పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయి...మాజి ఎంపి వినోద్ కుమార్

ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయింది.

 Piyush Goyal's Remarks Confuse Farmers Former Mp Vinod Kumar, Mp Vinod Kumar, P-TeluguStop.com

నలుగురు బీజేపీ ఎంపిలు ఏం చేస్తున్నారు.తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా.

కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా.ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరు.

బీజేపీకి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు.సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడు.

కేంద్ర మంత్రి వద్ద వరి వేయాలని బండి సంజయ్ మాట్లాడితే నాలుక మీద వాత పెడుతారు.యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube