విశాఖ ఉక్కుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

విశాఖ ఉక్కుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కుపై కేసీఆర్, కేటీఆర్ మాటలకే కేంద్రం దిగి వచ్చిందని చెప్పారు.

 Key Comments Of Minister Harish Rao On Visakha Steel-TeluguStop.com

తమ పోరాటం వలనే కేంద్రం మంకుపట్టు వీడిందని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మటం లేదని కేంద్రం ప్రకటించిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇది కేవలం బీఆర్ఎస్, కేసీఆర్ తో పాటు ప్రజల విజయమని కొనియాడారు.గులాబీ జెండా ఏపీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఏపీలో ఉన్న రెండు పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్, స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడారని తెలిపారు.ఈ నేపథ్యంలో కేంద్రం మీద తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube