శ్రీ వారి బంగారు కాసుల హరం తిరుపతి కి తరలింపు

యాంకర్:- తిరుమల శ్రీవారి( Tirumala ) ఆలయం నుంచి స్వామి వారికి చెందిన బంగారు కాసుల హారాన్ని తిరుపతికి తరలించారు.తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanur Sree Padmavati AmmaVaru ) బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గజవాహనం సేవ చాలా ముఖ్యమైనది.

 Sri Vari Gold Coins Haram Moved To Tirupati , Tirumala , Tiruchanur Sree Padmava-TeluguStop.com

సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో గజవాహనంలో స్వామివారికి చెందిన కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరణగా వేస్తారు.అందువల్ల శ్రీవారి ఆలయం నుంచి సాంప్రదాయం ప్రకారం టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) ఈఓ ధర్మారెడ్డి మిగిలిన అధికారులు కాసుల హారాన్ని తిరుపతికి తరలించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube