సౌదీ లో మల్లాపూర్ వాసి గుండె పోటు తో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నడి గొట్టు రాజేశం( Nadi Gutu Rajesh ) (45,) సౌదీలో గుండెపోటుతో బుధవారం రోజు ఉదయం మరణించినట్లు స్థానికులు తెలిపారు.బతుకు దెరువు కోసం దేశం కానీ దేశం పోయి అక్కడ మృత్యువాత పడటం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 Mallapur Resident Died Of Heart Attack In Saudi , Saudi ,mallapur Resident-TeluguStop.com

మృతుడికి బార్య భారతి, కుమారుడు, కూతురు ఉన్నారు.ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ ఇళ్ళందుల శంకర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube