేసిన హృతిక్ రోషన్. లక్నోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్న సైఫ్ అలీఖాన్. 2022 సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా.భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్,...
Read More..న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమాకు...
Read More..‘పుష్ప: ది రైజ్’ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.ఎంత గ్రాండ్గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది.పుష్ప...
Read More..అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ వీరాభిమాని, తన అభిమానాన్ని చాటుకున్నారు.తాడిపత్రి బి.హెచ్.మహల్లో హీరో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ప్రదర్శన సందర్భంగా తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జీపును ప్రేక్షకుల ముందుకు ఉంచి నటుడు బాలకృష్ణ మీద తనకున్న...
Read More..పిల్లల మరణాలు జగన్ సర్కారు హత్యలే.అంతుచిక్కని వ్యాధితో బోడిగూడెంలో నలుగురి మృతి.ఏభై మందికి పైగా వివిధ ఆస్పత్రులలో చికిత్స.నెలరోజులుగా పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందా? పిల్లల బాగుకోరేవాడు మేనమామ…ప్రాణాలు తీసేవాడు కాదు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
Read More..అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.దాదాపు 10 లక్షల మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు ఆన్లైన్...
Read More..ఏపీలో పోలీసులకు సవాల్గా మారిన చెడ్డీ గ్యాంగ్. తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలోనూ చోరీలు.ప్రజాప్రతినిధుల విల్లాలలో చెడ్డి గ్యాంగ్ దొంగతనం. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి విల్లాస్లో చోరీ.ఇటీవల విజయవాడ శివదుర్గ ఎన్క్లెవ్లోని ఓ అపార్ట్ మెంట్లో చోరీ.
Read More..బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది, కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో...
Read More..‘వలయం‘ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో లక్ష్ చదలవాడ.అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్ తన నటన తో విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుని హీరోగా కొనసాగుతున్నాడు.అయన హీరోగా నటిస్తున్న...
Read More..గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు.శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ...
Read More..విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై గతం లో “యమ్ 6” చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పుట్టిన రోజు డిసెంబర్ 6.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తన తదుపరి చిత్ర విశేషాలను తెలియజేసారు.గతంలో ” యమ్ 6″...
Read More..