ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు.

 Justice Dheeraj Singh Thakur Sworn In As Cj Of Ap High Court-TeluguStop.com

ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.అనంతరం సీఎం జగన్ నూతన సీజేకు శాలువా కప్పి సన్మానం చేశారు.

కాగా సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్ కు చెందిన న్యాయమూర్తుల కుటుంబం.న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube