నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీకి( DSC ) ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
11,062 ఉపాధ్యాయ నియామకానికి గానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.సాధ్యమైనంత త్వరగా టెట్( TS TET ) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 3 లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy