20 లక్షల వ్యయంతో నిర్మాణంప్రగతి భవన్ కు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రగతి భవన్ నిర్మాణాని( Pragati Bhavan )కి బుధవారం స్థానిక సర్పంచ్ అమృత, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు లతో కలిసి భూమి పూజ చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో 20 లక్షల వ్యాయంతో ప్రగతి భవనను నిర్మిస్తున్నామని ఎంపీపీ రేణుక( MPP Renuka ) అన్నారు.

 Bhumi Pooja To Pragati Bhavan, Constructed At A Cost Of 20 Lakhs , Welfare Schem-TeluguStop.com

ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మహనీయుడు అని కొనియాడారు.ఇంటింటికి సంక్షేమ పథకాలు( Welfare schemes ) ఏదో ఒక రూపంలో అందుతున్నాయని గుర్తు చేశారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు జంగిడి సత్తయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, డైరెక్టర్ మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube