నేలకొండపల్లి ఘటనపై విచారణకు ఆదేశించిన పోలీస్ కమిషనర్

ఇటీవల గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నేలకొండపల్లిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.నేలకొండపల్లి ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను అవమానపరిచేలా దూషించారని ఆరోపిస్తూ ఎమ్మార్సీఎస్, ఎంఎస్పీ నాయకులు గురువారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.

 The Police Commissioner Ordered An Inquiry Into The Nelakondapally Incident , Ne-TeluguStop.com

వారియర్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఫిర్యాదులో వాస్తవాల పరిశీలించేందుకు విచారణ అధికారిగా అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శభరిష్ (ఐపియస్) అధికారిని నియమించారు.

విచారణ అధికారి నివేదిక ఆధారంగా నేలకొండపల్లి ఎస్సై పై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube