డీఎస్సీకి ముందు టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీకి( DSC ) ముందే టెట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

11,062 ఉపాధ్యాయ నియామ‌కానికి గానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం విదితమే.సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్( TS TET ) నిర్వ‌హించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో సుమారు 3 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది.

నకిలీ పత్తి విత్తనాలపై కొరవడిన నిఘా...సుమారు10 ఎకరాల్లో పంటనష్టం
Advertisement

Latest Nalgonda News