రానున్న 24 గంటల్లో ఏపీ,తెలంగాణకు భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ,తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ ప్రభావంతో కోస్తాంధ్ర,తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.అటు దక్షిణ అండమాన్‌ సముద్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

Latest Nalgonda News