జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రణిత నదికి పుష్కర మహోత్సవం..

కాళేశ్వరం ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలలో పుష్కర ఘాట్ కు చేరుకున్నారు.బోట్ లో అవతలి ఒడ్డుకు చేరుకుని ప్రాణహిత నదిలో పుష్కరుని ఆవాహన కోసం పూజలు నిర్వహించారు.

 Pranitha River Pushkara Mahotsavam At Kaleshwaram Jaishankar Bhupalapalli Distri-TeluguStop.com

సుముహూర్తంనా 3:54 నిమిషాలకు పస్కరున్ని ఆవాహనం చేసీ పంచ కళాశాల పూజ, గణపతి పూజ హారతి మంత్ర పుష్పం తో పాటు విశేష పూజలు నిర్వహించారు.ప్రణీత నదికి శారే, చీర, ఓడి బియ్యం, తదితర పూజ సామగ్రిని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమర్పించారు.

ఈ క్రతువుతో పుష్కర మహోత్సవం ప్రారంభం అయింది.అనంతరం ప్రాణహిత అనది నుండి తెచ్చిన జలాలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని అభిషేకించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube