తిరుమల శ్రీవారిని ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు.ఇవాళ ఉదయం నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు.
దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదా శీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అంద జేశారు.ఆలయం వెలుపల పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.
స్వామి వారిని దర్శించు కోవడం చాల సంతోషంగా ఉందన్నారు.తిరుమలలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక భావన కనిపిస్తోంది.
తిరుమలను చాల దేవస్థానాలు ఆదర్శంగా తీసుకుంటున్నామని తెలిపారు.