భయం తో పరుగులు తీస్తున్న ప్రజలు మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు బుధవారం నాడు మండల పరిధిలోని గిడ్డపల్లి సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచారంతో సమీప గ్రామాలు గ్రామ ప్రజలు , రైతులు ఎప్పుడు ఏ సమయంలో పంటలపై , తమపై దాడి చేస్తుందోనని సమీప ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు.ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరిమివేయుటకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు .
తాజా వార్తలు