బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల తోపులాట తో రసాభాసగా మారిన అమీర్ పేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం

ఈ రోజు అమీర్ పేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 50 పడకల గల ప్రభుత్వ ఆసుపత్రి ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సరల, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, టిఆర్ఎస్ మరియు బిజెపి నాయకులు ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది.

 Ameerpet Hospital Inaguration Became Terrible With Bjp Trs Leaders, Ameerpet Hos-TeluguStop.com

ఆసుపత్రి ప్రారంభోత్సవం రసాభాసగా మారిపోయింది.

ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ వర్గాల తీవ్ర నిరసన.బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట.

ఆసుపత్రి ని ప్రారంభించి ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయిన నాయకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube