మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షురాలు ఇమ్మడి పావని, ఉప అధ్యక్షురాలు ఇమ్మడి రమ్య, ప్రధాన కార్యదర్శి గా ఇమ్మడి వర్షిణి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 New Committee Election Of Womens Fishery Industrial Co-operative Society, New Co-TeluguStop.com

కార్యవర్గ సభ్యులు గా ఇమ్మడి రేన,ఇమ్మడి దేవావ్వ,ఇమ్మడి లక్ష్మి,

ఇమ్మడి రాజేశ్వరి,ఇమ్మడి లక్ష్మి, ఇమ్మడి కవిత,ఇమ్మడి లక్ష్మి, ఇమ్మడి రజవ్వ లను ఎన్నుకున్నారు.కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మాస్త్య శాఖ డైరెక్టర్ మోహన్, ముదిరాజ్ సంఘం ఉమ్మడి మండల అధ్యక్షులు నాగరాజు, సింగారం అధ్యక్షులు రమచంద్రం ఉపాధ్యక్షులు బాబు, శంకర్, మల్లయ్య, బాలరాజు,అశోక్ తదితులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube