రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే విధంగా జగన్ పాలన...

జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవం ను అనుసరించడమే అని వివరించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడుగ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత.

 Ysrcp Minister Makathoti Suchirita Comments On Ys Jagan, Ysrcp , Home Minister-TeluguStop.com

క్రైస్తవంను అనుసరించటం  వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని తెలిపిన హోం మంత్రి సుచరిత.

కులం వేరు, మతం వేరు ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మతమార్పిడి చేసుకోవచ్చని చెప్పిన హోం మినిస్టర్ సుచరిత.ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube