కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్తత

కడప జిల్లా ముద్దనూరు( Muddanur )లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది.

 Extreme Tension In Muddanur Of Kadapa District, Muddanur , Extreme Tension, Tdp,-TeluguStop.com

ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు.ముద్దునూరు వైసీపీ ఇంఛార్జ్ ముని రాజారెడ్డి తమ్ముడు శశి టీడీపీలో చేరారు.ఈ నేపథ్యంలో శశి( Shashi ) చేరికను ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది.ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ముద్దనూరులో భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube