ఖబ్ర స్థాన్ కు ,ఈద్గా ల నిర్మాణానికి నిధులు కేటాయించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మ తుల్లా హుస్సేన్ నీ గంభీరావుపేట ( Gambhiraopet )మండల కేంద్రము లో నూతనంగా ఎన్నుకోబడిన జామే మజీద్ కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 Allocate Funds For Khabra Stan And Construction Of Eidgahs, Gambhiraopet, Mosque-TeluguStop.com

నూతనంగా ఎన్నికైన జామే మజీద్ కమిటీ సభ్యులను అజ్మతుల్ల హుసేన్ ( Azmatullah Hussain )అభినందించారు.

మా గ్రామములో ఖబ్రస్థాన్ కు స్థలం కావాలని,ఈద్గా నిర్మాణమునకు వక్ఫ్ బోర్డు తరఫున నిధులు మంజూరు చేయాలని నూతనంగా ఎన్నుకోబడిన జామే మజీద్ కమిటీ సభ్యులు కోరగా తన వంతుగా సహకరిస్తానని ఆయన అన్నారు.ఆజ్మతుల్ల హుస్సేన్ నీ కలిసిన వారిలో జామే మజీద్ కమిటీ అధ్యక్షులు జహంగీర్, లాల్ మహమ్మద్, రఫిక్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube