ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలి..: మంత్రి అమర్నాథ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.అయితే ఈ ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు.

 Chandrababu Should Respond To It Notices..: Minister Amarnath-TeluguStop.com

సంబంధం లేని సమాధానాలు చెప్తూ చంద్రబాబు దాట వేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని పేర్కొన్నారు.ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube